శోధిని తెలుగు బ్లాగుల సంకలిని - వీక్షకులకు సుస్వాగతం ...
విన్నకోట నరసింహా రావు26 April 2024 at 13:06
జిలేబి నేతిగిన్ని హాట్ గానే ఉన్నట్టుందండి.
విన్నకోట నరసింహా రావు26 April 2024 at 10:33
కాకాపట్టేవాళ్ళు,సబ్బు కొట్టేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉండేవారు కాని,చేతకాలేదేంటో
అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.
శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే అజ్ఞాత కామెంట్ ఉంది.
కృత్రిమమేధతో కూడిన రోబోట్ల వల్ల భవిష్యత్తులో ఎలా ఉంటుందో?
రామాయణంలో శంభూక వధ.....న్యాయమా ? కాదా ? అని కొందరు...... Wednesday, January 25, 2012.
Zilebi26 April 2024 at 10:50
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
..........
బాల్యస్థావత్ క్రీడాఅసక్త
తరుణస్థావత్ తరుణీసక్త
వృద్ధస్థావత్ చింతాసక్త
...........
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
..........
ఇన్నేళ్ళొచ్చినా తమరే అవస్థలో ఉన్నారో
నెయ్యి గిన్నె పట్టుకుని ఇక్కడకొచ్చారా “జిలేబి” గారు?
ఆ తరువాత “అమ్మ పెట్టే ఆ రెండూ పెడితేనే గానీ” బువ్వ తినదు 🙂.
వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేయకుండా ఇవన్నీ ఎందుకండీ
అని ఈ మధ్యెవరో ఓ పెద్దాయన మా బ్లాగులో రాసే రండీ తాతగారు మీ గురించేలాగుందనిన్ను మీరు చూసి చదవాలనిన్ను వారి కోరికేమో సుమండీ
అవును సార్, తెలియలేదు, అదేగా ఇప్పుడు బాధ. పని చేసి మెప్పించడమే అనుకున్నాం గానీ ఇతర మార్గాల ద్వారా కూడా చంకెక్కవచ్చని ఊహించలేదు 😏. అదంతా ఇప్పుడు గతజల సేతుబంధనం 😒.
వార్నీ, మీకలా అర్థమయిందా 😳?
మీతో జాగ్రత్తగా ఉండాలి సుమండీ, లేకపోతే తంపులు పెట్టెయ్యగలరు 😕.
వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేస్తారు ఎవరయినా?
-
ఎవరర్రా మీరంతా ?
ప్రవచనముల మధ్య దూరి వ్యాఖ్యల హోరుల్?
చవిలేని అవాకులతో
చవాకులు వలదు పదండి స్థలమున్ వీడన్
స్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు.
పవన్ పిఠాపురం లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ? గెలవక పోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదేమో.
అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.
శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే అజ్ఞాత కామెంట్ ఉంది.
మనుషులతో వ్యవహరించే విధానం వేరేగా ఉంటుంది. రాక్షసులతో వ్యవహరించే విధానం వేరేగా ఉంటుంది. రాక్షసులు మనుషులలా వచ్చి చేస్తే వ్యవహరించే విధానం వేరే ఉంటుంది.రోబోట్లతో వ్యవహరించే విధానం వేరేగా ఉంటుంది. పరిస్థితిని బట్టి వ్యవహారం, విశ్లేషణ ఉంటుంది. భవిష్యత్తులో రోబోట్లు మనుషులను చంపితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో? ఇంకా తెలియదు.ఇలా ఎన్నో విషయాలుంటాయి.
మీరు ఏ అభిప్రాయంతో అన్నాకూడా కొన్నివిషయాలు మాత్రం నిజమండి..మన పూర్వీకులకు చాలా అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది.. మన వేదాలలో, పురాణాలలో చాలా విషయాలున్నాయి.
అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.
శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే అజ్ఞాత కామెంట్ ఉంది.
రోబోట్లను మనుషుల్లా చంపవలసిన అవసరం లేదు.
మీరు ఏ అభిప్రాయంతో అన్నాకూడా కొన్నివిషయాలు మాత్రం నిజమండి..మన పూర్వీకులకు చాలా అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది.. మన వేదాలలో, పురాణాలలో చాలా విషయాలున్నాయి.
అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.
శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే అజ్ఞాత కామెంట్ ఉంది.
రోబోట్లను మనుషుల్లా చంపవలసిన అవసరం లేదు. రోబోట్లకు జాతి, మతం, కులం..వంటివి ఉండవు కాబట్టి, వాటిని చంపినా గొడవలు ఉండవులెండి.
మీరు ఏ అభిప్రాయంతో అన్నాకూడా కొన్నివిషయాలు మాత్రం నిజమండి..మన పూర్వీకులకు చాలా అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది.. మన వేదాలలో, పురాణాలలో చాలా విషయాలున్నాయి.
రామాయణంలోని వానరులు, ఇప్పుడు మనం చూసే వానర జాతికి సంబంధించిన సామాన్యమైన కోతులు కాదు . అలాగని మనుషులూ కాదు.
ఈ వానరులు మనుషుల వలె నాగరికత తెలిసిన వానరులు కాబట్టి, మానవుల వ్యవహార పద్ధతులను, వానరుల వ్యవహార పద్ధతులను కూడా పాటించటం జరిగి ఉండవచ్చు.
అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.
ఈ శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే మీ కామెంట్ ఉంది.
రోబోట్లను మనుషుల్లా చంపవలసిన అవసరం లేదు...ఒక విషయం మాత్రం నిజమండి..మన పూర్వీకులకు చాలా అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది.. మన వేదాలలో, పురాణాలలో చాలా విషయాలున్నాయి.
ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.
కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా ..గ్రంధములలో మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సమాజంలో రకరకాల అభిప్రాయాల వారు ఉంటారు కాబట్టి, ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి విషయంలో విచక్షణతో ఉండాలి.
గ్రంధములు ఏవి ప్రామాణికమయినవో పెద్దలు నిర్ణయించి చెబితే అవి ప్రామాణికమని అందరికీ తెలుస్తుంది. పురాణేతిహాసాల గురించి రచనలు చేయటం, వ్యాఖ్యానించే స్వేచ్చ.. భక్తులు అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రచనలు, వ్యాఖ్యలు.. అభ్యంతరకర పద్ధతిలో ఉండకూడదు. ప్రామాణికమైన గ్రంధాల ప్రకారం చక్కగా ఉండాలి.
ప్రాచీన గ్రంధాలలోని కొన్ని విషయాలు పైకి కనిపించేవి ఒకలా ఉంటే, అంతరార్ధాలు అనేకం ఉండవచ్చు. అందువల్ల అన్నింటిగురించి గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు.
ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. భవిష్యత్తులోఅయినా..ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలి.
బావుంది ....మీరు అనువాదం కూడా కలిపి రాస్తున్నారా ? లేదా కవిత్వమే ద్విభాషా యుతమా??
కొందరు ఏమంటారంటే, ఇంట్లో పప్పుదినుసులు డబ్బానుంచి తీసి వంటలో వాడి, మిగిలినవి దైవానికి నైవేద్యంగా వాడితే ఎంగిలి అవుతుంది కాబట్టి, దైవానికి నివేదించే పదార్ధాలు విడిగా తీసిపెట్టుకోవాలంటున్నారు.
పండ్లు కూడా గెలలో కొన్నింటిని మనం తిని, ఆ గెలలో మిగిలినవి దైవానికి నివేదిస్తే ఎంగిలి అవుతుంది కాబట్టి, దైవానికి నివేదన చెయ్యకూడదంటున్నారు. అవన్నీ ఎంగిలి ఎలా అవుతాయి? కోతులు, పశుపక్ష్యాదులు చెట్లపైన పండ్లను తింటాయి. మరి పక్షులు ఎంగిలి చేసిన గెలలు కోసి తెచ్చుకుంటాము కదా..పప్పుధాన్యాలకు కొన్నిసార్లు పురుగులు వస్తాయి. తిరగమోత దినుసులను కడగకుండానే వాడవలసి ఉంటుంది. కూరగాయలకు చీడపీడలు ఉంటే, ఆ భాగాన్ని తీసివేసి మిగిలింది వండుకుంటాము.
నదులు, చెరువుల నీటిలో ఎన్నో మాలిన్యాలు కలుస్తాయి. వర్షం వచ్చినప్పుడు ఊళ్లలోని మురికినీరు కూడా నదుల్లోకి, చెరువుల్లోకి వెళ్తుంది. ఎన్నో మలినాలు ఆ నీటిలో కలుస్తాయి.
బావులకు గోడలు లేకపోతే వర్షం పడినప్పుడు నేలపై ఉన్న మురికి నీరు బావుల్లోకి కూడా వెళ్తుంది. ఇలా ఎన్నో ఉంటాయి.
కరోనా సమయంలో ప్రజలు ప్రాణాలతో ఉండటం కొరకు అనేక నియమాలు చెబితే మన మంచికే అయినా పాటించలేక అల్లాడిపోయాము. జీవితం అంతా అలా కఠినంగా పాటించాలంటే పాటించలేము కదా.. అలాగే ఆచారవ్యవహారాలను కూడా మరీ ఎక్కువయితే పాటించలేము.
నియమాలు కొంతవరకైతే పాటించగలం కానీ, మరీ ఎక్కువయితే అన్నింటినీ వదిలేయాలనిపిస్తుంది.
నేను ఇలా అంటే కొందరికి బాధగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనము ఎంతో గౌరవించే వారు చెప్పే మాటలను కూడా మనం పాటించలేక, ఇలా వ్రాయాలంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. నేను ఎవరినీ నిందించటంలేదు. కొన్ని విషయాలను పాటించలేకపోవటం గురించి చెబుతున్నాను. సందేహాలు కలిగితే అడగటంలో తప్పులేదు. దైవానికి కూడా కొన్నిసార్లు మన అశక్తతను తెలియజేసుకుని క్షమించమంటాము.
జీవితంలో ఎవరికి హాని కలిగించకుండా జీవించటానికి ప్రయత్నించాలి.
ఆచారవ్యవహారాల్లో ప్రతి విషయానికి అదేపనిగా ఆలోచించాలంటే కష్టం. సరైన విధముగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని కోరుకోవాలి.
రేయ్ ఎవర్రా మీరంతా...
పోస్టేంది, కామెంట్లేంది...
ఆర్యా, శంభూక వధ జరిపినది రాములవారు కాబట్టి,
తమరు ఆయన్ను సమర్ధించాలని ఫిక్సయ్యారు కాబట్టి,
ఇలా అనేసుకోండి.
శంభూకుడు ఒక అప్పట్లోనే ఆర్టిఫిషియలు ఇంటలిజన్సు ద్వారా తయారు చేయబడిన ఒక రోబో. రోబోలు మనుషులకు పోటీగ తపస్సు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి కాబట్టి రాముల వారు వధించారు.
ఈ విధంగా, మన పూర్వీకులకు ముందే అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది అని తేటతెల్లం కూడా అవుతుంది.
అన్నీ మన వేదాలలో, పురాణాలలో ఉన్నాయిషా ! అనేసుకోండి.
Hello my name is Mansi and I work in Mansi escorts agency. In our system, very hot and beautiful girls work, who will let you feel your wife's lust, you can have sex with hot girls like your wife. You will not feel any regret here.<br />Amritsar,Zirakpur,Mohali,Panchkula are the city which is situated in punjab. These are the largest area covers in Punjab. Lots of tourists here to come for
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
సౌందర్యమే ఆయనకు అలంకారం,
సౌందర్యమే ఆయనకు జీవితం
కవి : విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…..
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
సౌందర్యమే ఆయనకు అలంకారం,
సౌందర్యమే ఆయనకు జీవితం
కవి : విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…..
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
వానప్రస్తాశ్రమములో చింతాగ్రస్తులు :)
అకటా! ఈ విద్యలు తె
ల్వక పోయెను చిన్ననాట వారెవ్వా! మ్యా
జికులెన్నెన్నో చేయం
గ కుదర లే సూవె! యెంతగామిస్సయ్యా!
అబ్బే!/ టపా కన్నా మామూలుగా మీ కింగ్ కామెంట్ ముందస్తుగా కనబడేది :) కనబడకపాయె :) దాంతో తలీ ఉంగలీ దబాయా ఇస్లియె :)
అకటా, ఈ “విద్యల” గురించి ఉద్యోగంలో జేరిన కొత్తలో తెలిస్తే బాగుండేది కదా 😕.
సూవె లేదు, సుమ్ము లేదు. శర్మగారు చెప్పినది తేటతెల్లంగానే ఉందిగా. అయినా ప్రతి పోస్ట్ మీద ఎందుకు వ్యాఖ్యానించడం?
In reply to .
గిరిప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు సార్. లోకమంతా అంతేకదాసార్,ఇచ్చి పుచ్చుకోవడమన్న సూత్రమ్మీదే నడుస్తోంది. కొన్ని సంబంధాలలో ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తాయి.కొన్నిచోట్ల బయటకు కనపడవు అంతే తేడా.ఏదీ ఒకవైపు ఉండదు.
సుబ్బు సత్తి పేరిట తమ చురక లెల్ల
విసురు చుండ్రి కాంగ్రేసుపై విదురులచట
విన్న కోట రాయా కని పించ లేదు
మీదు వ్యాఖ్యోపచరణ అదేల సూవె ? :)
గురువు గారికి నమస్కారములు,
నేను మీ వ్యాసాన్ని 2024లో చదివాను. ఉదరమున నెదురు పుట్టె–ఇది చదవగానే నాకో అర్ధం స్పురించింది. సీత రామునికి దూరమైన బాధతో చిక్కి శల్యమైనట్లు చెప్పుట కొరకు వాడినట్లు తోచినది. ఆమె బక్కచిక్కి పోవుట వలన వెన్నెముక మాత్రమే కనపడుతున్నదనే అర్ధంలో వెన్నెముకని వెదురుతో పోల్చి ఉండవచ్చును.
ఈ విధముగా ఆ వాక్యాన్ని అర్ధం చేసుకోవచ్చునా? తెలుపగలరు.
ధన్యవాదములు.
కాపీ రైట్!
‘ఈ రెయిళ్ళూ గియిళ్ళూ మనవేదాల్లో ఉన్నాయిష’ వంటి తెలుగువారి సొత్తు అనదగిన ప్రసిద్ధ వాక్యాలని కథలలోనూ ప్రసంగాలలోనూ వాడుకునే పెద్ద మనుషులు (కొంచెం ఎక్కువ పెద్ద రమణలు) గురజాడవారిని తలుచుకుంటారు. అది సత్సంప్రదాయం.
వేమన, మాయాబజార్, పోతన, కన్యాశుల్కం ముచ్చట్లు “ఫలానా రచయిత సౌజన్యంతో” అని ఉదహరించక పోయినా కాపీరైటు ఉల్లంఘన అనిపించుకోదు. అందరెరిగిన ఆంధ్రులు వారు.
ఎక్సెప్షన్ రూల్ కాకూడదు. తెలుగువారికి మేధోహక్కుల మీద పెద్దగా గౌరవం లేదనుకుంటాను.
ఈమధ్య ఒక ప్రముఖ ఆంగ్ల రచయిత రాసిన కథ తాలూకు మక్కీకి మక్కీ ఆంధ్రానువాదం ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమయింది. అనువాదం అన్న ఊసేలేదు ఎక్కడా. మక్కీలు సరిగ్గానే పడ్డాయి కానీ అనువాదం హైస్కూల్ విద్యార్ధి స్థాయిలో ఉంది. దిగులు పడుతూనే చివరిదాకా చదివాను. చివర్లో ‘మూలం’ అంటూ ఓ లింకిచ్చి రచయిత, సంపాదకుడు ‘…కురుతే పాపం …ప్రతిముచ్యతే’ చేసుకున్నారు.
Call our toll-free hotline at Hyderabad Airport for first-rate customer service for seamless assistance. Use opportunities for tailored advertising to strengthen your brand. Send inquiries to Buy Buy Baby via email. Get excellent support from PayPal Customer Service in India. For more visit us!
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.
శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికి తెలుస్తాయి.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనుషుడైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనుషుడైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.
శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికి తెలుస్తాయి.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనుషుడైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.
శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
కృష్ణా జిల్లాలో అయితే వాడుకలో ఉంది (ఉండేది అందామా? ఈ కాలంలో తెలుగు మాట్లాడేవారే కరువైపోతున్నారు; “సెండ్ చేశాను” వంటి భాష మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇక కుదుమట్టం లాంటి పదాలు వాడడం కూడానా?)
ధన్యవాదములు
కుశలమే. అనేక వ్యక్తిగత పని ఒత్తిడులవల్ల సుమారు రెండేళ్ళుగా రావడము లేదు. ఇకపై రావడానికి ప్రయత్నిస్తాను
ధన్యవాదములు
కుశలమే. అనేక వ్యక్తిగత పని ఒత్తిడులవల్ల సుమారు రెండేళ్ళుగా రావడము లేదు. ఇకపై రావడానికి ప్రయత్నిస్తాను
అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది అని అంగీకరించిన రచపలని ముద్రణకి స్వీకరించాలనేదీ కొంత సమస్యాత్మకం కావచ్చును- సాథారణంగా మనం చూస్తున్నాం ఒక రాజకీయ సిద్ధాంతాన్నో , ఆథ్యాత్మిక దృక్నధాన్నో నమ్మిన కొందరు ఒక కూటమిగా ఏర్పడి మంచికథలని నిర్ణయిస్తారు. అలాఃటి సందర్భాలలో అన్నిసార్లు ప్రతిభకి న్యాయం కలగదు. లేదా వ్యాపారదృక్పథం సేలబలిటీ ప్రాధాన్యత ని సంతరించుకుంటాయి. అప్పుడు కూడా సరియైన నిర్ణయాలు జరగవు.. ఇదిపరిగణనలోకి తీసుకోవాలి. మనం నమ్మిన దాన్ని కాకుండా రచయిత తాను నమ్మిన దానిని ఎంత నమ్మకం కలిగేలా చెప్పగలిగాడనేది ప్రామాణికం కావాలి. సాహిత్య విలువల్ని నిలబెట్టే రచనలే నాలుగు కాలాలపాటు నిలుస్తయని అఃదరూ నమ్మకపోవచ్చుకదా!
కిరణ్ గారు
మీ పరిశోధన పేరులో “వస్తురూప వివేచన” అంటే ఏమిటి? దయచేసి కిందన ఇచ్చిన కృష్ణ మోహన రావుగారి రుబాయీకి వస్తురూప వివేచన చేసి వివరించగలరా?
(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే
ఇందులో త్రేతాయుగం బదులు “సత్య యుగమే,” “ద్వాపర యుగమే,” “కలియుగమే,” మహాయుగమే,” అని మారిస్తే రుబాయీలో తేడా ఉంటుందా? లేదా ఆఖరి లైను “ప్రేమమ్మన మనిద్దరమొకటే’ అని రాస్తే అది రైటా తప్పా?
నాకు రుబాయీ అంటే తెలియదు కనక, తెలుగు అంత రాదు కనక అడుగుతున్నాను.
ధన్యవాదములు.
-
కుదుమట్టంగా అను పద
మదేమి ప్రాంతంబులోన మాట్లాడెదరో?
సదనమ్ములోననిలడిగి
రి! దీనికి జవాబు చెబుదెరే యెవరేనిన్ ?
:)
కుదువ మట్టము :)
-
నిజమేను! ఇంద్రునిధనువు
సజావు గా కనబడేది ! చక్కగ చిత్ర్రం
బు జిలేబియై నిలిచి వెలు
గు జిలుగుల ముదావహమ్ము కురిపించేనౌ! :)
Nice story, well crafted with proparate words. Keep going
In reply to .
Thank you Dear Shree Ram Sir….Venu Mareedu
థ్యాంక్యూ నరసింహా రావు గారూ! నిజమే ఇంద్రధనుస్సు పూర్తి అయి ఉండేది ఆ రెండు రంగులు కూడా అద్ది ఉండి ఉంటే. ప్రోత్సాహం తో కూడిన మీ కామెంట్ చూసినపుడల్లా చాలా సంతోషం వేస్తుంది.
కుదుమట్టంగా. ఏ ప్రాంతంలో వాడుతున్నారో ఈ padaM?
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వ్యాఖ్యల వద్ద ..వ్రాసిన కొన్ని విషయాలను .. ఇక్కడ వేయటం జరిగిందండి.
............
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.
శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
********
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో కొంతమంది పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ.
రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో కొంతమంది పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
చాలా చక్కటి ప్రశ్నలు... సమాధానాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి...🕉️🙏
In reply to .
ఏం ఫర్వాలేదండి, క్లియర్ గా అర్ధమైంది.
Like
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
విమర్శకుడు : కవి
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com
శీలా వీర్రాజు గారి జన్మదిన సందర్భంగా మీరు ఆత్మయంగా అందించిన స్మృత్యంజలి కి బహుధన్యవాదాలు.
Missing a great Soul, Artist and writer sri S Veeraraju garu. Great Article sir.🙏💐
Thank you for sharing this insightful post about budget deductions! It's important for us to stay updated on changes like these. By the way, do you have any information on current ? I'm in the market for a new phone and would appreciate any tips. Thanks again!
సర్ కథ చాలా అద్భుతంగా ఉంది. మనిషిలో కరువైన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి చూపించారు.
పరికిణీకు ఓ ఊదారంగు గీత, ఓ ఆకుపచ్చ రంగు గీత కూడా గీస్తే VIBGYOR / ఇంద్రధనస్సు లాగా ఉంటుంది 🙂. అయినా మొత్తానికి రంగురంగులతో బహు సుందరంగా ఉంది 👌. చాలా ఓపికగా రంగులద్దారు.
చిత్రానికి మీరు పెట్టిన పేరు కూడా చక్కగా కుదిరింది. నిజంగా Happy Girl అనిపిస్తుంది చూడగానే. ఆ మొహంలో ఆ సంతోషం ప్రతిబింబిస్తోంది.
One of your finest works I will say 👏.
-
నా మొబయలు లోన తెలుగ
దేమో కనరాదటంచు నేడ్వనదేలా!
ప్రామాణికమగు గూగుల్
మీ ముంగిట సేవ చేయ మిడిసిపడె గదా!
గూగుల్ కీ బోరని మో బయలు గలదే :)
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.
శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వ్యాఖ్యల వద్ద ..వ్రాసిన కొన్ని విషయాలను .. ఇక్కడ వేయటం జరిగిందండి.
************
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
శ్రీరాముడు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. ఎవరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా, వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
In reply to .
I want buy this book
-
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
కాలు లేని వాడు నడచె కష్టపడక
కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!
-
కాదెచ్చట కనరాని కనర్హం :(
గువ్వల్లోనూ శ్రీశ్రీల్
తవ్విన మనమదిని గలరు దండిగ తాతా!
చివ్వున నెగయును రాగము
లివ్వన నెన్నెన్నొ లెస్స లెస్స జిలేబుల్
జి- లేబుల్స్
-
వ్రాయడ మదేల యెంగిలి
రో యనెడా భాషలోన రోదించనదే
లా యేమండీ మన్నిం
చేయండీ తప్పులున్న నెనరులటంచున్ :)
జి- లేబుల్స్
I was fortunate to meet her twice in last few years and latest one only in Jan. Hard to believe she is no more.
I mean that let them continue where they are. My expression may be misleading. They set up a nest where ever possible. On two electric services,in the fold of the sun guard cloth and so on. We cant expect. Some times the nest is visible but un acceceble. As poor at this language forgive the mistakes. Forced or tempted to write in english as telugu is not there in my cell. Thank you.
Like
నువు చెప్పేది శుద్ద తప్పు.జాంబవంతుడికి కామదేనువును కోయమని శివుడు చెప్పాడు.తర్వాత శివుడు కుండ చేయడానికి కుమ్మరిని పుట్టించాడు.శివుడు మాంసం వండమని జాంబవంతుడికి చెప్పగా జాంబవంతుడు చెన్నయ్యకి చెబుతాడు.ఒక ముక్క కిందపడింది.దానిని వూది కుండలోవేసాడు.దాన్ని చూసిన దేవతలు మేము తినము అని వెళ్ళిపోయారు.అపుడు శివుడు జాంబవంతుడిని నువు వండమంటే మాలవాడికి పని చెప్పావు కాబట్టి నువు అందరి కులాలకు చెప్పులు కుట్టుకుంటూ బతుకు అని చెప్పాడు.మాలవాడిని నువ్వు వూరికి తూర్పుదిక్కున నివసిస్తూ వీధులు శుభ్రం చేసుకుంటూ బతకమని శపించాడు.ఇది అసలైన కథ
విమర్స లేకపోవడానికి ముఖ్య కారణం రాసిన నేరానికి రచన చేసిన వ్యక్తికి మనం సెత్రువులైపోతాం.
🙏 నమస్కారములు గురువుగారు.
//natural habitat// ఈ దేశంలోనేనో అన్ని చోట్లా ఇంతేనో కానీ గువ్వలకి కాదేదీ గూటికనర్హం అంటున్నారు. (గువ్వల్లోనూ శ్రీశ్రీలు ఉన్నారేమో!!) FBలో ఒకళ్ళు ఫోటో పెట్టారు Wall fan వెనకవైపు గూడు కట్టాయి.
Like
శ్రీకృష్ణుని వారసులు కొందరు మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
***********
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వ్యాఖ్యల వద్ద ..వ్రాసిన కొన్ని విషయాలను .. ఇక్కడ వేయటం జరిగిందండి.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
దేవతాంశలతో మనుషులుగా జన్మించి, ఎన్నో మంచిపనులు చేసిన కొందరు శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే, అక్కడ కెళ్ళి తప్పులు చేస్తే మరల దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
***********
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
***********
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
దేవతాంశలతో మనుషులుగా జన్మించి, ఎన్నో మంచిపనులు చేసిన కొందరు శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే, అక్కడ కెళ్ళి తప్పులు చేస్తే మరల దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
**************
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
దేవతాంశలతో మనుషులుగా జన్మించి, ఎన్నో మంచిపనులు చేసిన కొందరు శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే, అక్కడ కెళ్ళి తప్పులు చేస్తే మరల దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు.
చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.
Leave them to the natural habitat. Try to keep water near by for birds to drink in wide mouthed cup etc. as the summer is severe. Just watch. Parent birds will take care of the new ones from natural enemies. Some times the new ones die. This process is regular feature for us during summer
Like
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వ్యాఖ్యల వద్ద ..వ్రాసిన కొన్ని విషయాలను కొన్ని మార్పులు చేర్పులతో ఇక్కడ వేస్తున్నానండి.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
చిత్రం ఏమిటంటే, కొందరు తపస్సు చేసి దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడుగుతారు. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను ఏడిపిస్తారు.
శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి పాపాలు పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది. కొన్నిదేశాలలో ఇప్పటికీ నేరాలు చేసినవారిపట్ల కఠినశిక్షలు అమలులో ఉన్నాయి.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని , విభీషణుడిని ఆదరించారు. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు..అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మత్తులో మహర్షిని అవమానించి శాపాన్ని పొందారు. అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు. ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
***************************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
************
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
****************
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వ్యాఖ్యల వద్ద ..వ్రాసిన కొన్ని విషయాలను కొన్ని మార్పులు చేర్పులతో ఇక్కడ వేస్తున్నానండి.
రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
శంభూకుడు తాను శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటివారిని చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి పాపాలు పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది. కొన్నిదేశాలలో ఇప్పటికీ నేరాలు చేసినవారిపట్ల కఠినశిక్షలు అమలులో ఉన్నాయి.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని ఎంతో ఆదరించారు.గుహుడుని ఆదరించారు. విభీషణుడిని ఆదరించారు. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని కూడా సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులైనా, తల్లి రాక్షసజాతికి చెందినా.. ఈ విషయాలకన్నా..వాళ్ళు ఏం చేసారన్నది ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మత్తులో మహర్షిని అవమానించి శాపాన్ని పొందారు. అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు. ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
***************************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
************
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
****************
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
మేము కొంతకాలం క్రిందట కాశీ, ప్రయాగ.. వెళ్ళినప్పుడు గంగానదిలో పడవ ప్రయాణం చేశాము. ఆ పడవ నడిపే వ్యక్తి మాకు కొన్ని సంగతులను తెలియజేయటం జరిగింది. అతని భాషలో నాకు అర్ధమయినంతవరకు, నాకు గుర్తు ఉన్నంతలో వ్రాస్తాను.
అక్కడ మృతదేహాలను కొన్నిసార్లు సరిగ్గా దహనం జరగకుండానే వాటిని నదిలో విడిచేస్తారట. గంగానదిలో చాలా ఎముకలు ఉన్నాయట. కొన్నిసార్లు వాటికి పడవ యొక్క అడుగుభాగం తగిలి అస్తిపంజరాలు పైకి లేస్తాయట. అవన్ని విన్నప్పుడు మాకు ఒళ్లు జలదరించింది.
గంగలో కలిపితే పుణ్యం వస్తుందని అనేక మృతదేహాలను సరిగ్గా దహనం చేయకుండా నదిలో వదిలేయటం వల్ల నది కలుషితం అవుతుంది. గంగానది ప్రవహించే పరిసరాలలో ఉన్న నగరాలనుంచి ఎంతో మురుగును నదిలో వదులుతున్నారట. కొందరు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను నదుల్లోకి వదులుతున్నారట. గంగానదికి శుద్ధిచేసే గుణం ఉండటం నిజమే అయినా, అతిగా అన్నింటిని కలుపకూడదు. చాలా నదులలో కూడా పారిశ్రామిక వ్యర్ధాలను వదులుతున్నారు.ఇలా చేయకూడదు.
శ్రీ వేణు గోపక కంద గీత గర్భ చంపకోత్పల శతకము పై శ్రీ నేమానివారి అభిప్రాయము.
RS Rao Nemani
Ayya ! Namaste! ubhayakushalopari.
I have started reading your poems (garbha kavitvamu - Venugopaka satakamu). Your poems are nice.
The pains you have taken are tremendous. Attempting even one poem in garbha kavitvamu is not that
easy. You have made the feat with more than 100 poems. Your work is highly commendable. My
congratulations and best wishes for further improvement in the field.
I will send Adhyatma ramayanamu book to you in a few days. May Gold bless you.
Yours sincerely - Nemani Ramajogi Sanyasi Rao.
2010/12/16
గ్రంధాలు ఏవి ప్రామాణికమయినవో పెద్దలు నిర్ణయించి చెబితే అవి ప్రామాణికమని అందరికీ తెలుస్తుంది. పురాణేతిహాసాల గురించి రచనలు చేయటం, వ్యాఖ్యానించే స్వేచ్చ.. భక్తులు అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రచనలు, వ్యాఖ్యలు.. అవమానకరమైన పద్ధతిలో ఉండకూడదు. ప్రామాణికమైన గ్రంధాల ప్రకారం చక్కగా ఉండాలి.
ప్రాచీన గ్రంధాలలోని కొన్ని విషయాలు పైకి కనిపించేవి ఒకలా ఉంటే, అంతరార్ధాలు అనేకం ఉండవచ్చు. అందువల్ల అన్నింటిగురించి గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు.
కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం గురించి రాశారు. మీలాంటి వాళ్లకి స్పూర్తి నివ్వడమే సాయి యొక్క నిజమైన కాంట్రబ్యూషన్ అనిపించింది. తనని కదిలించిన సేవా భావం మీలో కలిగించింది. అంతకన్నా ఏంకావాలి. ఆనంద్ కి అండగా ఉండడమే మనం చెయ్యగలిగింది.
Ravindra S. Lanka ఇలా వ్రాశారు.
గురువు గారు,
మీ కావ్యం వేణుగోపక శతకం గురువారం గురువు గారు,
మీ కావ్యం వేణుగోపక శతకం గురువారం అందుకున్నప్పటికీ, ఈ రోజు వరకు చదవడం కుదరలేదు. ఈ రోజే కొంత చదివాను. ఏమని చెప్పను? ఆ వేణుగోపుడు, మీరు పక్కపక్కన నిలబడితే మొదట మీ పాదాలకే నమస్కరిస్తానేమో. ఇదివరకు తాడేపల్లి వారి విష్ణులీలాస్తవము చదివినప్పుడు ఆయనకు దండం పెట్టాలనిపించింది. మీకు మాత్రం సాష్టాంగప్రణామాలు. మీరు నావంటి అల్పుడికి పరిచయమవడం, ఈ కావ్యం పంపడం నా పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు.
నా చపలత్వం, అహంకారం కొద్దీ తప్పులు వెతకడం కోసం ప్రయత్నించాను. ఆ పప్పులుడకలేదు. ఇదివరకు మీరు రచించిన సాయీశ్వర శతకంకన్నా విష్ణుగోపక శతకం రమ్యంగా ఉంది. ఈ పుస్తకం ఎవరైనా ప్రచురిస్తే బావుణ్ణు. ప్రస్తుతం మీ బ్లాగులో ప్రచురించండి. ఈ శతకాన్ని నిదానంగా తరచి తరచి చదువుకుంటాను. వీలైతే మరింత అందంగా మలిచి, మీకు పీడీ ఎఫ్ రూపంలో పంపుతాను.
(నా మూఢత్వాన్ని బయటపెట్టుకోడానికై మీకో పద్య సుమం)
శా||
చింతావంశసుధాంబుధీతనయ! సుశ్రీగంధసౌగంధికా
స్వాంతాంతఃసమలంకృతాధివసితస్సంకర్షణా ! హర్షణా !
కాంతాసమ్మితకావ్యపారగ ! ఇలన్ కైవల్యమున్ గూర్పు శ్రీ
కాంతున్ కీర్తన - మీదు బంధరచనా కార్యమ్ము శ్రేయమ్ములౌన్.
మీ శిష్యపరమాణువు,
కన భువి శోభనల్ కమల గాత్రువిశిష్ఠ ప్రకాశధీశతుల్
విన తరమా! రవీ! పరమ పేశల సారస వాఙ్నిధానమా!
ఘన జవ సత్వమౌ కవిత గాంచి వదాన్యులు గాంచు నిన్నుశ్రీ
గుణ గణుడా.సదా వినుత కోవిదుడీవని విశ్వసింతురే.
భువి శోభనల్ కమల గా
త్రువిశిష్ఠ ప్రకాశధీశతుల్విన తరమా!
జవ సత్వమౌ కవిత గాం
చి వదాన్యులు గాంచు నిన్నుశ్రీగుణ గణుడా.
కమల గాత్రువిశిష్ఠ ప్రకాశధీశ!
పరమ పేశల సారస వాఙ్నిధాన!
కవిత గాంచి వదాన్యులు గాంచు నిన్ను
వినుత కోవిదుడీవని విశ్వసింతు.
Ravindra S. Lanka
"అంతయు నీవే హరి పుండరీకాక్ష " అన్నారు అన్నమయ్య అని చెప్పండి అన్నయ్య !!
నడివేసవిలోకి …. సన్నజాజుల సువాసనల తోడుగా… కథ నడక బాగుంది… అభినందనలు..
శంభూకుని వధ గురించి వ్రాసిన పోస్టు వద్ద .. కొన్ని కామెంట్స్ ఇక్కడ వేస్తున్నానండి.
రాక్షసులు తపస్సు చేసినా కూడా చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
శంభూకుడు తాను శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటివారిని చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి పాపాలు పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి మంచి జరుగుతుంది. కొన్నిదేశాలలో ఇప్పటికీ నేరాలు చేసినవారిపట్ల కఠినశిక్షలు అమలులో ఉన్నాయి.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని ఎంతో ఆదరించారు.గుహుడుని ఆదరించారు. విభీషణుడిని ఆదరించారు. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని కూడా సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులైనా, తల్లి రాక్షసి అయినా.. ఇవన్నీ ముఖ్యం కాదు..వాళ్ళు ఏం చేసారన్నది ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు.అలాంటివాడిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మత్తులో మహర్షిని అవమానించి శాపాన్ని పొందారు. అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు. ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
***************************
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
************
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ ప్రక్షిప్తం కావచ్చు. ఆ కధలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
****************
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవ్వరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవ్వన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
Rama karnamrutam written by అది శంకరాచార్యులు.
శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలుంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికే తెలుస్తాయి.
ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.
కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా .. మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.అయితే, భవిష్యత్తులో ఎవ్వరూ గ్రంధాలలో తోచినట్లు మార్పులుచేర్పులు చేయకుండా చట్టపరమైన చర్యలు ఉండేలా కట్టుదిట్టం చేయాలి.
ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, కుదిరినంతలో ప్రక్షిప్తాలను సరిదిద్దుకోవచ్చు. అయితే, హిందువులలో అనేక అభిప్రాయాలున్నవారు ఉన్నారు కాబట్టి , ఇలాంటి ప్రయత్నం గురించి అందరూ ఆలోచించి నిర్ణయించుకోవాలి.
మేము కొంతకాలం క్రిందట కాశీ, ప్రయాగ.. వెళ్ళినప్పుడు గంగానదిలో పడవ ప్రయాణం చేశాము. ఆ పడవ నడిపే వ్యక్తి మాకు కొన్ని సంగతులను తెలియజేయటం జరిగింది. అతని భాషలో నాకు అర్ధమయినంతవరకు, నాకు గుర్తు ఉన్నంతలో వ్రాస్తాను.
అక్కడ మృతదేహాలను కొన్నిసార్లు సరిగ్గా దహనం జరగకుండానే వాటిని నదిలో విడిచేస్తారట. గంగానదిలో చాలా ఎముకలు ఉన్నాయట. కొన్నిసార్లు వాటికి పడవ యొక్క అడుగుభాగం తగిలి అస్తిపంజరాలు పైకి లేస్తాయట. అవన్ని విన్నప్పుడు మాకు ఒళ్లు జలదరించింది.
గంగలో కలిపితే పుణ్యం వస్తుందని అనేక మృతదేహాలను సరిగ్గా దహనం చేయకుండా నదిలో వదిలేయటం వల్ల నది ఎంతో కలుషితం అవుతుంది. గంగానదికి శుద్ధిచేసే గుణం ఉండటం నిజమే అయినా, అతిగా అన్నింటిని కలిపితే కలుషితం పెరిగి శుద్ధికాని పరిస్థితి వస్తుంది. గంగానది ప్రవహించే పరిసరాలలో ఉన్న నగరాలనుంచి ఎంతో మురుగును నదిలో వదులుతున్నారట. కొందరు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను నదుల్లోకి వదులుతున్నారట. చాలా నదుల పరిస్థితి ఇలాగే ఉంది.
ఈ మధ్యన మూడవప్రపంచయుద్ధం అనీ, అణుబాంబు ప్రయోగం అనీ పుకార్లు వచ్చాయి. ఇలాంటప్పుడు అణుశక్తిని ఎందుకు కనుగొన్నారో? అనిపిస్తుంది.
***************
బాక్టీరియా, వైరస్ల వల్ల కూడా రోగాలు వస్తాయి. అయితే, కొన్నిసార్లు వాటితో మనుషులు చేసే ప్రయోగాల వల్ల కూడా రోగాలు విపరీతంగా వ్యాపిస్తాయని కొందరి అభిప్రాయం.
......
కరోనా వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోయారు. ఎందరో మరణించారు. అయితే, రెండుసంవత్సరాలకయినా ప్రపంచం కొంత కుదుటపడి ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.
అణుబాంబులతో వ్యవహారం అలా ఉండదు కదా..ఎంతో తీవ్రమయిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో మరింత శక్తివంతమయిన అణుబాంబులను తయారుచేసారు.
అణుశక్తి కర్మాగారం వద్ద ప్రమాదం జరిగితే అణుధార్మికత విపరీతంగా వ్యాపించకుండా ఆ కర్మాగారాన్ని సిమెంటుతో సమాధి చేస్తారట. ఆ ప్రదేశంలో చాలా సంవత్సరాల వరకూ తీవ్రమయిన పరిస్థితి ఉంటుందట. అణు ప్రయోగాల వల్ల కలిగే తీవ్రమయిన బాధలు మనుషుల స్వయంకృతాపరాధాలే.
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే..ప్రకృతిలో ఉన్న రేడియోధార్మికత వల్ల మనుషులకు అంత ప్రమాదమేమీలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే, అణుశక్తిని బయటకు తీసి వినియోగించటం వల్ల పెద్ద సమస్యలు ఉన్నాయి.
అణుశక్తివంటి వాటివల్ల జరిగే అనర్ధాలు అత్యంతతీవ్రమైనవి. ఉదా..అనేక అణ్వాయుధాలను తయారుచేసారు. ఒక అణుబాంబు ప్రయోగిస్తే అక్కడికక్కడే కొన్నివేలమంది చనిపోవటం, బ్రతికిన వారిలో కూడా కొన్ని వేలమంది క్రమంగా తీవ్రమైన అనారోగ్యంతో చనిపోవటం జరిగిందని..కొన్నిసంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో రేడియేషన్ ఉండి, తరువాత జన్మించినవారిలో కొందరు అనారోగ్యంతో జన్మించారని వార్తల ద్వారా తెలుస్తోంది.
అందువల్ల అణుశక్తి వంటివాటిని ప్రకృతినుండి బయటకు తేవటం, వాటిని వాడటం అనేది మనుషులు చేసిన తీవ్రమైన తప్పని అనిపిస్తుంది. అణ్వాయుధప్రయోగం లేకుండా దైవమే కాపాడాలి.
నాకు తెలిసినంతలో వ్రాసాను.దయచేసి తప్పుగా భావించవద్దండి.
బాక్టీరియా, వైరస్ల వల్ల కూడా రోగాలు వస్తాయి. అయితే, కొన్నిసార్లు వాటితో మనుషులు చేసే ప్రయోగాల వల్ల కూడా రోగాలు విపరీతంగా వ్యాపిస్తాయని కొందరి అభిప్రాయం.
......
కరోనా వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోయారు. ఎందరో మరణించారు. అయితే, రెండుసంవత్సరాలకయినా ప్రపంచం కొంత కుదుటపడి ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.
అణుబాంబులతో వ్యవహారం అలా ఉండదు కదా..ఎంతో తీవ్రమయిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో మరింత శక్తివంతమయిన అణుబాంబులను తయారుచేసారు.
అణుశక్తి కర్మాగారం వద్ద ప్రమాదం జరిగితే అణుధార్మికత విపరీతంగా వ్యాపించకుండా ఆ కర్మాగారాన్ని సిమెంటుతో సమాధి చేస్తారట. ఆ ప్రదేశంలో చాలా సంవత్సరాల వరకూ తీవ్రమయిన పరిస్థితి ఉంటుందట. అణు ప్రయోగాల వల్ల కలిగే తీవ్రమయిన బాధలు మనుషుల స్వయంకృతాపరాధాలే.
ఈ మధ్యన మూడవప్రపంచయుద్ధం అనీ, అణుబాంబు ప్రయోగం అనీ పుకార్లు వచ్చాయి. ఇలాంటప్పుడు అణుశక్తిని ఎందుకు కనుగొన్నారో? అనిపిస్తుంది.
కరోనా వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోయారు. ఎందరో మరణించారు. రెండుసంవత్సరాలకయినా ప్రపంచం కొంత కుదుటపడి, ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.
అణుబాంబులతో వ్యవహారం అలా ఉండదు కదా..అణుబాంబు ప్రయోగం జరిగిన ప్రదేశంలో ఎన్నో సంవత్సరాలు జీవులు బ్రతకలేని పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యన మూడవప్రపంచయుద్ధం అనీ, అణుబాంబు ప్రయోగం అనీ పుకార్లు వచ్చాయి. ఇలాంటప్పుడు అణుశక్తిని ఎందుకు కనుగొన్నారో? అనిపిస్తుంది.
మేము కొంతకాలం క్రిందట కాశీ, ప్రయాగ.. వెళ్ళినప్పుడు గంగానదిలో పడవ ప్రయాణం చేశాము. ఆ పడవ నడిపే వ్యక్తి మాకు కొన్ని సంగతులను తెలియజేయటం జరిగింది. అతని భాషలో నాకు అర్ధమయినంతవరకు, నాకు గుర్తు ఉన్నంతలో వ్రాస్తాను.
అక్కడ మృతదేహాలను కొన్నిసార్లు సరిగ్గా దహనం జరగకుండానే వాటిని నదిలో విడిచేస్తారట. గంగానదిలో చాలా ఎముకలు ఉన్నాయట. కొన్నిసార్లు వాటికి పడవ యొక్క అడుగుభాగం తగిలి అస్తిపంజరాలు పైకి లేస్తాయట. అవన్ని విన్నప్పుడు మాకు ఒళ్లు జలదరించింది.
గంగలో కలిపితే పుణ్యం వస్తుందని aneaka మృతదేహాలను సరిగ్గా దహనం చేయకుండా నదిలో వదిలేయటం వల్ల నది ఎంతో కలుషితం అవుతుంది. గంగానదికి శుద్ధిచేసే గుణం ఉండటం నిజమే అయినా, అతిగా అన్నింటిని కలిపితే కలుషితం పెరిగి శుద్ధికాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గంగానది ప్రవహించే పరిసరాలలో ఉన్న నగరాలనుంచి ఎంతో మురుగు నదిలో వదులుతున్నారు. చాలా నదుల పరిస్థితి ఇలాగే ఉంది. అయినా త్రాగేనీటిలో మురుగును వదలటం ఏమిటో?
ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.
కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా .. మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.అయితే, భవిష్యత్తులో ఎవ్వరూ గ్రంధాలలో తోచినట్లు మార్పులుచేర్పులు చేయకుండా చట్టపరమైన చర్యలు ఉండేలా కట్టుదిట్టం చేయాలి.
ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, కుదిరినంతలో ప్రక్షిప్తాలను సరిదిద్దుకోవచ్చు. అయితే, హిందువులలోనే అనేక విభాగాలు, అనేక అభిప్రాయాలున్నవారు ఉన్నారు కాబట్టి , ఇలాంటి ప్రయత్నం గురించి అందరూ ఆలోచించి నిర్ణయించుకోవాలి.
ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ ప్రక్షిప్తం కావచ్చు. ఆ కధలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవ్వరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని చంపాడేమో? ఇవ్వన్నీ గమనించిన శ్రీ రాములవారు అతనిని చంపేసి ఉండవచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.
రాక్షసులు తపస్సు చేసినా కూడా చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.
శంభూకుడు తాను శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని, ఇంకా స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటివారిని చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి పాపాలు పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి మంచి జరుగుతుంది. కొన్నిదేశాలలో ఇప్పటికీ నేరాలు చేసినవారిపట్ల కఠినశిక్షలు అమలులో ఉన్నాయి.
శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని ఎంతో ఆదరించారు.గుహుడుని ఆదరించారు. విభీషణుడిని ఆదరించారు. ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఏ జాతివారు అనేదానికన్నా వారి ప్రవర్తన ముఖ్యం. శ్రీరాములవారు రావణాసురుడిని కూడా సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులైనా, తల్లి రాక్షసి అయినా.. ఇవన్నీ ముఖ్యం కాదు..వాళ్ళు ఏం చేసారన్నది ముఖ్యం. రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు.అలాంటివాడిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.
శ్రీకృష్ణుని వారసులు కొందరు మత్తులో మహర్షిని అవమానించి శాపాన్ని పొందారు. అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు. ఎంత గొప్పవారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
ఈ పద్యాలు ఆడియో రూపంలో కూడా పెడితే బాగుంటుంది సార్. ధన్యవాదములు.
nmrao bandi19 April 2024 at 21:35
సూపర్ మిత్రమా!
పుఱ్ఱెతో పుట్టిన బుధ్ధి కదా నిన్ను ....అని కూడా అనేస్తే బాగుంటదేమో!!!
సింగపూర్ లో హీట్ వేవ్ చల్తీ హై ఎ.సి లో ఉండక నాకేంకిటి ఉక్కు ఉక్కు అంటే తుక్కైపోద్ది.... :)
తగునా ఇది బామ్మా తమరే ఇట పుల్లలెట్ట
తగునా ఇది బామ్మా తమరే సరి జెల్ల కొట్ట
తగునా ఇది బామ్మా అరెరే ఇట పొగను బెట్ట
తగునా ఇది ఏమ్మా కిరికిరితో లాగి కొట్ట
పదవే ఇక బామ్మా దులిపెయ్ నీ కంద తట్ట
... ఇంకో పద్యాన్ని కొట్ట ... తాతయ్యకు దురద పెట్ట
న మస్కారం బామ్మో ... 🙏🙏🙏🙏 ☺️ ... జేక్/ఓక్
జయహో..
మంచి పుస్తకం టీమ్ కు పుస్తక ప్రియులందరి అభినందనలు.
In reply to .
Thank you so much, will think about sequel for sure
అలాక్కానివ్వండి. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు వారిద్దరినీ కూడా మాకు పరిచయం చేసి, వారి దర్శనభాగ్యం కలిగించాలండి 🙏. .
Delete
అలాక్కానివ్వండి. ఈ సారి మ ఊరు వచ్చినప్పుడు వారిద్దరినీ కూడా మాకు పరిచయం చెయ్యాలండి.
తప్పకుండా చెప్పండి.
కార్పొరేట్లు necessary evil అయ్యారండి. కాబట్టి అసలు రాకుండా తరిమెయ్యమనడం లేదు కానీండి అన్నింటినీ ఒకే ఊళ్ళో పోగేసుకు కూర్చోకుండా ఒక్కోదాన్ని రాష్ట్రంలో ఒక్కో ఊరికి తోలెయ్యమంటున్నానండి.
Iam very proud that my brother’s novel selected for ATA. Yes there is no doubt he is very well writer. Before he starts writing, he thoroughly observes ,analyse the situations and present situations. He trys to reach the situations in readers mind and hearts. Once again congratulations to my brother Sudhakar.
బుచికి18 April 2024 at 23:01
అయ్యా! ఇది వాగ్దానలతో కుదరదండి. గొంతెండి పోతోంది, నీళ్ళుకావాలి అర్జంటు. రేపుపోస్తా అంటే పీకపిసికి రక్తం తాగేసి దాహం తీర్చుకుంటాడు, మానడు, మానవుడు.
చీమ మొదలు బ్రహ్మదాకా అందరికి ఇప్పుడు నీళ్ళు కావాలి. భానుడి ప్రతాపం అలా ఉంది.
చెబితే నమ్మకపోవచ్చు. ఒక డొక్కుతో నీళ్ళు పెడతా రోజూ నిండా! గోడ మీద, ఫిబ్రవరి మొదలు. కొంత ఆహరమూ వేస్తా! చిన్న జీవులు నిండుగా లేకపోతే తాగలేవు, నీళ్ళలో పడిపోతాయి,వాటికోసం దిగి.మర్నాటికి సగానికి నీళ్ళు తరుగుతాయి, పక్షులు,చీమలు,సాలీళ్ళు,ఉడుతలు సర్వ చిన్న జీవులూ, నీళ్ళు తాగుతాయి.చిత్రం ఆహారం ఒక్క గింజ ముట్టుకోవు. నీళ్ళకోసం కొట్టుకుపోతాయి.
సింగపూర్ లో ఎండలేం తక్కువాగా లేవండి, మండిపోతోంది,మంట పెడుతోందని వార్తలు. ఇష్టమైనవాళ్ళకి అది వెన్నెలలా ఉంటదండి
విన్నకోట నరసింహా రావు18 April 2024 at 12:07
నా బ్లాగు పుస్తకంలో అభిమానుల పర్వంలాగా అపోహలూ,అనుమానాలూ, పర్వం పెద్దదేనండి. భారతంలో ఉద్యోగపర్వం,రామాయణంలో కిష్కింధకాండ అంతటిదండి.
నేనే సత్తిబాబూ అని బ్లాగు మొదలుపెట్టిన కొత్తల్లోనే బి.వెంకటరావు అనే బ్లాగరుగారు అనుమానపడి దానికేదో పేరు కూడా చెప్పేరు. ఆలిటర్ ఈగో నా అని అనుమానమూ పడ్డారు. ఆ తరవాత కత మీకు తెలియంది కాదు. ఇప్పుడు మీరు సుబ్బరాజును కూడా చేర్చేసేరు,అంతే తేడా! వీళ్ళిద్దరూ నేనీ ఊరొచ్చింది మొదలు స్నేహితులండి. వాళ్ళు చెప్పేదంతా రాసెయ్యలేను. మా సత్తిబాబు ఋణధృవం, సుబ్బరాజు ధన ధృవం. సత్తిబాబునడిగా నీకింత తెలుసుకదా ఏదో పార్టీలో చేరి పోటీ చెయ్యచుగా అని, దానికి ఆ ముచ్చటా అయిందండి, ఏదో ఒక జండా బుజాన వేసుకునే కన్నా,జండా పుచ్చుకుని కబుర్లు చెప్పి సొమ్ములు చేసుకుని బతికడమే మంచిదని చెయి కాలేకా అర్ధమయిందండి. అప్పటినించి ఇంతే అన్నాడు. ఇద్దరూ చెప్పినవి వింటుంటే నిజాలు,తన్నుకొస్తుంటాయండి. ఏడిట్ చేస్తుంటా. నా మాటల్లో చెపుతుండటంతో ఈ అనుమానాలనుకుంటానండి.
అన్నీ తెలిసిన మీలాటివారే అలా అనుకుంటే నేనేదేవుడితో మొరపెట్టుకోను.
తగునా ఇది దోస్తూ
తమరే ఇటు తలచదగున
తగునా ఇది దోస్తూ!!!!
నమస్కారం
-
జగమున వారెచ్చట తా
ము గలరని తెలియక పద్యమును వ్రాసిరకో?
వగచిన దెవరోయీ నా
లుగు వైపుల నీరమని పలుకుచు జిలేబీ ?
విన్నకోట నరసింహా రావు18 April 2024 at 12:01
అంతే కదండీ! ఇష్టమైనవాళ్ళికి కష్టమైన చోటైనా ఇష్టంగానే ఉంటదండి!!
బెంగలవూరైనా మరో మంగలవూరైనా కార్పొరేట్లెక్కడికీ పోవండి. ప్రపంచం మొత్తం మీదున్నాయి,ఉంటాయి. కావాలని తెచ్చుకోటం లేదూ? కార్పొరేట్లని అదుపుచేయాల్సినవారు వారితో షరీకైతే ఇట్టనే ఉంటది.
దీనిమీద అంటే కార్పొరేట్లు పార్టీలమీద మా సత్తిబాబు చెప్పింది చెప్పాలండి ఒకసారి.
// “నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్” //
అంటూ వగచిన వారెవరో? తమరు కాదా? నివాసప్రాంతం ఏదో తెలియకుండానే వగచారా?
-
సందేహపు ప్రాణి సుమా!
కొందరిని నివాసమడుగు,కొందరినేమో
నెందరితోడో బోల్చున్
వందారనమను నితరుల ప్రతిదినము సుమీ :)
Namaste. Helpful tips. I could not see the attachment. May I request for that?
ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్న వారికి కొత్త ఐడియా వచ్చి వారిని ఎక్కడ గెలిపిస్తే అక్కడ దుబాయి లాగా కృత్రిమ వర్షాలు కురిపిస్తాము సింగపూర్ లాగా ఎండలు తగ్గిస్తాం అని హామీలు ఇచ్చినా ఇస్తారేమో.
CGHS సౌకర్యం ఉన్నవారి పట్ల చిన్న చూపు అపోహ కాదు. నిజం. దానికి కారణం కూడా ఉంది. ప్రభుత్వ వారు ఆసుపత్రుల వారికి చెల్లించే రేట్లు చాలా ఏళ్లుగా పాతవే ఉన్నాయి. ఇటీవలే కొంచెం సవరించి పెంచారు.అయితే ఆ రేట్లకు ఒప్పుకొని కూడా చాలా ఆసుపత్రులు cghs వారికి చాలా వరకు సరైన సేవలు ఇవ్వడం లేదు. కొన్ని ఆసుపత్రులలో పేరున్న సీనియర్ డాక్టర్లు కార్డు ఉన్నవారికి చికిత్స చేయరు.
అసలు పేరున్న కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు cghs స్కీములోనే లేరు.
ఈ పరిస్థితి మారడం కష్టం.
Very nice and heart touching… Reminds me of my days in Vizag and incidentally we too lived in that area near Sankarmat and diamond park. I am sure anyone of our age would easily connect to your beautiful narration as the situation is the same irrespective of the city.
-
శ్రీ శర్మగారు ! అవునూ
ఆ సుబ్రాజున్ను సత్తి బాబను శాల్తీ
ఆసాంతము తమరే నే
మో సందేహము కలిగె నయో వివరింపన్
నమస్కారం గురువుగారు.
నా పేరు చెన్నామల్ల కిరణ్. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం “తెలుగు రుబాయిలు వస్తురూప వివేచన”. నేను రుబాయీ పై పరీశోధన చేసే క్రమంలో ఎన్నో లైబ్రరిలు,బుక్ స్టోర్లు తిరిగాను. చాలా పుస్తకాలు సేకరించాను. కానీ నాకు రుబాయీ సమాచారం గురించి పూర్తి అవగాహన రాలేదు. నాకు రుబాయీ చరిత్రకి సంబందించిన సమాచారం దయచేసి చెప్పండి గురువుగారు.
అవునూ, శర్మ గారు - సుబ్బరాజు గారు, సత్తిబాబు గార్లు కూడా మీరేనని నాకెందుకే గట్టి అనుమానం. కాదంటారా? అన్నీ మీరే మాట్లాడినట్లు వ్రాస్తే monologue లాగా ఉంటుందని ఇతర పాత్రలను తెర మీదకు తెచ్చి వాళ్ళ చేత చెప్పిస్తున్నారంటాను, ఏమంటారు ? 😎
// “ అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా! “ //
అహ్హహ్హ 😄😄 … భక్తులు 😄😄
————————
“బెంగల ఊరు” ది స్వయంకృతాపరాధం. అడ్డూ ఆపూ లేకుండా కార్పొరేటాధముల్ని రానిస్తే ఆ స్వార్థపరుల సామాజిక / పర్యావరణ బాధ్యతారాహిత్యం వల్ల ….. ఒకప్పుడు సుఖవంతమైన నివాసయోగ్యంగా ఉండిన చక్కటి సుందరమైన ఊరు నాశనం అయింది.
ఈనాడు నీళ్ళో రామచంద్రా అంటూ ఊరు వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి దాపురించింది.
అదే ప్రగతి అనే భ్రమలో కొట్టుకుంటున్న ఇతర నగరాలు (వాటిల్లో హైదరాబాద్ ఒకటి) ఇకనైనా జాగ్రత్త పడకపోతే కష్టం. అభివృద్ధినంతా ఒకే ఊరికి పరిమితం చేసే ప్రభుత్వాలు కూడా ఇప్పటికయినా మేలుకుని ఈ వేలంవెర్రిని ఆపి, రాష్ట్రంలో తతిమ్మా ఊళ్ళకు వికేంద్రీకరణం చెయ్యడం శ్రేయస్కరం.
మీ నివాసమూ ఆ ఊరేనట కదా?
మన YVR ని మీరు అప్పుడప్పుడు పలకరిస్తుంటే వారి భోగట్టా తెలుస్తుంటుంది కదా?
-
నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్ నానెంగే పోవేన్ :)
ఎక్కడికీ వలసా? నే
నెక్కడ బోదు నడుగడ్డ నే నమ్మితి నెం
చక్కా జీవితము గడుప!
చుక్కానిగ రఘుపతియె సుశోభిల్లంగన్!
పోటీలో ఉన్న అభ్యర్థులు మీకు నచ్చకపోతే నోటా కు మీ ఓటు వేయండి కానీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 🚩
In reply to .
ఎక్కడికీ వలస లేదు సర్. యధాప్రకారం సంసారసాగరంలో కొట్టుకుపోతున్నా 😊🙏
Like
-
మీకు పనీపాటా లే
దా? కందాలల్లుకొనుట తప్పించి ? సదా
యీ కసరత్తుల తోటే
మీ కాలమ్ము గడిచేన మెలుత ! జిలేబీ !
-
శ్రీరాముని మీమాంస భ
ళారే బాగౌ! వశిష్టులనడుగ వలసిం
దే రామనవమి కిదె మన
సార శుభాకంక్షలండి సారూ మీకున్
సారా శుభాకాంక్షలు :)
-
రోజూ దర్శన మివ్వరూ :)
చైనాకు గినా మీరే
మైన వలస బోయి నారొ మమ్మిక మరిచా
రో నన్న సందియము కలి
గేను సుమా! పండుగలపుడే దర్శనమా ?
చైనాకు గినా వలస వెళ్ళిపోయారేమోననుకున్నాను. కుశలమేనా? పండగలకు మాత్రమే దర్శనమా?
శ్రీరాముడి మీమాంస బాగుంది 🙂. వశిష్టులవారినడగడమే 🙂.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 🏹
విన్నకోట నరసింహారావు
Like
-
అన్నమయ కీర్తనలవియె
పెన్నిధి తిరువేంగడపతి పేరోలగమున్
తిన్నగ చేరగ మార్గము
లెన్నెన్నో చూపునోయి లెస్సగ లేమా!
అన్నమయ్య కీర్తనలు అనేవి కేవలం స్వామిని కొలిచే సాధనగా చూడలేము, ఆయన కీర్తనల్లో ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే పాఠాలు కూడా ఉంటాయి. సంతోషం సుఖం ఫన్ ఎంజాయ్ ఏదైనా అనండి అన్ని మనిషికి క్షణకాలం ఉండేవి. కానీ శాశ్వతమైన ఆనందం ఆ భగవంతుడే ఇవ్వాలి. ఆయన ఎలా ఇస్తాడు అంటే, సంకీర్తనలో మునిగిన మనసుకి కలిగే భావనే ఆనందం. అది భగవంతుని ప్రాప్తి. అంతటి ఆనందాన్ని ఇచ్చిన అన్నమయ్యకు వందనం పాదాభివందనం. అన్నమాచార్య కీర్తనలు అంటే ఇష్టం కాదు పిచ్చి, ప్రాణం. ఎందుకంటే ఆ వేంకటేశ్వర స్వామీ కొలిచేందుకు ఆయన్ని చేరుకునేందుకు ఏకైక మార్గం సంకీర్తనలె. నారాయణ నారాయణ నమో.
Mallesh
Hyderabad
14వ తేదీ శభాకార్యక్రమాలాగురించి చాలాచక్కగా వివరించారండీ. ధన్యవాదములు. ఈ సభకు రాలేకపోయిన మిత్రులకు మీరు వ్రాసింది చదివితే – ఈ కార్యక్రమాలు సచిత్రంగా కళ్ళముందు మెదులుతాయి.
హాస్యానందం రాముగారు అత్యంతరమ్యంగా నిర్వహించారు. వారికి ధన్యవాదములు.🙏🏻
– ప్రసాద్ కాజ.
-
కంది శంకరయ్య కవివర! మేలగు
రామ రామ యనుట; రంకు బొంకు
లెల్ల పనికి రావు! లేవండి ! లేకున్న
శంకరాభరణము చవటబాఱు!
Sri Rama reads the mind of Sita maatha. Sita maatha reads the mind of Sri Rama. This is the ultimate goal to reach by any couple who follows VEDIC life style. How many achieved this goal in all the generations till now? Whether we can hope in our generation especially in the youth? Sanathana Dharma values declined drastically from generation to generation because of bad and evil politics which are damaging the SATVIK guna from the roots. At least now we all must awake and reform ourselves taking SITA-RAMA as role model couple. Our governance must be based on Shri RAM Rajjam principles only. Sri Rama Jaya Rama Jaya Jaya Rama VANDEMATARAM JAI SHRI RAM.
ఈ కథ ఆసక్తికరంగానూ, ఆలోచన రేకెత్తించేట్లుగానూ ఉంది. ఇటువంటి కథను అందించిన పూర్ణిమ గారికి నెనర్లు. డాక్టరు చీటీపై మ్యారేజీ అని రాయడాన్ని దొర్సామి నాయుడు గారు చెప్పినట్లు “మెటఫోరికల్” గా తీసుకోవాలి. రచయిత్రి ఉపయోగించిన కొన్ని పదాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. భాష, కళలు దేశాకాలాలను బట్టి మారుతూ వుంటాయి. ఒకప్పటి దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాలు, పెద్దన మనుచరిత్ర వంటి ప్రబంధాలలోని శృంగార వర్ణనలు పస్తుతం అసభ్యకరంగా అనిపించ వచ్చు. మనం అభ్యంతరకరం అనుకుంటున్న పదాలను (fu*k లాంటివి) ఇప్పటి పిల్లలు ఫ్రీగా ఇంటిలోనే వాడేస్తున్నారు. మనం వద్దని చెబితే మనల్ని ఏ రాతియుగం నుంచి వచ్చారు అన్నట్లు చూస్తున్నారు. అన్నీ టీవీ చానెళ్లలోనూ ఇటువంటి భాషే. ముఖ్యమైన వ్యక్తుల సంభాషణల్లోనూ, ప్రసంగాలలోకూడా. ఆంగ్లేయ నవలలలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. కాబట్టి తెలుగు కథలలో ఈ కాలాని తగినట్టుగా ఇటువంటి పదాల వాడకం పెరుగుతోంది. కథలో కథానాయిక యొక్క అస్తిత్వపు బెంగను (existential angst) ఆసక్తికరంగా చూపించారు. ఆమెకు పెళ్లి ఒక సమస్య. యువతకు ప్రస్తుత యాంత్రిక యుగంలో, ప్రాధమిక అవసరాలు, అవసరమైన కోరికలు తీర్చుకున్న తరువాత జీవితానికి అర్థం ఏమిటో తెలియడం లేదు. రాబోవు కాలంలో కృత్రిమ మేధ అభివృద్ధి ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తుందేమో.
చాలా బాగా అన్ని విషయాలు సవివరంగా క్రొదీకరించారు.
ఆదివారం జరిగిన ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందండి.. 30 మందికి పైగా కార్టూన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. చాలామంది హాస్య రచయితలు కూడా పాల్గొన్నారు. వక్తలు కూడా చాలా చక్కగా మాట్లాడి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. నా కార్టూన్ల సంకలనం నవ్వులు గ్యారెంటీ కూడా చాలా బాగుందని అందరూ మెచ్చుకొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తదుపరి ప్రచురించే పుస్తకం మరింత అందంగా తీర్చి దిద్దాలి అనేటువంటి పట్టుదలని చేపట్టేటట్లు చేసింది. నా కార్టూన్ల పుస్తకం కొనుగోలు చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇంకా చాలామంది పోస్టులో పంపమని అడుగుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎలా పంపాలో ఫైనలైజ్ చేసి అందరికీ తెలియజేస్తాను.
క్లుప్తంగా సారవంతంగా పరిచయం చేసినారు.ధన్యవాదములు.
క్లుప్తంగా సారవంతంగా పరిచయం చేసినారు.ధన్యవాదములు.
కరోనా వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోయారు. ఎందరో మరణించారు. రెండుసంవత్సరాలకయినా ప్రపంచం కొంత కుదుటపడి, ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.
అణుబాంబులతో వ్యవహారం అలా ఉండదు కదా..ఎంతో తీవ్రమయిన పరిస్థితి ఉంటుంది.
ఈ మధ్యన మూడవప్రపంచయుద్ధం అనీ, అణుబాంబు ప్రయోగం అనీ పుకార్లు వచ్చాయి. ఇలాంటప్పుడు అణుశక్తిని ఎందుకు కనుగొన్నారో? అనిపిస్తుంది.
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే..ప్రకృతిలో ఉన్న రేడియోధార్మికత వల్ల మనుషులకు అంత ప్రమాదమేమీలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే, అణుశక్తిని బయటకు తీసి వినియోగించటం వల్ల పెద్ద సమస్యలు ఉన్నాయి.
అణుశక్తివంటి వాటివల్ల జరిగే అనర్ధాలు అత్యంతతీవ్రమైనవి. ఉదా..అనేక అణ్వాయుధాలను తయారుచేసారు.
ఒక అణుబాంబు ప్రయోగిస్తే అక్కడికక్కడే కొన్నివేలమంది చనిపోవటం, బ్రతికిన వారిలో కూడా కొన్ని వేలమంది క్రమంగా తీవ్రమైన అనారోగ్యంతో చనిపోవటం జరిగిందని..కొన్నిసంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో రేడియేషన్ ఉండి, తరువాత పుట్టే పిల్లలు.. అనారోగ్యంతో జన్మించారని వార్తల ద్వారా తెలుస్తోంది.
అందువల్ల అణుశక్తి వంటివాటిని ప్రకృతినుండి బయటకు తేవటం,వాటిని వాడటం అనేది మనుషులు చేసిన తీవ్రమైన తప్పని అనిపిస్తుంది.అణ్వాయుధప్రయోగం లేకుండా దైవమే కాపాడాలి.
నాకు తెలిసినంతలో వ్రాసాను.దయచేసి తప్పుగా భావించవద్దండి.
నువ్వు అనుకోకు నన్ను గుదిబండ
నేను నీ కోసం ఊగేటి పచ్చజెండ
ఇద్దరం ఒకటైతిమా సుందరకాండ..ha ha
super andi mee bedirimpu
-
సత్యమ్మె శివమె సుందర
మత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
కాత్యాయనియే జోడై
ముత్యాలసరములుగా సముచిత ప్రకృతియై
Vishwamitra, the king became BRAHMARSHI by doing rigorous penance, many times, for very long time. Taking him as role model , any human must travel on brightend path to become like Rishi, Rajarshi, Brahmarshi. Vishwamitra faced many hurdles, but today human can't cross the hurdles posed by powers of the society which are drawn from political system. It means, number of births of a soul increases automatically. To avoid these hurdles, we need good governance based on Sri Ram Rajjam principles. Sri Rama Jaya Rama Jaya Jaya Rama VANDEMATARAM JAI SHRI RAM.
మీరన్నది నిజమే. హరిహరన్ తెలుగు ఉచ్చారణ బాగాలేదు. అతను చ అక్షరం కూడా సరిగా పలకలేడు. వినిపించెను అనకుండా వినిపించను అని పాడతాడు. చిత్ర గారు శ్రీ అని బాగానే పలికారు. కొంతమంది శ ను స లాగా పలకడం జరుగుతుంది. అదే సరైన ఉచ్చారణ అని కూడా అనుకుంటున్నారు. పశ్చిమ ను పచ్చిమ అనడం కూడా ఉంది. శ అక్షరం బాలు గారు సరిగ్గా అంటారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్ర నామం లో స శ ష సరైనవిధంగా పలికారు అనిపిస్తుంది. అయితే త్రిభువన అన్న చోట త్రి అక్షరం స్పష్టంగా అనలేదు.
పాట విషయానికి వస్తే అంత గొప్పగా లేదు. పాట బాణీ కొంచెం నెమ్మదిగా ఉంటే బాగుండేది. This song sounds better if slow paced. Showed composer's lack of experience. వేటూరి సాహిత్యం కూడా టిపికల్ వేటూరి విపరీత ధోరణిలో ఉంది. బడ్జెట్ పరిమితి వల్ల కావచ్చు సన్నాయి డోలు కూడా కీబోర్డులో పలికించారు.
సారంగ రాగ ఛాయ లో ఉన్నందుకేమో వేటూరి సారంగ పదాన్ని ఉపయోగించారు.
Very Very Rare Photos. One should keep them by Printing
Vishnu is the Supreme Lord in the Pancharatra Agamas
అవును, కస్టమర్ కేర్ లో సదరు సంస్ధ కేరే గానీ కస్టమర్ గురించి కేర్ ఏమీ ఉండదండి.
ఆవునా, ఇంకా కస్టమర్ని కేర్ కేర్ మనిపించేదే కస్టమర్ కేర్ సెంటర్ అనుకున్నానే :)
చాలబాగుందండీ రాధిక గారు .చదువుతుంటే నాకు మా తమ్ముడు గుర్తొచ్చాడు👌👌
తిరువేంగడపు నివాసా!
సిరితోడైనిలచినావు సిరికోరుచు నె
ల్లరి నుండి కుబేరుని వ
ద్ద రుణమ్మును తీర్చగాను తట్టములెన్నో!
మీ ప్రశ్నకి సాయి దీపక్ మాటల్లో జవాబు దొరికినట్టు అనిపించిందండీ..
https://www.youtube.com/watch?v=kQJ8O1QuWLA
ధన్యవాదాలు
-
ఏదో చెప్పాలనెడా
వేదన కోరిక వదులుట వేంకట రమణా
సాధించుట మాతరమా!
క్రోధిని మముగావుమయ్య కొండలరాయా!
This blog post is very interesting and well-written. It was exactly what I needed. Thank you for the post.
https://freesoftwareapps.com/itop-screen-recorder-crack/
This Song in Tamil was sung by Kamal hasan but in telugu it was Spb Sir
-
హరిబాబు గారి వివరణ
పరమాద్భుతమండి! వారి పరిపక్వత, వే
ద రహస్యమ్ముల కర్థము
సరియైన తెరగుల తెలుపు సహనము సెహభేష్!
జి లే బుల్స్ :)
-
తనను తాను మనిషి తరచి తెలుసుకొన
గలడ? మరి యితరులు కనుగొనంగ
నెట్లు వీలు కలుగు? నేర్వ సత్యమిదియె
విన్నకోట విదుర వినుమ రాయ ! (11)
గురువుగారికి ధన్యవాదాలు. చాల చక్కగా, స్పష్టంగా వివరించారు.
Kherasagara Sagara madhunam gave halahalam(poison). Devatas and rakshasas are not ready to take it but lord Shiva took it and protected the world. In present era, different forms of corruptions/evils are halahalams appearing as unethical attractions/illegal comforts in life. Manu people are interested in it. As a result Bharat stood as the most corrupt nation, sanathana dharma, family values faded from generation to generation. We all must wipe out these modern halahalams supporting Shri RAM Rajjam principles for the good of every human. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
కి స్పందనగా.
అవునండి. అర్థం చేసుకోగలం అనుకోడం వృథా ప్రయాస.
మెచ్చుకోండి
మనిషి తనకు తాను పూర్తిగా అర్థం కాడు. అలాంటిది ఒకరికొకరు పూర్తిగా అర్థం కావడం సాధ్యం కాదు. నిజానికి అంతలా అర్థం చేసుకోవడం అవసరం లేదేమో. ఆ ప్రయత్నం అంతగా చేయని వాళ్ళు సంతోషంగా జీవితం గడిపేస్తారు అనిపిస్తుంది.
ఏదో చెప్పాలి అన్న కోరిక అంత సులభంగా వదులుకోలేము.🙂
మెచ్చుకోండి
Good interview bold answers nice to know about Chakradhar’s personality wishing him to pen many more books
అత్యద్భుత శతక రాజము గురువుగారు.
అమ్మ శారద తమవెంట ఉండి నడిపిస్తుందున మీరు గంటల్లోనే శతక ము పూర్తి చేయగలరు. ఇది నిజము.
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
మీరు మొదట్లో ఇచ్చిన శాసనాల కాలాలు తేడాగా ఉన్నాయి. ఒకసారి సరిచూసుకోగలరు.
Rama and Lakshmana heard many stories from Vishwamitra guru. Who are telling great stories to their children in present era? How to improve ethical standards in current generation is a big question? Taking Shri RAM as role model, we all must move ahead towards bright life. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
అద్భుతం. ఆసాంతం చదివితిని. అమ్మ కృపకు పాత్రుడనయినితిని.
శ్రీ చింతా రామకృష్ణారావు గారికి వేన వేల నమస్కృతులు.
ఈ సందేశమును 8 గంటలకు చూచితిని తొమ్మిది పదిహేను నిమిషముల
చదివి(మధ్యలో భోజన విరామం) వ్రాస్తున్నాను.
కడయింటి కృష్ణమూర్తి. 12-4-24
అద్భుతమైన రచన అమ్మవారి దయ మెండుగా గల తమరికి సాధ్యం కాని దంటూ ఏమీ లేదు, తమరి వినూత్న ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకోవాలని అమ్మవారి ని ప్రార్థిస్తున్నాను,
ఇది సంపూర్ణముగా మీకు మాకు మా అందరికీ లక్ష్మీ కటాక్షముగా భావించుచున్నాను అన్నగారూ!
రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి లభించిన అమృతభాండం. అందులోని ప్రతి పద్యం లోనూ తెలుగుతనం కనిపిస్తుంది.
-
లడలకు యతి కుదురు గదా!
వడిని జిలేబులను వేయి వరలక్ష్మీ ఢాం
డడఢాండఢాండ నినద
మ్ము డాబుసరి నింగికెగిరి ముద్దిడ వలెనే!
An LMS for manufacturing companies is an intelligent modern solution for all your employee training needs. The suitable LMS for manufacturing training helps you create courses, custom content, or videos that employees can access at any time, from anywhere. LMS for manufacturing training can automate the process of training employees on the factory floor and those who interact with customers.<br /
హరిబాబు గారి వివరణ అద్భుతంగా వున్నది. ఇంతటి అరుదైన ఏకీకృతమైన భావప్రకటన, తార్కిక చింతన, సమన్వయము మెచ్చుకోలునకు తగ్గది.
-
ప్రాస యతి గణములను సర
దా సన్నగ మొదలగున్ పిదప దురదగ ప
ద్యాసక్తి కలుగు నాపై
వ్యాసంగమగు వ్యసనమగు వరలక్ష్మి సదా!
:)
జి లేబుల్స్
లింగ భేదం ఉంది
ఎవరి పవర్ వారిదేనని
చాలా బాగారాసావు పద్మార్పిత.
Sri Rama, Lakshmana got many astras like Bhala, Athibhala etc., from Vishwamitra guru. Both of them used the powers for protecting people from evil creatures. Present day people are learning many skills, but many of them using such intelligence to lead adharmic luxury life. Such things must be corrected as per vedic dharma rules which will lead to dharma-artha-kama-moksha vedic life style.By doing so, sanathana dharma shines, India shines in the world. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
బొమ్మల ఎంపికలో అక్షరాల్లో భావాలు పలికించడంలోనూ మీకు మీరే సాటి అండీ..
ఆర్యా,
వేద విభజన వ్యాసుల వారే చేశారు.అయితే, పురాణ కధల ప్రకారమే చాలామంది వ్యాసులు ఉన్నారు.ఒక విధాన వేద సంకలనం కోసం ఒక పీఠం ఏర్పరచి ఆ పీఠానికి వ్యాసపీఠం అని పేరు పెట్టారు.అలా అనేక మంది కలిసి వేదవిభజన చేశారని అనుకోవచ్చు.వీరిలో ఒకరు జయేతిహాస కర్త అనుకుంటే అన్వయం సరిపోతుంది.వేదాలని విభజించాలంటే,మొదటి కష్టం ప్రతి సూక్తాన్నీ అర్ధం చేసుకుని విషయ సారూప్యతలని బట్టి సూక్తాలని ఒకచోట చేర్చడం - ఒక మనిషి జీవిత కాలంలో అయ్యే పనేనా?
అలా తార్కికమైన విశ్లేషణ చేసుకుని చూస్తే తన తరంలో వ్యాసపీఠం మీద కూర్చుని వేదవిభజన చేస్తూ తనవల్ల పుట్టిన మనుమల తరపు కధని గ్రంధస్థం చేసిన వ్యాసమునీంద్రులు ఒకరే అవుతారు.
అష్టాదశ పురాణ రచన సైతం ఒకే వ్యాస మునీంద్రుడు చేసి ఉండక పోవచ్చు.ఇతరులు వ్రాసి వ్యాసుల వారి పేరున ప్రచారంలోకి తేవడం కూడా జరిగే ఉంటుంది.వ్యాసదర్శనానికి విరుధ్ధమైనవి కాదు గాబట్టి పూర్వుల లాగే మనమూ సర్దుకు పోవాలి.గీతలో చెప్పినట్టు వరదలో మునిగాక ఆ బావి నీరూ ఈ బావి నీరూ అని తేడా ఉండదు కద.ధర్మ శాస్త్రాలకి సంబంధించి సత్యం తెలుసుకోవడమే ప్రధానం.అర్ధం తెలుసుకుని అనుష్ఠించడం ముఖ్యం కానీ కర్తృత్వం గొడవ అనవసరం.
జై శ్రీ రామ్!
ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసి 80% కంటే ఎక్కువ స్కోర్ చేసిన పేద ఆర్థిక నేపథ్యం నుండి వచ్చిన తెలివైన విద్యార్థులు ఎవరైనా మీకు కనిపిస్తే, దయచేసి వారిని అడగండి
NGOని సంప్రదించడానికి - ప్రేరణ (ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మద్దతు ఉంది).
NGO వ్రాత పరీక్షను నిర్వహిస్తోంది మరియు పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తదుపరి చదువుల కోసం ఆర్థిక సహాయం కోసం అర్హులు.
దయచేసి పొందడానికి క్రింద పేర్కొన్న వ్యక్తులను సంప్రదించమని విద్యార్థులను అడగండి
దరకాస్తు:
సంప్రదింపు నంబర్లు:
1. శ్రీమతి సరస్వతి - 9900906338
2. శ్రీ శివకుమార్ - 99866 30301
3. శ్రీమతి బిందు - 99645 34667
కొన్ని లలితగీతాలు గురించి విన్నకోట దుర్గ గారి అభిప్రాయం
నమస్తే శ్రీ గొర్తి. నేను ఈ పై వాక్యాన్ని “కొన్ని లలితగీతాలు గురించి విన్న – కోట దుర్గ గారి అభిప్రాయం’అని చదివాను మనసులో . తః తః
hari.S.babu10 April 2024 at 15:03
భేషూ!!!!!!
భారతమూ వ్యాసుడే రాసిందికాదు,శిష్యులతో కలిసిరాసాడంటారు. చిత్రం!! మరి అష్టాదశ పురాణాలు, వేదాలని విడదీయడం అంతా ఏమంటారు?
వాగర్థా వివ సంపృక్తౌ.... శ్లోకానికి వివరణ వ్రాస్తూ, పార్వతీప అంటే శివుడన్నారు. ఇదసలు అర్థం లేనిది. పార్వతీప అంటే శివుడు అనే అర్థం ఎక్కడా లేదు. రఘువంశానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథుడు పితరౌ అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ "మాతా చ పితా చ పితరౌ" అని స్పష్టంగా వ్రాశారు తప్ప ఇద్దరు తండ్రులు అని పేర్కొనలేదు.
Sri Rama took birth to destroy rakshasas and to govern the entire globe for 11000 years. He set very high standards which we say Shri RAM Rajjam principles. Why we are not implementing them in this modern era? If powers are sacred, then people automatically reform towards vedic ethics. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
During tretha yuga, people were so disciplined and followed vedic ethics every moment. Ministers qualifications were great. Vedic pandits were highly sacred. Now we all must think why the people of Bharat not able to live ethically and guide the young and future generations to follow cent percent ethics? Core reason being the governing powers are not sacred, they are meant to do few good deeds and many unethical practices, in all, diluting sanathana dharma. From last one decade we see some positive changes. We all must realize this and follow the SHRI RAM RAJJAM principles. All the people must know the 16 noble characters of Shri RAM and must practice in daily life. Then Sanathana dharma shines, India shines, humanism goes to higher levels. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA VANDEMATARAM JAI SHRI RAM.
ఈ రేవు నీకు నచ్చలేదు కాబట్టి ఎగిరేగిరి పడుతున్నావ్ .. ఇది పచ్చగా ఉంటే నీకు కమ్మగా ఉంటుంది .. ఎవడిష్టం వాడిది నువ్వేంటి చెప్పేది
ఇప్పటికే ఉన్న ఈరేవులన్నీ కాలుష్యం వెదజల్లుతున్నాయి. కొత్తవి అవసరం లేదు. దుర్గంధం వెధజల్లే ఈరేవుల్ని తప్పేంటని వెనకేసుకు రావటం ఒకటా!!
అతడు అతడే
ఆమె అమెనే
ఎవరికి ఎవరూ తీసిపోరు
లెస్స వాక్యాలు
అభినందనలు అర్పితా..
సంక్షిప్తంగా భువి ముగిసిన చోట అతడు, స్వర్గం ఆరంభమయ్యేదే ఆమెతో అనవచ్చు..శభాష్
వ్యాసుల వారూ ఆయన శిష్యులూ కలిసి వ్రాసిన మూలప్రతి 10,000 శ్లోకాలు మాత్రమే.ఇప్పటి లక్ష శ్లోక విస్తారం అయిన వెర్షన్ ఇతర్ల అదనపు చేరికల తర్వాతనే ఏర్పడింది.కాకపోతే, ఆ విస్తరణ వ్యాసుల వారి మీద భక్తితోనే వ్యాఖ్యాన పూర్వకమైన వ్యవహారం కాబట్టి మోసం,ద్రోహం,ఘోరం అని మనం అనకూడదు.
అతడు-దేవాలయం అని ఆవిష్కరించుకుంటే
ఆమె-ఒక పుణ్యక్షేత్రంగా మోకరిల్లవల్సింది.. అద్భుతం అండీ మీ రచనాశైలి.
The Gazette's target audience consists of Mclean residents who are interested in staying informed about local news and events. Whether you're a long-time resident or new to the area, the Gazette offers something for everyone. Its diverse range of content ensures that there is always something of interest to readers of all ages and backgrounds.
Get More Infomation to Click Here
https://www.mcleangazette.com/
https://www.facebook.com/mcleangazette/
Related Topic
Mclean Gazette
Mclean Local News
The Mclean Gazette
అద్భుత గీతాల సంపుటి ఈ యొక్క పాటల గని. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర స్వరాలు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. పాడిన గాయని గాయత్రి అద్భుత రచయిత లకు అందరికీ ధన్యవాదాలు.
నిజాయితీ -నమ్మకం -సంక్షేమం - సామాజిక న్యాయం కోసం ప్రజలు ఓటు వేస్తారు.
కూటమి అసలు ఉద్దేశ్యం వారికి తెలుసు.
అబ్బే సామెత సరిపోలేదు. ఇది కరెష్టు:
నే చేస్తే శృంగారం, నువ్వు చేస్తే వ్యభిచారం :)
ఇంకా నయం. మామిడి కాయలు, వేప పువ్వు, ఇప్పటికీ దొరుకుతున్నాయి. ప్రతి ఏడు ఉగాది పచ్చడి తింటున్నాము అంటే మనం భాగ్యశాలులమని అనుకోవాలి.
ఉగాది శుభాకాంక్షలు.
Great Site. Embark on your educational journey with USAC for quality education, cultural exchange, and personal growth. USAC provide .
Great Site. Embark on your educational journey with USAC for quality education, cultural exchange, and personal growth. USAC provide .
Great Site. Embark on your educational journey with USAC for quality education, cultural exchange, and personal growth. USAC provide .
చెప్పేవారిది పంచాంగపఠనం వినేవారికి పంచాంగ శ్రవణం. మధ్యలో మీకెందుకు శ్రమణం . మీకు అన్ని పార్టీలు అస్మదీయులే కాబట్టి ఏదో ఒక చోట పంచాంగం విని ఉగాది పచ్చడి స్వీకరించండి.
తాతగారూ
ఉగాది నాడు కూడా పాతపచ్చడేనా :)
ఏ పార్టీ అయినా మనదే అన్న ఒక అరుదైన సమ సిద్ధాంతంలో మీకు నిక్ఖచ్చితనం గోచరించిందా - ఇక్ఖడే ఏదో తమదైన జిలేబీయం ఔపడుతోందే!!!
hari.S.babu8 April 2024 at 10:54
భారతమైనా వ్యాసుడు రాసినట్టేనా? లేదా ఏ బుచ్చిదేవుడో రాసేసి వ్యాసుడి పేరెట్టేసేడా పుస్తకాలమ్ముకోడానికి.
-
అందరికి శుభాకాంక్షలు !
సందడి చేయంగ వచ్చె సరదా పర్వం
బందరి ఆశల తీర్చన్
డెందంబొందంగ హ్యాపి డేస్ హ్యాపీ డేస్ !
ఉగాది శుభాకాంక్షలతో
మీ జిలేబి
లక్కాకుల వారూ మీకు మీ వాళ్ళకీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు.
మీ టపా బావుందండి
మీలా ఇలా నిఖ్ఖచ్చిగా రాసే వారు ఈ కాలంలో అరుదు. ఏ పార్టీ అయినా మనదే అన్న సమసిద్ధాంతంతో మీరు వ్రాస్తున్నవి తప్పకుండా జనాకర్షకంగా ఉంటున్నాయి.
ఉగాది శుభాకాంక్షలు.
ఇందులో అభ్యంతరం ఏముంది ? పంచాంగం శ్రవణం లో మంచి జరుగుతుంది అని వివిధ పార్టీల వారు
సరదాపడి చెప్పించుకుంటే తప్పేముంది.
కనీసం ఉగాది రోజు అయినా వారు సంతోషం పొందనివ్వండి. ఇలాంటి విషయాలకు మనస్తాపం కలగడం ఏమిటి?
కి స్పందనగా.
నమస్కారం. అవునండి. బుద్ధిపూర్వకంగా తెలుకున్నా, మనసు ఒప్పుకోదు. టపామొదట చెప్పినట్టు కుశంకలు. :))
మెచ్చుకోండి
-
అగ్గిపెట్టె ఖాళి ఔరౌర యింటిలో
భగ్గు మంట లెగసి పడ చెకుముకి
వ్యాఖ్య తోడు వచ్చు వడిని జిలేబియు
వేచి చూడు మా ఉవిద! క్షణమున
ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.
చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.
గొప్ప మహానుభావులకు ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి. కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.
ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
మూఢనమ్మకాలతో కొందరు తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. వారి మాటలను నమ్మి చాలామంది మూఢనమ్మకాలను ఆచరించే విషయంలో వారి కుటుంబసభ్యులతో గొడవలు పడతారు. అందువల్ల కుటుంబాలలో గొడవలు జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబాల్లో జరిగే గొడవల ఫలితం ..మూఢనమ్మకాలను చెప్పిన వారికి కూడా కొంత తగిలే అవకాశముంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి.
ఈ రోజుల్లో యూట్యూబులో కొందరు తమకు తోచినట్లు ఎన్నో విషయాలను చెబుతున్నారు. గ్రంధాలలో ఉన్న విషయాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. అందువల్ల విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి.
దైవం అంటే కూడా భయపడుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం. మనుషులకు దైవం అంటే ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మన కష్టసుఖాలను అన్నింటినీ చెప్పుకోగలిగిన ఆత్మీయశక్తిగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది.
దైవం అంటే గౌరవంతో కూడిన భయభక్తులు ఉండవచ్చు కానీ, దైవపూజ అంటే భయపడుతూ ఏం తప్పులు వస్తే ఏం కష్టాలు వస్తాయో? అనే విధంగా ఉండకూడదు.
దైవం మనలో ఉన్నారు..సృష్టి అంతా ఉన్నారు. మనలోనే ఉన్న దైవాన్ని ఎప్పుడైనా చక్కగా స్మరించుకోవచ్చు.
ప్రతిదానికి ఇలా చేయకూడదు, అలా చేయాలి..అనుకుంటూ భయపడుతూ దైవానికి దూరమవ్వకూడదు.
అవును,ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం బోబదేవుడు వ్రాశాడు.వ్యాసుల వారు అసలు భాగవతం వ్రాయలేదు.అప్పట్లో పుస్తకాలు అమ్ముడు పోవటం కోసం తమ రచనలని ప్రఖ్యాతుల పేరున ప్రచారంలోకి తెచ్చేవారు. అయితే, హర్ష చక్రవర్తి దీనిమీద నిషేధం పెట్టి శిక్షలు వేస్తానని ఆజ్ఞలు జారీ చేశాడు.
ఆ హడావిడిలో బోబదేవుడు మొదట తన రచనని వ్యాసప్రోక్తం కింద ప్రచారం చేసి హేమాద్రి రచనా కాలానికి తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.అయితే, అప్పటికే భాగవతం వ్యాసప్రోక్తం అని అన్ని చోట్లకీ పాకిపోయింది కాబట్టి స్వయాన రచయిత చెప్పుకున్న వాక్యం ప్రజల్లోకి వెళ్ళలేదు.
దయానంద సరస్వతి తన సత్యార్ధ ప్రకాశికలో ఈ విషయాన్ని ససాక్ష్యం వివరించారు.
అవును,ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం బోబదేవుడు వ్రాశాడు.వ్యాసుల వారు అసలు భాగవతం వ్రాయలేదు.అప్పట్లో పుస్తకాలు అమ్ముడు పోవటం కోసం తమ రచనలని ప్రఖ్యాతుల పేరున ప్రచారంలోకి తెచ్చేవారు. అయితే, హర్ష చక్రవర్తి దీనిమీద నిస్జేధం పెట్టి శిక్షలు వేస్తానని ఆజ్ఞలు జారీ చహెశాడు.
ఆ హడావిడిలో బోబదేవుడు మొదట తన రచనని వ్యాసప్రోక్తం కింద ప్రచారం చేసి హేమాద్రి రచనా కాలానికి తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.అయితే, అప్పటికే భాగవతం వ్యాసప్రోక్తం అని అన్ని చోట్లకీ పాకిపోయింది కాబట్టి స్వయాన రచయిత చెప్పుకున్న వాక్యం ప్రజల్లోకి వెళ్ళలేదు.
దయానంద సరస్వతి తన సత్యార్ధ ప్రకాశికలో ఈ విషయాన్ని ససాక్ష్యం వివరించారు.
“జిలేబి” గారు,
ఇంట్లో అగ్గిపెట్టె ఖాళీ, షాపుకు వెళ్ళి కొనుక్కు రండి అంటూ ఇందాకనే ఇల్లాలు అన్నది. కంగారేమీ లేదు, కాసేపటిలో అగ్గిపెట్టె వచ్చేస్తుంది చూడు అంటున్నాను ఈలోగా మీరు రానే వచ్చారు 🔥.
“ఆ మహర్షులు, జ్ఞానులు, వేదవిదులచర్యలు ప్రతీకాత్మకంగా తీసుకుని, మూలతత్వాన్ని ఆచార్యులు వివరిస్తున్నారు” – అనేది నూటికి నూరు పాళ్ళ నిజం!భాగవత కధ యదార్ధ చరిత్ర కాదు – ప్రతీకాత్మకమైన సన్నివేశాలని చూపిస్తూ కవి తన ప్రతిభతో వాటిని నిజమైన సన్నివేశాల వలె భ్రమింప జేస్తున్నాడు.పోతన విరచిత భాగవతాంతర్గతమైన రాసలీలా సామగాన మాయావినోదం అర్ధం చేసుకుంటే సృష్టిక్రమం మొత్తం అర్ధమైనట్లే.
జై శ్రీ రామ్!
మెచ్చుకోండి
మెడికో శ్యామ్ ఆలోచనాలోచనాల్లో… సాహిత్య సాగరయానం, వరివస్య ఆద్యంతమూ అబ్బురపరుస్తూ సాగింది. కథలు, వాటివెనుక కథావస్తువులు, కలలు, కథా రచయితలు, పాత్రలు… వీటన్నిటితో తన అనుభవాలు జ్ఞాపకాలు మేళవించి ఒక అరుదైన సాహిత్యయోగాన్ని అందించారు రచయిత. చదివిన పుస్తకాల గురించి కుతూహలాన్ని రేకెతిచ్చే కథనాలు కలిగిన ఈ రచన, చదవరులు మరిన్ని మంచి పుస్తకాలు చదివేందుకు స్ఫూర్తి కాగలదు!
విన్నకోట నరసింహా రావు7 April 2024 at 22:37
నిజమండి!మా వాళ్ళు ఇక్కడ ఆలస్యం!!ఇతనే మొదలెట్టేడు!!!
మరోమాట మండపేట ఆలమూరు రోడ్డులో గుమ్మిలేరు అనే ఊరుంది. అది మామరో ఊరుకి చాలా దగ్గర! అక్కడొకరైతు ఆవులకి పెద్ద పెంకుటిసాల! చుట్టూ పెద్దపెద్ద మామిడి చెట్లు! దానిలో గదులు అద్దాలతో, ఆవులు పడుకోడానికి గడ్డి పరుపులు, కర్ణాటక సంగీతం, చివరగా సెంట్రలైజ్డ్ ఎ.సి. రెండావులకోగది.మూత్రం సంగ్రహించేందుకు ఏర్పాట్లు. ప్రతిక్షణం పర్యవేక్షణకి సి.సి కెమేరాలు. నిర్వహణకి మనుషులు షిఫ్టుల్లో! అదీ వైభవం!! ఆవులన్నీ కపిల గోవులో! ఇంట పుట్టినవే!! ఒక్కదాన్నీ లక్షలిస్తామన్నా అమ్మడు! ఆవుల ఆరోగ్య పర్యవేక్షణకి ఒక పశువుల డాక్టరు!! ఏం చెప్పను,చూసి తీరాలి.
ఇదీ మా తూగోజివారు పసువుల్ని చూసుకునే పద్ధతి, అలవాటు.
-
గేదెలు కావా ప్రాణులు ?
రాదా వాటికి జ్వరము, చిరాకుల్ కుట్టం
గా దోమలు? రండి తెరల
వేదామిక గావ పాలు వెల్లువ లెత్తన్ !
విన్నకోట నరసింహా రావు7 April 2024 at 11:12
తెనుగంతేనండి! రాసేది పలకాలి! తప్పదు మరి!!నోరు తిరగనివాళ్ళకి తెనుగెలా వస్తుంది చెప్పండీ?
hari.S.babu7 April 2024 at 14:55
బోపదేవుడు రాసింది వ్యాసభాగవతం కాదంటారా? తంపులు పెట్టేవాళ్ళని తలుచుకోవడమే తప్పనుకుంటా మిత్రమా!
🙂👏
Well, why not ?
గేదెలు మాత్రము ప్రాణులు కావా?
దోమలు కుట్టిన దురదలు రావా?
🙂
https://en.wikipedia.org/wiki/Pancharatna_Kriti<br /><br />నేను ముందే ఇది చదివి ఉండాల్సింది.<br /><br />The melodic forms of these compositions (Nata, Goula, Arabhi, Varali, Sri) are the five Ghana ragas of Carnatic music, also called the ghanapanchaka. These five ragas lend themselves to elaborate improvisations.[2] They are so called because they are suited for playing tanam on the veena. Nata
అవును మీచవుకబారు వ్యాఖ్య ఏమీ బాగోలేదు.