'శోధిని' కి స్వాగతం..!
ఎందరో పండితులు ప్రవచనకర్తలు పామరులు.. కూడా ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు. వారి నుంచి నేను ఎన్నో చక్కని విషయాలను నేర్చుకున్నానండి. అయితే, కొన్ని విషయాల గురించి పండితుల మధ్యన అభిప్రాయభేదాలు ఉండి వారి మధ్యన చర్చలు జరగటం కూడా జరుగుతుంది.. ఇలాంటప్పుడు ఎవరు చెప్పేది ఎంతవరకు పాటించాలో? పాటించకూడదో? అర్ధంకాక అయోమయం కలుగుతుంది. కొన్ని ఆచారవ్యవహారాలను పాటించటం కష్టం.
ఎందరో పండితులు ప్రవచనకర్తలు పామరులు.. కూడా ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు. వారి నుంచి నేను ఎన్నో చక్కని విషయాలను నేర్చుకున్నానండి. అయితే, కొన్ని విషయాల గురించి పండితుల మధ్యన అభిప్రాయభేదాలు ఉండి వారి మధ్యన చర్చలు జరగటం కూడా జరుగుతుంది.. ఇలాంటప్పుడు ఎవరు చెప్పేది ఎంతవరకు పాటించాలో? పాటించకూడదో? అర్ధంకాక అయోమయం కలుగుతుంది. కొన్ని ఆచారవ్యవహారాలను పాటించటం కష్టం.
పూజలు, ఆచారవ్యవహారాలు గురించి ఆసక్తి లేకపోయినా ..డబ్బుకోసం కూడా కొందరు తమకు తోచినట్లు చెప్పేవాళ్లుంటారు. అయితే, అందరూ ఇలా డబ్బుకొరకే చెబుతున్నారని ఎవరూ అనరు. దయచేసి మమ్మల్నే అన్నారని ఎవరూ అపార్ధం చేసుకోవద్దండి.
-
ఆసుపత్రి లోన అందలమున్ దిగి
నట్టి కేసి యారు నడచు రీతి
మరల మరల చూపి మార్కెట్టు రేటింగు
పెంచు కొనిరి టీవి విదురు లెల్ల !
జిలేబి
Zilebi10 December 2023 at 09:35
/మాట దాటెయ్యడంలో_/ మ్యాటరు పోకడ మార్చెయ్యడంలో తాతగారికి సరిలేరెవ్వరు ;)/
ఉన్నమాటంటే ఉలుకెక్కువంటారు, ఇదే!
/విషయానికి రండి హోమ్ రెమిడీ చెబ్దురూ/ .
అరికాలి బొబ్బకి చిట్కా వైద్యం తెలీదు.
Notices issued to SRK, Akshay Kumar, Ajay Devgn for gutka ad: Govt to HC.
A bench of justice Rajesh Singh Chauhan had earlier directed the central government to decide the representation of the petitioner, who had originally contended that action should be taken against the actors and dignitaries who were given high profile awards but were advertising for gutka companies.
-
సీతక్క అందలమ్మున
మా తెలగాణ ప్రగతి పథమందు జిలేబీ
లా తీయగసాగి జనుల
కై తరమైనట్టి సేవ కన్బడు గాకన్!
జాల్రా
జిలేబి
కొన్ని పక్షులు వాటి పిల్లలను చూశాము. ఒకరోజు ఉదయం పెద్దపక్షులు కనిపించలేదు. ఎక్కడకు వెళ్ళాయి పెద్దపక్షులు? ఏమయినా అయ్యిందా వాటికి ?..ఎవరైనా వేటగాళ్ళు చంపేసారా? అలా అయితే ఇంకా ఎగరటం రాని పిల్లపక్షుల పరిస్థితి ఏమిటి? అని చాలా బాధ కలిగింది. దైవం దయ వల్ల కొద్దిసేపటికి పెద్ద పక్షులు పిల్లల వద్దకు వచ్చాయి.
ఏమిటో? ఈ ప్రపంచం అనిపిస్తుంది.
క్యాలెండర్లు చూస్తే దాదాపు నెలలో 25 రోజులూ పండుగలకు సంబంధించి ఏదో ఒక విశేషాలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య చాలామంది ఇంకా చాలా పూజలు, ఆచారవ్యవహారాల గురించి చెబుతున్నారు.
పండుగలంటేనే తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటివి పాటించాలని అనుకుంటారు చాలామంది. అలాగని నెలలో సుమారు 25 రోజులూ తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం.. పాటించలేరు కదా.
రోజూ ఏదో ఒక విశేషం చెబుతున్నారు కదా.. అని రోజూ తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..పాటించాలేమో? అని కొంతమంది అయోమయానికి గురవుతారు. ఆచారవ్యవహారాలంటే కొంత భయభక్తులున్న యువజంటలకు.. ఎలా ప్రవర్తించాలో తెలియక భయం ఏర్పడుతుంది. ఎవరినీ అడగలేరు. యూట్యూబ్ చూస్తే ఎన్నో ఆచారవ్యవహారాల గురించి చెబుతూ.. అవి పాటించకపోతే కష్టాలే..అని చెబుతుంటారు.
ఈ విషయాల గురించి నా అభిప్రాయం ఏమిటంటే.. మామూలుగా రోజూ నిత్య పూజ చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం.. పాటిస్తే సరిపోతుంది.
భార్యాభర్త గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటే కుటుంబ వాతావరణం బాగుంటుంది. కొందరు ఎలా ఉంటారంటే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వానప్రస్థాశ్రమం పద్ధతులను ఎక్కువగా పాటిస్తుంటారు. వయస్సు పైబడిన తరువాత యుక్తవయస్సులో ఉండేటట్లు ప్రవర్తిస్తుంటారు. మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలను ప్రాచీనులు తెలియజేసారు...ఆ విధంగా పాటించాలి. ప్రాచీనులు చెప్పినట్లు చతురాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ చక్కగా దైవకృపను పొందవచ్చు.
ఆహారవిహారాలు సరిగ్గాలేనప్పుడు అనారోగ్యాలు వస్తాయి. పాపాలు చేసిన ఫలితంగా కూడా అనారోగ్యం బారినపడి కష్టాలు అనుభవించవలసి వస్తుంది. పర్యావరణాన్ని కలుషితం చేయటం తద్వారా వాతావరణం..గాలి, నీరు కలుషితం కావటం, పదార్ధాలలో కల్తీలు ..ఇలాంటివాటివల్ల వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి.
కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను..
నేను ఈ బ్లాగ్ ను మొదలుపెట్టడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని మూఢాచారాల వల్ల సమాజానికి నష్టం కలుగుతోంది. పురాణేతిహాసాలలో విషయాల గురించి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఎందరో పండితులు ప్రవచనకర్తలు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. అయినా కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిగురించి నాకు కలిగిన అభిప్రాయాలను బ్లాగులో వ్రాయటం జరిగింది.
ఇప్పటికే చాలా వ్రాసాననిపించి, ఇప్పుడు ఎప్పుడో వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదు. పోస్టులు ఎక్కువగా పెంచటం ఇష్టం లేక వ్రాయాలనుకున్నది కామెంట్స్ వద్ద రాస్తుంటాను. ఎప్పుడైనా పోస్టులో మరికొన్ని విషయాలను రాయాలనిపిస్తే, పోస్ట్ పెద్దది అవ్వకుండా ఆ విషయాలను కామెంట్స్ వద్ద రాస్తుంటాను. ఎన్నో విషయాలను వ్రాయటం నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా వ్రాయగలగటం దైవం దయవల్లనే. వ్రాసిన విషయాల్లో ఒప్పులను దైవదయవల్ల వ్రాసినట్లుగా,తప్పులు నేను వ్రాసినట్లుగా నేను అనుకుంటున్నాను.
ఇక, యూట్యూబ్లో చెప్పే కొన్ని విషయాల గురించి నాకు ఏమనిపిస్తుందంటే, ఎందరో ఎన్నో చక్కని విషయాలను చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు వింటే అయోమయం, భయం కూడా కలుగుతుంది. వాటిని పాటించకపోతే తట్టుకోలేని కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..అలాగని వారు చెప్పేవి అన్నీ పాటించే పరిస్థితి ఉండదు. అందరి పరిస్థితి ఒకలా ఉండదు కదా..
కొన్ని ఆచారవ్యవహారాలను పాటించలేక నేను ఇబ్బందులు పడ్దాను. చాలాసార్లు నాకే విసుగొచ్చి నేను పాటించగలిగినంతవరకే పాటిస్తూ, నాకు తోచినట్లు దైవాన్ని హాయిగా ప్రార్ధించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. పాపమో పుణ్యమో దైవమే చూసుకుంటారు. దైవానికి మన అశక్తతను చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది. దయచేసి క్షమించండి దైవమా..అని ప్రార్ధించుకుంటే దైవం తప్పక అర్ధం చేసుకుంటారు.
ఈ రోజుల్లో అనేక ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు వచ్చాయి.ఉదా..పూర్వం రోజుల్లో సముద్రం దాటి వెళ్లటం పెద్ద దోషం. ఇప్పుడు వేలమంది సముద్రాలను దాటి వెళ్తున్నారు.
ఆచారవ్యవహారాలు, కొన్ని మూఢవిశ్వాసాల గురించి నేను చాలా పోస్టులు వ్రాసాను. ఏ ఒక్కరినో లేక కొందరినో ఉద్దేశించి నేను పోస్టులు, కామెంట్లు వ్రాయలేదండి. ఆ విషయాలను గురించి నా అభిప్రాయాలను రాయాలనిపించి వ్రాసాను.
ఇక నెలసరి అంటుముట్టు గురించి ఈ రోజుల్లో పాటించటం అందరివల్లా సాధ్యం కాదని చెప్పాలనిపించి వ్రాసాను. ఎందరో పాటించలేని వారిని దృష్టిలో ఉంచుకుని వ్రాసాను. నేను కూడా నెలసరిలో పూజలు చేయాలని, దేవాలయాలకు వెళ్ళవచ్చని చెప్పలేదు. తప్పనిపరిస్థితిలో ఇంట్లో వంటచేసుకోవచ్చని చెప్పాను.
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి నియమాలు వారికుంటాయి. కులాలు, ప్రాంతాల వారీగా ఆచారవ్యవహారాల్లో కొన్ని తేడాలుంటాయి. జీవితంలో దైవభక్తి కలిగి, నీతినియమాలతో, సత్ప్రవర్తనతో జీవిస్తే దైవకృపను పొందవచ్చని ప్రాచీనులు తెలియజేసారు.
ఎందరో పండితులు ప్రవచనకర్తలు పామరులు కూడా ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు. వారి నుంచి నేను ఎన్నో చక్కని విషయాలను నేర్చుకున్నానండి. అయితే, కొన్ని ఆచారవ్యవహారాలను సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదని చెప్పాలనిపించి వ్రాసాను.
మతాల విషయంలో నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం అందరికీ ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సంస్కృతులు, విభిన్న పరిస్థితులున్నాయి. అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ గొడవలు లేకుండా మంచిగా ఉంటే బాగుంటుంది.
మాట దాటెయ్యడంలో_/ మ్యాటరు పోకడ మార్చెయ్యడంలో తాతగారికి సరిలేరెవ్వరు ;)
విషయానికి రండి హోమ్ రెమిడీ చెబ్దురూ .
విన్నకోట నరసింహా రావు10 December 2023 at 07:57
అందరికి అందలాలెక్కాలనే కోరికుంటుంది. ఎవరి ఓపిక/ అదృష్టాన్నినుబట్టి వారు తగిన అందలం చేరుకుంటారు. చిత్రం! అందలం చేరుకున్న తరవాత కిందవాళ్ళంతా పిపీలకాల్లా కనపడతారు, అది భ్రమనుకోరు నిజమనుకుంటారు. అందలం దింపి/దిగిన తరవాత మనుషులు మామూలుగా కనపడతారు. అదే విష్ణుమాయ!! :)
Zilebi10 December 2023 at 03:23
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పినమాటిది. శిఖరాగ్రం చేరేవాళ్ళందరికి, అగ్రం చేరి జారి కింద పడ్డవాళ్ళందరి కి చెప్పేరు.
Zilebi9 December 2023 at 13:17
ఎనిమిది పదులు నిండేయిగా! చిటకా వైద్యాల వయసెప్పుడో దాటిపోయింది. మంచి వైద్యుణ్ణి కలుసుకో!సింగపురంలో మంచి వైద్యమే ఉన్నట్లుంది, దీని కోసం ఇండియా రావక్కర్లేదు, కంగారు పడి! జాగర్త!! జరిగేదెలాగూ జరుగుతుంది, దాన్ని ఆపలేవు, మన ప్రయత్నం చేయాలంతే!
-
తమ్రి కెన్నేళ్లు బామ్మా! పదపడి యడిగె
మనవడు జిలేబినరె! ప్రమదల వయసడు
గుట సరియకొ వడ్డించె గుర్రుమని తేట
గీతి నందిపుచ్చుకొనుచు కెలుకులమ్మి :)
జిలేబి
అందలం ఎక్కినవారికే కాదు, అందలం పై నుంచి జారి పడిన నెలతాల్పుకు కూడా.
-
జయహో !
అందల మెక్కిన రెడ్డికి
కందం బిదిగో ! త్వరితముగా పడతుల కా
నందమును జేర్చితివయా
పందెమ్మున గెలిచి నావు వర్ధిల్లుమికన్
చైంచిక్
జిలేబి
స్త్రీలపట్ల ఏవిధమైన.వివక్షకు ఐనా (ఎంత కొంచెంగానే ఐనా) చూపటం అనేది అన్యాయం,. ఆక్రమం, దుర్మార్గం, అనుచితం, ఆమానుషం, ఖండనీయం, శిక్షార్హం (ఇంకా ఏమన్నా మాటలు ఉంటే అవన్నీ కూడా) అవుతుంది. సందేహం అక్కరలేదు.
మరి పురుషులపట్ల మాత్రం వివక్షను చూపవచ్చునా?
తెలుగు నాటకరంగం ఇంకా బ్రతికి ఉన్నదా?
cee cee cee!
ఏ వయదు కా వయదు ముచ్చాటలు లేకుండాపోతే ఇట్టాగే సీనియర్ సిటిజన్ల గోల పాకాన బడును సీసీ
గురూజీ మీ జోష్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ 💐💐💐
మీరు వ్రాయడమూ మళ్లీ దానికి మేము వంక పెట్టడమూనా! Never 👌 🫡🫡🫡🍾🍾🍾🥃🥃🥃. కెవ్ కేక మీ పాటంతా కెవ్ కెవ్ కెవ్ కేక 💃💃💃🤝🍻🙏
అబ్బో అబ్బో నరసింహారావు గారిలో (r) నాగేశ్వర రావు గారు పరకాయ ప్రవేశం చేసినట్లున్నారే 😄😄😄 అవ్వాల్రైట్ మందుబాబులకిదే మా బంగారు ఆహ్వానం ... hic ... 🥂🥂🥃🥃🥃
"అప్పడే ఒక గమ్మత్తు జరిగింది. నది ఒడ్డున నీళ్ళ పక్కకు ఒక చిన్న సైజ్ టూర్ బస్ నీళ్ళ దగ్గరగా వచ్చి ఆగింది. టూరిస్ట్ లు దిగుతారేమో అని చూస్తూ ఉన్నా౦. బస్ లోంచి ఇద్దరు చెంగున కిందకు దూకి, బస్ కు అటూ ఇటూ రెండు మొప్పలు తొడిగారు. పాపం పిచ్చిది తనొక బస్సునని మర్చి పోయి చేపలాగా ఈదుకుంటూ నీళ్ళ లోకి వెళ్ళిపోయింది." - అవునా!నిజమా,అమ్మబాబోయ్!
Zilebi చెప్పారు..
కన్నడ ఆసామి విజయనగర రాయలు,
తమిళ అయ్యంగార్లు
శివాజీ కాపాడిన స్థలము.
ఆర్కాటు నవాబు ఏలిన ఇలాకా :)
5 డిసెంబర్, 2023 3:33 PMకి
bonagiri చెప్పారు...
"తిరుపతి తమిళులది, మద్రాసు మనది" అని ఒక వ్యాసం ఎప్పుడో చదివాను.
5 డిసెంబర్, 2023 3:49 PMకి
అజ్ఞాత చెప్పారు...
తిరుపతి ఖచ్చితంగా మనది కాదు .. పేరులోనే ఉంది దా ..
5 డిసెంబర్, 2023 9:59 PMకి
అజ్ఞాత చెప్పారు...
ఎవరిదో వారికిచ్చేద్దామంటారా?
వాల్లు సనాతన ధర్మాన్ని కాపాడతారంటారా ?
6 డిసెంబర్, 2023 4:37 AMకి
Chiru Dreams చెప్పారు...
మద్రాసుకి, తిరుపతికి మధ్య వదిలేసిన ఎన్ని గుడులున్నాయి? తిరుపతి గురించే ఎందుకు అందరి బాధ?
6 డిసెంబర్, 2023 8:25 AMకి
నీహారిక చెప్పారు...
ఈసారి పోస్టులో భద్రాచలం రామాలయం మనదేనా అని టైటిల్ పెట్టండి. అక్కడ తెలంగాణా భాష మాట్లాడేవారు తక్కువ కదా?
6 డిసెంబర్, 2023 9:07 PMకి
hari.S.babu
భలే ఉన్నాయి కామెంట్లు.ఇంతకీ గుడితో ఎవరికి అవసరం ఉంది?స్వామికా!భక్తులకా!ధర్మకర్తలకా!వ్యాపారులకా!
ఎవడికి అవసరం అయితే వాడు స్వామివారి పేరున వ్యాపారం చేసుకుని సొంతానికి కొంచెం వెనకేసుకోవటం కోసమే కదా గుడిని కట్టేది,కాదా?కాశీ మొదలు తిరుమల వరకు ప్రముఖమైన ప్రతి ఆలయమూ తనచుట్టు ఒక వ్యాపారనగరాన్ని ఏర్పాటు చేసుకోవటం కాకతాళీయమా - కానే కాదు.
వ్యాపారం ఎవరు ఎక్కువ చెయ్యగలిగితే వాళ్ళు ఆలయాల్ని రక్షించి పోషించి వైదిక ధర్మాన్ని నిలబెట్టగలుగుతారు.TTD బోర్డులోకి క్రైస్తవ మతస్థులు కూడా దూరలని తహతహలాడుతూ పైరవీలు చేసుకుంటున్నదీ రమణ దీక్షితులు లాంటి కన్నింగ్ బ్రాహ్మిన్స్ నాసాలో ఉద్యోగాలు వదిలేసి పూజారులైనదీ స్వామివారి వ్యాపార పరమైన వైభవం వల్లనే.
జై శ్రీ రామ్!
తాతగారు
అరికాలిలో బొబ్బ లాగ లేచి కాలూనితే నొప్పి.
అదే తగ్గుతుందేమో అని చూస్తే ఊహూ ఓ పట్టాన వదిలెళ్లటములేదు.
ఏదన్నా పరహిత హోమ్లీ వైద్యం చెబ్దురూ ప్లీజ్
నీటిని టాంకులోకి నింపితే ఆ టాంక్ కడిగేటప్పుడు కొందరు రసాయనాలతో శుభ్రం చేస్తారు. ఇలా వద్దనుకుంటే, బోర్ వేసి పంపుతో కొట్టి నీరు పట్టుకోవచ్చు. కొన్నిచోట్ల భూగర్భపు నీరు కూడా కలుషితం అయ్యిందని అంటున్నారు. మరీ ఎక్కువగా ఆలోచిస్తే ఏమీ చెయ్యలేము. ఉన్నదాంట్లోనే మంచిగా ప్రయత్నించాలి.
ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. ఎన్నో జీవజాతులకు నష్టం కలుగుతోంది. పర్యావరణకాలుష్యం లేని విధంగా సమూలంగా మంచి మార్పులు వచ్చేలా అందరూ ప్రయత్నించాలి.
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమై పోతుంది. స్త్రీలకు మాత్రమే వర్తించే ఉచిత పథకాలు పురుషుల పట్ల వివక్ష చూపినట్లు అవుతుంది. దివ్యాంగులకు, 80 సం దాటిన వారికి మాత్రమే కొంతమేరకు తగ్గింపు ఇవ్వాలి.
పరిచయం ఒక్కటే కాదు మీ స్పందన నింపారు. ఎందుకో చెప్పలేను కాని హెమింగ్వే కథల తీరులో.
Me srivatsa gotram....Kalinga Community
కొంతచదివేసరికి మీఏడుపు అర్ధమయ్యింది. ఇంకాముందుకెల్లాంటే డోకొచ్చి ఆగిపొయ్యా. ఉగాది గురించి తెగబరికేసిన నువ్వు.. ఒకోరాష్ట్రంలో ఓకోరోజున ఉగాదెందుకొస్తుందోతెలుసుకోలేవు. ఎందుకంటే నువ్వు బావిలోకప్పవి. "పక్కోడిమీదబడి ఏడుద్దాం" మాత్రమే నీ కాన్సెప్టు. హిందూధర్మగురించి నీకు సరీగ్గతెలిస్తే(స్పెల్లింగుతప్ప ఇక నీకేం తెలీదనుకో) ఇలాంటి సోది, సొల్లు రాయవ్.
పేరుందుకు పెట్టుకోలేదూ? ధైర్యంలేదా? అనే సోది డవిలాగులు కొట్టకు. మీ మిడిమిడిజ్ఞానం ఉగ్రవాద బూతులు తట్టుకోలేక పెట్టట్లేదు.
Experience the thrill of Monopoly like never before with the online game at Yolo247. Engage in strategic property acquisition, intense real estate battles, and multiplayer fun right from your browser.
Great introduction of a great Telugu Drama actor. He along with Potti Prasad started Dakshina Bharata Natee Nata Samakhya, a Telegu theatre group in 1958 in Delhi . I had the good fortune join this group in 1975 and over the years (having settled in Delhi) became a well known theatre activist in Telugu states.
Good introduction of the poet and his kavitas
Producers value its randomness and unpredictability, as it can yield unexpected yet pleasantly surprising musical results.
ఈ విషయాన్ని ఆలస్యంగా వ్రాస్తున్నాను. ఈ మధ్య కొందరు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. దైవందయవల్ల మానవప్రయత్నం ఫలించి, వాళ్లు అందరూ క్షేమంగా బయటకురావటం ఎంతో మంచి విషయం.
మంచి విశ్లేషణ ... అయితే చాలా కాలం అధికారంలో ఉన్న బిజెపిని ముస్లింలు విస్మరించకూదరు ... వాళ్ళు కూడా పెద్ద ఎత్తున బిజెపిలో చేరాలి అప్పుడే వారి వాయిస్ ఆ పార్టీలో వినిపించగలిగి తమ హక్కులను కాపాడుకోగలరు..
Nice post !! Great idea, people have faced astro problem many times in life. They can get good result by help of astrologer..For more information please visit our website
Chaala bagundi. Naku Telugu anta baaga chadavadam raka poyina tappani sari chadavadaniki prayatnistunanu
// “ ఇదెలా ఉందో చెప్పండి> :)” //
పెద్దల మాట …. మరి తిరుగేముంది శర్మ గారు 🙏.
నా బ్లాగ్ లో నేనే అనానిమస్ లా కామెంట్స్ వ్రాస్తున్నానన్ని కొందరు అనుకోవచ్చు. నాకు అలాంటి అవసరం లేదు. నాకు కామెంట్స్ రావాలని తాపత్రయాలు లేవు. దయచేసి కామెంట్స్ వ్రాయవద్దని కూడా కొన్నిసార్లు నేను వ్రాయటం జరిగింది.
క్యాలెండర్లు చూస్తే దాదాపు నెలలో 25 రోజులూ పండుగలకు సంబంధించి ఏదో ఒక విశేషాలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య చాలామంది ఇంకా చాలా పూజలు, ఆచారవ్యవహారాల గురించి చెబుతున్నారు.
పండుగలంటేనే తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటివి పాటించాలని అనుకుంటారు చాలామంది. అలాగని నెలలో సుమారు 25 రోజులూ తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం.. పాటించలేరు కదా.
రోజూ ఏదో ఒక విశేషం చెబుతున్నారు కదా.. అని రోజూ తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..పాటించాలేమో? అని కొంతమంది అయోమయానికి గురవుతారు. ఆచారవ్యవహారాలంటే కొంత భయభక్తులున్న యువజంటలకు.. ఎలా ప్రవర్తించాలో తెలియక భయం ఏర్పడుతుంది. ఎవరినీ అడగలేరు. యూట్యూబ్ చూస్తే ఎన్నో ఆచారవ్యవహారాల గురించి చెబుతూ.. అవి పాటించకపోతే కష్టాలే..అని చెబుతుంటారు.
ఈ విషయాల గురించి నా అభిప్రాయం ఏమిటంటే.. మామూలుగా రోజూ నిత్య పూజ చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం.. పాటిస్తే సరిపోతుంది.
భార్యాభర్త గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటే కుటుంబ వాతావరణం బాగుంటుంది. కొందరు ఎలా ఉంటారంటే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వానప్రస్థాశ్రమం పద్ధతులను ఎక్కువగా పాటిస్తుంటారు. వయస్సు పైబడిన తరువాత యుక్తవయస్సులో ఉండేటట్లు ప్రవర్తిస్తుంటారు. ఏ వయస్సుకు తగ్గట్లు అలా ఉండాలి. మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలను ప్రాచీనులు తెలియజేసారు...ఆ విధంగా పాటించాలి. ప్రాచీనులు చెప్పినట్లు చతురాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ చక్కగా దైవకృపను పొందవచ్చు.
దేవాలయాల్లో వందలమంది భక్తులతో రద్దీగా ఉన్నప్పుడు అందరికీ శఠగోపం ఇవ్వాలంటే పంతులు గారికి కష్టం. హారతి ఇచ్చే సమయాల్లో దూరం నుండి చూపిస్తే అందరూ కళ్లకు అద్దుకుంటారు. అలాగే, దూరం నుంచి శఠగోపాన్ని చూపించి అందరికీ ఆశీర్వాదాలను అందిస్తే, కళ్ళకద్దుకుని దేవుని పాదాలను స్మరించి ప్రార్ధించుకోవచ్చు. వందలు, వేల సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు గోత్రనామాలను ఒక్కొక్కరివి చదవాలంటే కూడా కష్టం. అందువల్ల, ఎవరి గోత్రనామాలను వారు మనస్సులో చెప్పుకోవచ్చు.
కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు. ఇలాంటి లిఫ్ట్ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.
చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.
........
ఎత్తైన అపార్ట్మెంట్స్లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.
ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు. లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.
బాగుంది _/\_
*************
ఇదెలా ఉందో చెప్పండి> :)
****************
వద్దురా బావయ్య!
ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!
పెద్దోళ్ళింటిని తఱిచి చూచేవేళ
కరోనా బూచి తప్పుకున్నవేళ
వద్దురా! వద్దురా!!
పూడ్చిన చిగురేమో పండని వేళాయె
చీకు ముక్కలకి నీ చెల్లి చెల్లు చేప్పినవేళ
వద్దురా! వద్దురా!! బావయ్య.
చుట్టాలందరు గాలిగాళ్ళురా!
మనమీద కొండెములు మళ్ళీ చెప్పేరు
వద్దురా! వద్దురా బావయ్య.
కంపెనీ మందంటే కడు గోలరా
మొదటి రౌండ్ కే వాంతులొచ్చేను.
వద్దురా! వద్దురా! బావయ్య.
ఆడుకోవలనన్న పాడుకోవలెనన్న
అన్నిట, సెల్లు చాలురా
వద్దురా! వద్దురా! బావయ్య
నేను పోస్టులు, కామెంట్స్ వ్రాసిన తరువాత అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటాను. ఈ మధ్యన నా బ్లాగులో హడావిడిగా కొన్ని కామెంట్స్ పోస్ట్ చేసాను. తరువాత చూస్తే, అనానిమస్ అని చేసినట్లు చూసి, అవి మరల నాపేరుతో పోస్ట్ చేయటం జరిగింది.
ఇక్కడ అనానిమస్ అని వ్రాసినది ఎవరో నాకు తెలియదు.వారికి నేను రిప్లై ఇచ్చాను.
కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను..
నేను ఈ బ్లాగ్ ను మొదలుపెట్టడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని మూఢాచారాల వల్ల సమాజానికి నష్టం కలుగుతోంది. పురాణేతిహాసాలలో విషయాల గురించి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఎందరో పండితులు ప్రవచనకర్తలు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. అయినా కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిగురించి నాకు కలిగిన అభిప్రాయాలను బ్లాగులో వ్రాయటం జరిగింది.
ఇంకా వ్రాసినవి చాలనిపించి, ఎప్పుడో వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదు. పోస్టులు పెంచటం ఇష్టం లేక వ్రాయాలనుకున్నది కామెంట్స్ వద్ద రాస్తుంటాను. ఎప్పుడైనా పోస్టులో మరికొన్ని విషయాలను రాయాలనిపిస్తే, పోస్ట్ పెద్దది అవ్వకుండా ఆ విషయాలను కామెంట్స్ వద్ద రాస్తుంటాను. సుమారు 10 సంవత్సరాలు..బ్లాగ్ వ్రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నో విషయాలను వ్రాయటం జరిగిందంటే దైవం దయవల్లనే. వ్రాసిన విషయాల్లో ఒప్పులను దైవదయవల్ల వ్రాసినట్లుగా,తప్పులు నేను వ్రాసినట్లుగా నేను అనుకుంటున్నాను.
ఇక, యూట్యూబ్లో చెప్పే కొన్ని విషయాల గురించి నాకు ఏమనిపిస్తుందంటే, ఎందరో ఎన్నో చక్కని విషయాలను చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు వింటే అయోమయం, భయం కూడా కలుగుతుంది. వాటిని పాటించకపోతే తట్టుకోలేని కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..అలాగని వారు చెప్పేవి పాటించే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు ఇళ్ళల్లో పరిస్థితి వల్ల పాటించటం కుదరదు. అందరి పరిస్థితి ఒకలా ఉండదు కదా..
కొన్ని ఆచారవ్యవహారాలను పాటించలేక నేను ఎన్నో ఇబ్బందులు పడ్దాను. చాలాసార్లు నాకే విసుగొచ్చి నేను పాటించగలిగినంతవరకే పాటిస్తూ, నాకు తోచినట్లు దైవాన్ని హాయిగా ప్రార్ధించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. పాపమో పుణ్యమో దైవమే చూసుకుంటారు. కొన్నిసార్లు మనుషులకు చెప్పటం కన్నా, దైవానికి మన అశక్తతను చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది. నా శక్తి ఇంతే క్షమించు దైవమా..అని ప్రార్ధించుకుంటే దైవం తప్పక అర్ధం చేసుకుంటారు.
ఈ రోజుల్లో అనేక ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు వచ్చాయి.ఉదా..పూర్వం రోజుల్లో సముద్రం దాటి వెళ్లటం పెద్ద దోషం. ఇప్పుడు వేలమంది సముద్రాలను దాటి వెళ్తున్నారు. దీనికి ఎవరికి నచ్చినట్లు వారు సర్ది చెప్పుకుంటారు. ఆచారవ్యవహారాలు, కొన్ని మూఢవిశ్వాసాల గురించి నేను చాలా పోస్టులు వ్రాసాను. ఏ ఒక్కరినో లేక కొందరినో ఉద్దేశించి నేను పోస్టులు, కామెంట్లు వ్రాయలేదండి. ఆ విషయాలను గురించి నా అభిప్రాయాలను రాయాలనిపించి వ్రాసాను.
ఇక నెలసరి అంటుముట్టు గురించి ఈ రోజుల్లో పాటించటం అందరివల్లా సాధ్యం కాదని చెప్పాలనిపించి వ్రాసాను. ఎందుకంటే, మా ఇంట్లో కూడా నెలసరి రోజుల్లో పక్కన కూర్చోవటం పాటించరు.నాలానే ఎందరో పాటించలేని వారిని దృష్టిలో ఉంచుకుని వ్రాసాను. ఈ రోజుల్లో పరిస్థితి వింతగా ఉంది. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు బొట్టుపెట్టుకోవటమే మానేస్తున్నారు. గోళ్ళు బాగా పెంచుకుంటారు. కొందరు అమ్మాయిలు మద్యపానం కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ సదాచారాలు కాదు. ఇక రజస్వలానియమాల వంటివి పాటించమని అంటే చాలామంది వినే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో మరీ కష్టమైనవి చెబితే అసలుకే మోసం వచ్చే ప్రమాదముందని అనిపించి అలా వ్రాసాను. నేను కూడా నెలసరిలో పూజలు చేయాలని, దేవాలయాలకు వెళ్ళవచ్చని చెప్పలేదు. తప్పనిపరిస్థితిలో ఇంట్లో వంటచేసుకోవచ్చని చెప్పాను. బయట కాలేజీలకు, ఆఫీసులకు ఎలాగూ వెళ్తారు కదా..బయట అంతా అంటుముట్టును కలిపినప్పుడు ఇంట్లో వంట చేసుకుంటే పెద్ద తప్పు ఉండదని వ్రాసాను.
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి నియమాలు వారికుంటాయి. కులాలు, ప్రాంతాల వారీగా ఆచారవ్యవహారాల్లో కొన్ని తేడాలుంటాయి. జీవితంలో నీతినియమాలతో, సత్ప్రవర్తనతో జీవిస్తే దైవకృపను పొందవచ్చని ప్రాచీనులు తెలియజేసారు.
“అబ్బో అబ్బో ….. అవ్వల్ రైట్” 🫠.
ఇవన్నీ ఉంటే వచ్చేస్తాం వచ్చేస్తాం … ఎందుకంటే
“మందుబాబులం, మేమూ మందుబాబులం” 😛🥃.
తెలుగు వారి ప్రియమైన రాకుమారుడు కాంతారావు గారి గురించినశ్రీ షణ్ముకా చారి గారి వ్యాసం ఎంతో సమగ్రం గా ఆసక్తి కరం గా వుంది.ఒక మంచి అనుభూతి కల్గింది. రచయిత కు, మీకూ ఎంతో అభినందనలు మరియూ కృతజ్ఞతలు. Bomman. విజయవాడ
ఇవన్నీ మేము చెబితే మీరెందుకండీ తాతగారు ? :) ఇవన్నీ మీ ఇలాకాయే త్వరితముగా వివరించుడీ :(
శ్యామలీయం6 December 2023 at 20:23
తెలియని వయసు పిల్లంతే కదండీ!
పాలకొల్లులో ఆదివారం సంతరోజు గుట్టలుగా ఉంటాయి, పనసపళ్ళు,లారీలకి ఎగుమతికి.లంకల్లోంచి పడవలమీద తెస్తారు.
విన్నకోట నరసింహా రావు6 December 2023 at 20:32
పిల్లలేం తింటున్నారో చూసిన తల్లితండ్రులు తగ్గినట్టుందండి.కాకరకాయ కూర తినను అంటే ఏం రోగం? ప్రశ్నించేవారు. తిను బాగుంటుంది, తింటే ఆరోగ్యానికి మంచిది, చేదు కూడా తినాలి. తినకపోతే నీకివేళకి అన్నం పెట్టను. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ ని మించినది. అంతే!! ఇప్పుడుందా? లేదు. అదంతే!!!!
bonagiri6 December 2023 at 18:37
భారతీయ ఫలాలు పనికిరానివనుకుంటున్నట్టుందండి. మనకున్నన్ని పళ్ళు మరే దేశంలోనూ ఉన్నట్టు లేదు. శీతకాలం ప్రారంభం నుంచి వేసవి వెళ్ళేదాకా అన్నీ పళ్ళే! తినాలిగాని. రేగు( జుజుబి), నేరేడు కూడా ఎండు పళ్ళు దొరుకుతున్నాయి.ఆన్ లైన్ తెప్పించాను, తినడానికి బాగున్నాయి.అలవాటు చెయ్యాలండి.
Zilebi6 December 2023 at 12:36
౧.’నస’ యనునది తెనుగు భాషలోని ఏ భాషా భాగమునకు చెందినది? వివరించుము.
నస గురించి నీకేమి తెలుయునో క్లుప్తముగా వివరించుము....5మా
౨. తండ్రి గరగర
తల్లి పీచుపీచు
బిడ్డలు రత్నమాణిక్యాలు.
మనుమలు బొమ్మరాళ్ళు
అనగానేమో వివరించుము............5మా
Get ready to experience no 1 with ₹,5000 Enjoy our top notch Escorts In Mumbai Free Delivery Call Now 7677111775
ఈసారి పోస్టులో భద్రాచలం రామాలయం మనదేనా అని టైటిల్ పెట్టండి. అక్కడ తెలంగాణా భాష మాట్లాడేవారు తక్కువ కదా?
పనస అంటే గుర్తుకు వస్తోంది. మాచెల్లెళ్ళల్లో ఒకమ్మాయి సంగతి. ఆఅమ్మాయి బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక రైతు పనసపండు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆసమయంలో ముందు హాలులో తనొక్కతే ఉన్నట్లుంది. అతను పనసపండును తీసి హాలులో పెట్టగానే దాన్ని చూసి పెద్దగా కేకపెట్టింది. ఇంటిల్లిపాదీ పరుగెత్తుకొని హాల్లోకి వచ్చారు. అక్కడ గడగడా వణికిపోతున్న పిల్లా, తెల్లబోయి చూస్తున్న రైతూ కనిపించారు. ఏమయిందే అంటే మెల్లగా తెప్పరిల్లి పనసపండును చూపిందట. బహుశః దాని ఒంటినిండా ముళ్ళను చూసి ఆ పండు పరిమాణాన్ని చూసి దడుచుకుంది కాబోలు. ఈసంఘటన నాకు మాఅమ్మగారు చెబుతే తెలిసింది - అప్పటికే నేను హైదరాబాదుకు ఉద్యోగార్ధం వచ్చాను.
బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషమండీ. Thank you very much for your comment also.
Genuine review on an original story book. Definitely a booster for the young author
ఇప్పటి యువత నోటి దగ్గర పెట్టినా తినడం లేదండి పనస తొనలు. విదేశీ ఫలాలే కావాలంటున్నారు.
Read our detailed and rating for the year 2023. Find out why 1xBet is a preferred choice among Indian bettors and make an informed decision before signing up
హాయిగా పార్కులో ఫ్రెండ్స్ తో కబుర్లాడుకున్నంత తృప్తిగా ఉంది బ్లాగును చదూతూంటే
నూరేళ్ళు సేవలు చేశాడని వ్రాశారు. మానవుని ఆయుఃప్రమాణం ఎంత? అతను ఏయుగానికి చెందిన వాడు?
చక్కనికవితలు సులువుగ
నెక్కించెన్ కందపద్యమేర్పడఁగనగన్
నిక్కంబుగోలిశాస్త్రుల
దృక్కోణముధర్మదృష్టి దృష్టాంతంబౌ!
గాదిరాజు మధుసూదన రాజు
విన్నకోట నరసింహా రావు6 December 2023 at 10:09
పనసపొట్టు కూర! అబ్బో! పనసపొట్టు కొట్టుకోడమో పెద్దపని. ఇదందరికి చేతాకాదు. ఇక కూరొండుకోడమూ చేతాకావాల్సిందే! సరిగా వండుకున్న పనసపొట్టు కూర, నేతితోతింటే రంగనా రాజా...... ఇకజెప్పేరా! మంచినీళ్ళ చెంబు దగ్గర పెట్టుకోవాల్సిందే!
విన్నకోట నరసింహా రావు6 December 2023 at 10:01
పనసతొనలు కూడా తెలియనివాళ్ళుండచ్చండి. అందుకే ఈ సామెత పుట్టింది. :)
హ్హ హ్హ హ్హ 😁.
మా తండ్రిగారికి కృష్ణా జిల్లా నుంచి తూగోజి కు బదిలీ అయి కోనసీమకు వచ్చాం. నేను తూగోజి చూడడం అదే మొదటిసారి. ఒకరోజున నేను స్కూలు నుంచి వచ్చాక ఇంట్లో పనసపండు తొనలు ఇచ్చారు తినమని. నాకు అదీ మొదటిసారే (పనసపండు). వద్దన్నాను. అప్పుడు మా అమ్మగారు సరిగ్గా ఈ సామెతే చెప్పారు 😁 🙏. .
తరువాత కాలంలో పనస తొనలకు, పనస కూరకు పెద్ద అభిమానిని అయిపోయాను లెండి 🙂.
మద్రాసుకి, తిరుపతికి మధ్య వదిలేసిన ఎన్ని గుడులున్నాయి? తిరుపతి గురించే ఎందుకు అందరి బాధ?
క్షమాపణ లెందుకండీ? మీరు ఆ FB పోస్టులని చూసి ఉంటారని అనుకోవడం నేను చేసిన తప్పు పని. నేను చెప్పాలి మీకు క్షమాపణలు!
కథని మీ సైట్ నించీ తొలగించిన తరువాత వ్యాఖ్యలని పెట్టే వెసులుబాటు కూడా ఉండివుండదు అని అనుకోవడం నా పొరబాటు; విమర్శగా పంపాలన్న ఆలోచన నాకు రాలేదు. వేడివేడిగా జరుగున్న చర్చలో నా ఆలోచనలను పంచుకున్నాను.
చివరగా – శివ సోమయాజుల గారు షేర్ చేసిన పోస్టులో నా వ్యాఖ్య (చిన్న మార్పుతో): స్ఫూర్తిగా పేర్కొన్న కన్నడ జానపద రామాయణం గూర్చిన పరిమిత పరిజ్ఞానంతో దాన్ని “శూర్పణఖ విజయం”గా భావించవచ్చు. ఆమె అన్యాయానికి గురి అయింది గనుక రాముడి నించీ సీతని వేరు చేసి ప్రతీకారం తీర్చుకుంది. చచ్చి కూడా సీతారాములని వేరుచెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు కాబట్టి “నేత్రోన్మీలనం”కి సరైన పేరు “రావణ విజయం”. దీన్ని రామాయణమని ఎలా అంటారు?
మీ లాంటి సీనియర్ జర్నలిస్ట్లు ఇలా సెన్సేషనల్ హెడ్ లైన్ పెట్టి టపా రాయడం బావోలేదు.
ఎవరిదో వారికిచ్చేద్దామంటారా?
వాల్లు సనాతన ధర్మాన్ని కాపాడతారంటారా ?
సులోచనమ్మ పేరున ఇల్లు కొందామనుకున్నాడు. కానీ కొనలేదు. అది రియాలిటీ. మీకు కథ నచ్చినందుకు సంతోషం.
ఒక్కటే ప్రశ్న ఆమె ఉనికిని ప్రశ్నించింది అక్కడా… ఇక్కడా కూడా. మంచి కథ.
భట్టికావ్యం అన్న పేరు మీద ప్రసిద్ధమైన భట్టి రాసిన రావణ వధ, భవభూతి ఉత్తర రామచరిత్ర, దిజ్నౌగుడి కందమాల మొదలైనవన్నీ రామకథలే.
కందమాల కాదు – కుందమాల (మల్లెపూల దండ)
అచ్చు తప్పుని సవరించండి.
–సాయి బ్రహ్మానందం గొర్తి
[ సరిచేసినాము. దోషాన్ని చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]
“ముఖ్యంగా ఈ పదునెనిమిది రోజులూ నన్ను మరికాస్తంత మెరుగైన మనిషిగా మలచలేదూ?!”
It is a beautiful statement. Yes visiting new places, interacting with new people make human more tolerant, humane, broadminded. wish you a many more happy journeys to you.
తిరుపతి ఖచ్చితంగా మనది కాదు .. పేరులోనే ఉంది కదా ..
https://www.blogger.com/profile/13131154575750577016
ముగిసిందొక పాలనాయుగం
హనుమచ్ఛాస్త్రుల వాగ్యాగం
బియారెసైంది ఆగం ఆగం
కాంగ్రెస్ కిచ్చింది పదవీయోగం
కెసియార్కికూడాప్రతిపక్షభాగం
ఎలాఉందో తెలంగాణా యోగం
మగోలిభూదేవునిఆశీఃప్రయోగం
ఆలయం లో వైష్ణవ సంప్రదాయం ఉన్నంత మాత్రాన ఊరు మారి పోతుందా. తిరుపతి లో తెలుగు జనాభా మద్రాసు లో తమిళ జనాభా అధికం. సహజంగా తిరుపతి తెలుగు వారికి మద్రాసు తమిళ వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో వివాదానికి తావు లేదు. మీరు పోస్టుకు పెట్టిన శీర్షిక బాగాలేదు. అనవసర వివాదం సరికాదు.
ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొలిటికల్ చరితసమస్తం
అవినీతిమలమూత్ర సిక్తం
మీ తెలివి మాకెట్ల వచ్చు తాతగారు
మీరే సెల వివ్వాలె :) ఐపీ కూపీల ... :)
థాంక్యూ
నాగులు స్థానికులు. వారు వ్యవసాయదారులు. వారికి నీరు అవసరం. నదులకు వంతెనలు కట్టారు. వైదికులు పశుపాలకులు. వీరికి వంతెనలు అడ్డు.
"తిరుపతి తమిళులది, మద్రాసు మనది" అని ఒక వ్యాసం ఎప్పుడో చదివాను. తిరుమల రామచంద్ర గారు వ్రాసినట్లు గుర్తు.
ఏదో ఈ నాడు ఆంధ్రా లో వుందని అంతా తెలుగు పేర్లే అయ్యుండాలె అంటే ఎలాగండీ భండారు వారు ?
కన్నడ ఆసామి విజయనగర రాయలు,
తమిళ అయ్యంగార్లు
శివాజీ కాపాడిన స్థలము.
ఆర్కాటు నవాబు ఏలిన ఇలాకా :)
సో ఇన్నేసి వెరైటీ పేర్లు ఉండనే వుంటాయి గదా :)
ఇలా
bonagiri5 December 2023 at 10:24
గెలుపును జీర్ణించుకోవడమంత తేలిగ్గాదండి. గెలిచినవారికి ఎందుకు గెలిచామన్న దానిని సమీక్షించుకోవాలన్న స్పృహ ఉండదండీ :)
One of the principal reasons for most people keeping off old Telugu literature — prose as well as poetry — is the lack of good Telugu-Telugu, Telugu-English dictionaries, and easily intelligible books on Telugu grammar and ‘Chandassu’. In contrast, one can get, without any difficulty, a vast range of dictionaries, thesauruses, books on grammar, idiom, and usage in respect of English.
Do we have exhaustive dictionaries comparable to the legendary Oxford English Dictionary in Telugu? ‘Suryaraayaandhra Nighantuvu’, the only one voluminous, if not exhaustive, Telugu Dictionary I have ever come across has been long out of print, and there seems to be no plan to reprint it. (Someone told me once that it is not all that great a dictionary. Perhaps it is not; I do not know. But there seems to have been no attempt to create a better Telugu-Telugu dictionary, either.) Even the other well-known shorter dictionaries need a thorough revision to cater to those of us whose knowledge of Telugu is deplorably shallow.
Similar is the position about books on Telugu grammar and ‘Chandassu’.
Once that hurdle is sorted out, more people would show interest in reading old Telugu literature.
A lack of readable and objective commentaries, not coloured by the prejudices and biases of various sorts on the part of the commentators, on the old works (poetry, in particular) is yet another problem.
Of course, there are other problems like the awful standards relating to teaching any language in schools and colleges, the many distractions that people have today in the form of mobile phones, television and movies, etc. These too need ample attention for concerted remedial action.
It is high time we woke up to preserve our language and literature: the death of a language and its literature kills an entire gamut of traditions and the civilization associated with the traditions.
— Prasad Rekapalli.
P.S.: I apologize for writing this in English. I just do not have the necessary tools for typing in Telugu on my laptop; I have not had any plan to write here in the first place and so I am unprepared!
@ అజ్ఞాత గారికి : రష్యన్ భాష నేర్చుకోలేదు, రాదు.
@ అజ్ఞాత: అలా అర్ధం అయిందా! పోనీలెండి.
@ Zilebi : ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
చాలా బాగుంది. సమాజంలో జరిగేది ఇదే. నే చూసిన ఓ రెండు కుటుంబాలలో ఇలానే జరిగింది. అన్ని విషయాలు పరిజ్ఞానం వున్న గంగరాజు అనసూయ పేరు మీద ఆ ఇల్లు రాకపోవటం… మరచి పోవటమా లేక కావాలనా?
మూలము దెబ్బతినకుండా ఎంత బాగా అనువాదం చేశారు అమ్మా. So much appreciated.
“జిలేబి” గారు,
// “ TRS should have got one more term for stabilizing its developments.” అంటారా?
TRS వారు పదేళ్ళు (two terms) పరిపాలన చేశారు కాబట్టి మీరన్నదాని గురించి నేనేమీ చెప్పలేను గానీ ఏపీ రాష్ట్రం విషయంలో మాత్రం by the same token of your logic TDP which was in power for only five years in the new AP State should have got a second term for completing their initiatives. అవునంటారా, కాదంటారా?
ఓడిపోయిన వారు కారణాలు వెతుక్కోవడం మామూలే, గెలిచిన వారు కారణాలు వెతుక్కుంటే మళ్ళీ గెలుస్తారు.
అదే లాజిక్ తో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన “సంపద సృష్టితోనే” మరింత అభివృద్ధి కోసం ప్రయత్నించడానికి TRS కు ఆ ధైర్యం వచ్చింది.
పైగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గార్లు పరిపాలన చేసింది బహు విస్తారమైన ఉమ్మడి రాష్ట్రం.
అన్నిటికంటే ముఖ్యంగా.. దళితబంధుతో దళితుల్ని దూరం చేసుకున్నాడు. ఇక ఒంటెద్దుపోకడలంటారా? అది ప్రతి ప్రాంతీయపార్టీ అధ్యక్షుడికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం.
ఈరోజు ఉదయం నలుగురు సహృదయులు—ఒక చిత్రకారుడు, ఒక కవి, ఒక వ్యాఖ్యాత, ఒక పరోపకారి మా ఇంటికి బాపుని తీసుకువచ్చి ఆయన్ని పరిచయం చేశారు.
వారు వెళ్లిపోయి నాలుగు గంటలయినా నాకళ్ళు ఇంకా చెమరుస్తూనే ఉన్నాయి.
GadirajuMadhusudanaRaju4 December 2023 at 14:16
మా అమ్మ ఒక మాట చెబుతుండేవారు. "కేసు ఓడిపోయినవాడు కోర్టులోనే భోరున ఏడ్చేడు! గెలిచినవాడు ఇంట్లో పడి ఏడ్చేడు ఎందుకూ?" అడిగేవారు. అది గుర్తొచ్చింది.
Unfortunate
TRS should have got one more term for stabilizing its developments.
Any way people get the leaders they deserve :) For now they deserve Cong :)
చాల మంచి గమనిక మీది.
ఎలా చేసి వుంటారంటారు ?/ ఆశ్చర్యం గా వుంది.
Explore the Ultimate Glamour: #1 Mumbai Escorts at Unbelievable Rates – Just 3000! Dial 9967361537 for a rendezvous with the most exquisite Escorts in Mumbai. Indulge in luxury with your gateway to unrivaled companionship and excitement! Don't miss out on the hottest Mumbai Escorts – Dive into a world of pleasure now!
May God bless those who suffer. Though I am Christian, I empathize with our Palestinian brothers. I, too have a poem for Palestine:
Welcome back
మీరు ఒకటి గమనించారా .. మాలిక మీద రాసిన కామెంట్లు మాలికలో రాకుండా చేశారు .. రౌడీ జీ
-
గలగల కాంగిరేసు తెలగాణని గెల్చెను! బొక్కసమ్ములో
కలదకొ దస్కమౌర తమకై పథకమ్ముల జల్ల జోరుగా?
గెలిచినవాఁడు దుఃఖపడె; గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
ఫలితము మంచిదాయెను! సభాభవనమ్మున నిద్ర బోవగాన్!
జిలేబి
మీరు చెప్పేదాన్నిబట్టి.. నాగులకి వ్యవసాయంతో అంతగా పనిలేదు. మరి నీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమేమొచ్చింది?
గలగల కాంగిరేసు తెలగాణని గెల్చెను! బొక్కసమ్ములో
కలదకొ దస్కమౌర తమకై పథకమ్ముల జల్ల జోరుగా?
గెలిచినవాఁడు దుఃఖపడె; గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
ఫలితము మంచిదాయెను! సభాభవనమ్మున నిద్ర బోవగాన్!
:)
జిలేబి
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”
గెలిచెతనొక్కరాష్ట్రమునుగింజుగలాటలపోరిపోరితాన్
నిలిచెనుబీదరైతులకునీరుకరెంటువరాలనిచ్చిబొం
దలనటుబెట్టవోటరులుతప్పుడుమాటలనమ్మి ఆగమై
గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
గాదిరాజు మధుసూదన రాజు
సుజాతగారూ,
కథ, కథనం ఎంత బాగున్నాయో, మీ అనువాదం అంత సరళంగా, సాఫీగా సాగిపోయింది. ఎందుకో మా నాన్నగారు గుర్తొచ్చారు. బంగారం కొట్లో గుమస్తాగా ఉంటూ ఆయన కూడా ఇలాటి లెక్కలే కడుతుండేవారు.
హృదయపూర్వక అభినందనలు.
Changing TRS as BRS is a big mistake by KCR thereby losing identity. But, yes. KCR and KTR are capable leaders. Telangana developed in the past ten years.
As KCR did not maintain good relations with centre / Modi, Telangana suffered.
Again now, Telangana under congress rule may not get support from BJP at centre. Unfortunate indeed.
విన్నకోట నరసింహా రావు3 December 2023 at 18:36
మొదటి సారిగా 41 మంది చిక్కుకుపోయారనే వార్త నిలేసింది. ఆపైన దీని గురించిన వార్తలకోసం పత్రికలు తిరగేస్తూ వచ్చాను. చాలా వాటికి తమ ఎజండాలే కదా! పూర్తి వార్త ఎక్కడా దొరకలేదు, ఏరోజూ. అనేక పత్రికలని , రెండు పూటలా చదివి ఒక అవగాహన కొచ్చానండి, ఏరోజుకా రోజు.దానితో ఉత్కంఠ పెరిగి కొంత నిద్ర కూడా చెడగొట్టుకున్నాను. ఇంతమంది చిక్కుకుపోయినందుకు చాలా బాధనిపించింది, వార్తలకోసం వెతక్క ఉండలేకపోయాను.పూర్తి వార్త దొరికే సావకాశం ఉండదనిపించి ఈ టపా రాసాను, దానికి బోనగిరిగారి మాట దోహదం చేసింది.
bonagiri3 December 2023 at 16:48
మీరన్న మాట అందరికి తోచీదేనండి. క్షమించవలసిందేంలేదు. కొద్ది జవాబుతో సరిపెడదామనుకున్నాకాని జరిగింది చెప్పాలనిపించింది, మీ మాట ఊత ఇచ్చింది! మీమాట నిజం, ఎక్కడో పొరపాటు జరిగింది.
తెలుగే సరిగా రాదే !
భళిరా ! ద్రమిళమ్ము కూడ ? పదపద సింహా !
కెలికిరదేమో యెవరికి
తెలుసండి ? జిలేబి కమ్మతెమ్మర అంతే!
Naayanaa , manavaDa,
Aa left sidu scrolling kasvaDamuludu :) jara chuuDavale :)
ఆసక్తికరంగా ఉన్నది. ఈ పుస్తకం శీర్షిక ఎప్పుడో విన్నా గానీ చదవడానికి అవకాశం దొరకడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రచురిస్తున్నందుకు ధన్యవాదాలు!
పెద్దలు నరసింహరావు గారూ ,
నమస్సులు .
నాకు తెలుగే సరిగా రాదు . ఇక ద్రమిళం
కూడానా ?
మిత్రులు శ్యామలరావుగారికి నమస్సులు.
అదేపని చేస్తున్నానండి . మిత్రులందరూ
మాలిక టపాలు వెదుకుతున్నారు .
శ్రీ భరద్వాజగారు మాలికలో నా ' సుజన సృజన ' కనపడేట్లు చూడమని అభ్యర్థనం.
పరమాత్మ కృష్ణు గొలిచిరి
తరుణులు ప్రేమలును , భక్తి తాదాత్యములన్
హరి మోహన రూపమునకు ,
పరి పరి మ్రోయించు మురళి పరవశములకున్
We had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.
We had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.
నేను సాధారణంగా దేనితోనూ 100% ఏకీభవించను. ఇది ఒక exception! Kudos to you!!!
వ్యాసం ఆవేదనని వెలువరిస్తూ అర్థవంతంగానే మొదలయింది గానీ, కొన్నిచోట్ల దారి తప్పినట్లనిపించింది.
“క్షమాపణలు చెప్పాలి” అంటూ వెలువడిన వ్యాఖ్య అసంబధ్ధమే! అలాగే, చదివే అందరూ సంయమనంతో చదువుతా రనుకోవడం కూడా! సినిమా నచ్చింది, నచ్చలేదు అని ప్రజలు చెబుతారు గానీ, ఆ అభిప్రాయాల గూర్చి పొడవైన వ్యాసాలు రాసేవా రెంతమంది? బాగా నచ్చనప్పుడు తెరలు చింపేశారు కూడా! చదివిన ప్రతి కథమీదా నచ్చింది/నచ్చలేదు అని రాసేవాళ్ల శాతం కూడా బహుస్వల్పమే నన్న సంగతి నాకంటే పత్రికా సంపాదకులకే ఎక్కువ తెలుసు. అప్పటికీ, శ్యామలరావు గారు ఎందుకు నచ్చలేదో విశదపరచారు. చదవనన్నవాళ్లని ఏ పత్రికా చదివించలేదు. డబ్బులు కట్టే చోట మాటటుంచి, ఇది పూర్తిగా లాభాపేక్ష లేని, ప్రకటనలు ఏవీ లేని పత్రిక. సంపాదకులు అపరిమితంగా స్వంత సమయాన్ని వెచ్చిస్తూ నడుపుతున్న పత్రిక. కనీసం ఈ మాత్రం కూడా ఆ వ్యాఖ్యలు చేసినవాళ్లు అర్థం చేసుకోలేదంటే ఆశ్చర్యమేస్తుంది.
“సాటి తెలుగు రచయితకు తమ గాఢమైన మౌనంతో తెలుగు రచయితలు, తె. ర. సంఘాలు, బృందాలూ ఇంత బలంగా తోడు నిలిచింది …” అనడం సమంజస మనిపించలేదు. నాకు కనిపించినంతవరకూ FBలో రచయితని బెదిరించడాన్ని గర్హిస్తున్నా మనే అన్నారు. ఇంతకన్నా ఏ మాశిస్తున్నారు?
ఇక కథ గూర్చి –
“నేత్రోన్మీలనం కథ ద్వారా రచయిత పూర్ణిమ ఇదే చేసింది. ఒక జానపద రామాయణం నుంచి కలిగిన సాహిత్యస్ఫూర్తితో రాజ్యానికీ కళాకారునికీ మధ్య నిరంతరమూ ఉండే సంఘర్షణను సీతారాముల పాత్రల ద్వారా తన కథగా పలికించుకుంది. ఒక బలమైన సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వడానికి అంతే బలమైన పాత్రల అవసరం ఉంటుంది. సీతారాములకంటే ఈ సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వగలిగినవారు ఇంకెవరున్నారు?” అన్నారు. అందే ఎత్తులో లేకపోవడంవల్ల కావచ్చు ఆ అంతస్సూత్రం ఈ పాఠకుడికి అందలేదు. అంతకు ముందరి వాక్యాలని (“ఈ సమాజంలో నిమ్నకులస్తుడు, అంటరానివాడుగా వెలివేయబడిన వ్యక్తి రామాయణాన్ని అగ్రవర్ణ బ్రాహ్మణ దృక్పథంతో ఎలా చూడగలడు? ఏం, రామాయణం అతనిదీ కాదా?”) జోడిస్తే, కథకు స్ఫూర్తి నిచ్చిన జానపద రామాయణంతో అగ్రవర్ణ బ్రాహ్మణ దృక్పథానికి సమస్య ఉన్నది, అందుకే విమర్శ లొచ్చాయన్న అర్థం వస్తుంది. దీన్ని కదూ, ఫాల్స్ ఈక్వివలెన్స్ అనేది? వర్ణాల ప్రసక్తి ఎలా వచ్చిందసలు? (వాల్మీకి అగ్రవర్ణ బ్రాహ్మణుడు కాదు అని ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు.) తాడిగడప శ్యామలరావు గారి వ్యాఖ్య వల్ల మాత్రమే కన్నడ జానపదంలోని ఉత్తర రామాయణం గూర్చి నాకు తెలిసింది. (ఓల్గా గారి ఒక కథలో లాగా శూర్పణఖ సీతని కలిసింది గానీ అక్కడ, అడవికి పంపబడ్డ తరువాత; ఈ జానపదంలో అడవికి పంపబడడానికి కారణ మయింది.) గిరీశ్ కర్నాడ్ నాటకాలు కొన్నింటితో పరిచయం ఉన్నది గానీ, స్ఫూర్తి నిచ్చిన ఈ నాటకం గూర్చి ఇంకా తెలియదు; ఎవరయినా లింక్ పంపితే (లేదా ఈమాటలో వివరాలని ప్రచురిస్తే) తెలుసుకునే అవకాశ ముంటుంది. ఆ కన్నడ జానపదం గూర్చి తెలియకపోతే ఈ కథ అంతా అక్కణ్ణించీ దింపిందే ననుకోవడానికి ఆస్కార మున్నది. అదే గనుక నిజమయితే దాన్ని స్పష్టం చేసి వుంటే ఏ సమస్యా వచ్చేది కాదు; కానీ, స్ఫూర్తితో అని మాత్రమే పేర్కొన్నారు కనుక రచయిత్రి కల్పన ఎంత అన్న ప్రశ్న వస్తుంది.
రామాయణం అందరిదీని అన్న విషయం మూల కథకు చేటు రానంతవరకూ, పాత్రల ఔచిత్యానికి భంగం కలిగించనంతవరకూ వర్తిస్తుంది. ఉదాహరణకి, శూర్పణఖ రాముణ్ణి అడవిలో కలిసి అతనితో జరిపిన సంభాషణలో, అతను ససేమిరా అంటుంటే, ఆమె, “నువ్వో అందగాడి ననుకుంటున్నావా, మా అన్నయ్య రావణుడు నీకంటే చాలా అందగాడు, కానీ నాకు తోబుట్టువు అవడం వల్ల మాత్రమే నిన్ను దేబిరిస్తున్నాను,” అని అంటున్నప్పుడు సీత విని, “రాముడి కంటే అందగాడు ఎలా ఉంటాడో!” అని ఊహిస్తూ, ముని అవతారంలో వచ్చి స్వరూపాన్ని చూపిన రావణుడిని చూసి కేవలం అతని అందం వల్ల మాత్రమే మూర్ఛపోయిందని, అశోకవనంలో రావణుడు దరిచేరమంటూ మాట్లాడినప్పుడల్లా “కాదంటె అవుననిలే అని అర్థంచేసుకో డెందుకు?” అని లోపల్లోపల విసుక్కుంటూ, హనుమంతుడు వింటుండగా రావణుడు ఇచ్చిన అల్టిమేటమ్ తరువాత, “అతనొచ్చి విడిపిస్తా డనుకున్నాను, ఏడాది గడిచింది, ఇంకెంతకాలం ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చేరకుండా ఊరుకునేది?” అన్న ఆలోచనలని కలిగిన దానిగానూ, హనుమంతునితో, “ఆయన ఉంగరాన్ని ఆయన్నే ఉంచుకొమ్మను!” అంటూ విసిరికొడితే, ఆ వార్త చేరిన రాముడు కేవలం ఆ కోపంతో నెరపిన అంగద రాయబారంలో రావణుడు, “ఆమె వస్తే వెంటనే తీసుకెళ్లు,” అని చెప్పాడనీ, అంగదుడు సీతని “రామ్మా వెడదాం!” అంటే ఆమె “నేను రాను” అని చెప్పగా రాముడికి కోపం ఇనుమడించి లంక మీద దండెత్తాడనీ, రావణుడు, “నీ మొహాన్ని ఎప్పుడయినా అద్దంలో చూసుకున్నావా? ఆమె నిన్ను కలిసినప్పుడల్లా నన్నే ఊహించుకుంటుంది!” అని పగలబడి నవ్వుతూ చచ్చా డనీ, అందుకే రాముడు మంట పెట్టించి అందులోకి సీతని తనే స్వయంగా తోశాడనీ రాయచ్చు. దీన్ని రామాయణ మంటారా? ఈ అర్థంలో రామాయణాన్ని అందులోని పాత్రలని గాక సొంత పాత్రలని పెట్టుకుని కథ రాసుకొమ్మనేది!
ఎంతో మర్మమున్నది, పొరలు పొరలుగా విడదీసుకుంటూ చదవాలి కాబోసు ననుకుంటూ జాగ్రత్తగా పరిశీలించడం కూడా ఈ పాఠకుడు చేసిన తప్పు వల్ల కావచ్చు ఈ కథ గూర్చిన ఈమాట FB పోస్టులో పరిష్కారం చెయ్యకుండా వదిలేసిన, మూల రామాయణంలోని పాత్రల ఔచిత్యాన్ని మార్చిన అంశాల నన్నింటినీ వివరించడం జరిగింది. వాటిని ఇక్కడ తిరిగి పేర్కొనడం లేదు; అయితే, మీరు చదివి ఉంటారన్న నమ్మకంతో ఉన్న నన్ను, “నా దృష్టిలో అది ప్రచురించదగ్గ కథ. పదిమందీ చదివి చర్చించదగ్గ కథ. నా నిర్ణయంలో సంశయాలు సందేహాలూ నాకు లేవు. ఒక సంపాదకుడిగా ఆ కథను పునఃప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాను, ఉంటాను.” అన్న డిక్లరేషన్ ఆశ్చర్యపరచింది. చర్చించవలసిన దేమిటి? నేను ఆ పోస్టులో పేర్కొన్న అంశాలు చర్చించవలసినవి కావా? (“తండ్రిపై బిడ్డకున్నఅనురాగం, తండ్రిని బిడ్డను చేసిన వైనం అద్భుతం.” అన్నారు దర్పణం శ్రీనివాస్ తన వ్యాఖ్యలో. ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకున్నది నేనొక్కడినే కాదు! ఆ వ్యాఖ్యని పొడిగిస్తే, తండ్రి కోసం భర్తనే త్యాగం చేసిన సీతాదేవి కొంతమందికి ఆదర్శం కావచ్చు కానీ, సీతాదేవి పాత్ర ఔచిత్యానికి ఇది భంగం కలగకుండా ఎలా ఉన్నది? నేను ప్రశ్నించినది, తండ్రి తన కారణంగా కూతురు సంసారం విఛ్ఛిన్న మవడాన్ని సంతోషిస్తాడా, చచ్చి రావణుడు రాముణ్ణి గెలిచాడు అనడం రామాయణ మవుతుందా అని. దీన్ని రామాయణమని ఒప్పుకుంటే, నేను పైన కల్పించిన పాయని కూడా రామాయణమని అనాల్సిందే!) కథలో అందని అంతస్సూత్రం వల్ల, పాఠకుని అజ్ఞానంవల్ల అని అనిపించడం వల్లనా నా వ్యాఖ్యలు ఈ వ్యాసంలో చోటుచేసుకోలేదు? ఆ అందని అంతస్సూత్రం శ్రీకృష్ణ తులాభారంలో తులసీదళం లాగా నేను పేర్కొన్న అంశాల నన్నింటికన్నా గొప్పది కావచ్చు. చెప్పొచ్చుగా!? లేక చెప్పకపోవడమే చెప్పడమా? చర్చ ఇలాగేనా సాగేది?
“రచన గొప్పదనం రచయిత ఆశయంలో ఉంటుంది” అన్న నిర్వచనాన్ని వినని పత్రిక అన్నారు. కానీ, ఈ పాఠకుడికి మాత్రం ఆ కారక్టరైజేషన్ని వ్యతిరేకిస్తూ సంఘర్షణే ఆశయమై సంపాదకుల దృష్టిలో గొప్పదనాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది గానీ రచనలో ఆ గొప్పదనం కనిపించలేదు. కొన్ని ఆంగ్ల కథల మీద, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ మీద ఎలా చదవాలో ఎలా అర్థంచేసుకోవాలో వచ్చిన వ్యాసాల్లాగా ఈ కథని ఎలా అర్థంచేసుకోవాలో ముందే విశదపరిచి వుంటే ఎవరి మనోభావాలు దెబ్బతినడానికీ ఆస్కారం ఉండేది కాదేమో!
ఈ కథ సంపాదకులకి గొప్ప దనిపించినట్లుగానే, ఏ కళ గూర్చిన అవగాహన ఎవరికి ఎంత ఉన్నదనేది పూర్తిగా వ్యక్తిగతం – entirely subjective. అది నాలిక తెలిపే రుచి వంటిది. (వాన్ గో బతికుండగా అతని వర్ణచిత్రాలకి గుర్తింపు రాలేదు. ఈనాడు వాటికి విపరీత మయిన గిరాకీ! గెలీలియో విషయంలో లాగా కాక – ఎందుకంటే అది సైన్స్, కళ కాదు – వాన్ గో చిత్రాల గూర్చి అతని సమకాలీనుల అవగాహన తప్పనీ ఈనాటివాళ్ల అభిప్రాయం సరయినదనీ అనడంలో అర్థంలేదు.) దాని గూర్చిన పరాయివారి భిన్నాభిప్రాయాలు – ఎంత గొప్పవారివయినా సరే – వాక్స్వాతంత్ర్యంవల్ల వ్యక్తం చెయ్యబడచ్చు గానీ అవీ పూర్తిగా వ్యక్తిగతమే – కళకు అబ్జెక్టివిటీని ఆపాదిస్తూ ఎంత గొప్పవాళ్లు వ్యాసాలని ప్రచురించినా గానీ.
[క్షమించండి. మీ ఎఫ్.బి. వ్యాసాలు మేము చదవలేదు. ఆ కథ పట్ల మీ విమర్శ ఒక వ్యాసంగా ఈమాటలో ప్రచురించి ఉండవలసిందని మా అభిప్రాయం. – సం.]
ముహూర్తం పంచక రహితములో లగ్నాంత కాలము నకు ఊరిని బట్టి టైం సంస్కరించాలి
Y Rama Mohana Rao
You have provided us best collection of these kannada quotes. Thanks
we have also best collection of .
కి స్పందనగా.
చూస్తానండి. కాలజ్ఞానతత్వాలు ఇదివరకు విన్నాను. అంతే.
మెచ్చుకోండి
ఆవిడ భక్తిపారవశ్యంలో మునిగి పోయిందేమో కానీ అలాంటి అందగత్తెని చూస్తే కొందరికి ప్రేమపారవశ్యం కలగచ్చు 🙂🙂.
రానురాను కలియుగం ఎలా ఉంటుందీ అన్నది పద్మపురాణంలోని భాగవతమాహాత్మ్యము అనేది చెబుతుంది. దీనిని కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు తెలుగు పద్యకావ్యంగా వ్రాసారు. ఇది aarchive.org సైటులో ఉంది. లింక్:
మెచ్చుకున్నవారు
నాక అరవం రాదు, మాస్టారూ. కాస్తో కూస్తో వస్తే గిస్తే నెల్లూరు ప్రాంత వాసులయిన మీకు రావాలి.
అయినా “జిలేబి” గారు కావాలని చేసే కొంటె పనులను పట్టించుకోకపోవడమే ఆరోగ్యకరం కదా 🙂.
రాజారావు గారు, మాలిక పనిచేయటం లేదు. నాకు ఆసైటు తెరుచుకోవటమే లేదు. ఆసక్తి ఉంటే మీరు శోధిని చూడండి మాలికకు బదులు. మాలిక విషయంలో నేను భరద్వాజ గారికి మెయిల్ ఇచ్చి చాలా కాలమే ఐనది కాని వారు పట్టించుకోలేదు.
అదే నాకూ బోధపడడం లేదు , సార్ ,
అప్పటికీ , మాలిక యాజమాన్యాన్ని అభ్యర్థించాను .
ఫలితం శూన్యం .
' మిత్ర శ్రీ ' జిలేబి వారు చుట్టిన అరవ జిలేబీ
చుట్టలు తవరికేమయినా అవగతమైతే కాస్త
తెలపండి .
అవును బోనగిరి గారు, Disaster Recovery కి మార్గం ముందే చూసుకుని ఏర్పాటు చేసుకుని ఉండాలిగా. ఇక్కడ అలా జరగకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.
అందరూ బతికి బయటపడ్డారు కాబట్టి సరిపోయింది గానీండి లేకపోతే చాలా ప్రాణనష్టం జరిగేది.
శర్మ గారూ, ఇంత సమాచారం ఎక్కడ దొరికిందండీ? చాలా వివరంగా వ్రాశారు. 👏👏
ఈ వయసులో మిమ్మల్ని ఇంత కష్టపెట్టినందుకు క్షమించండి.
నేనేదో క్లుప్తంగా ఆ పైపు ముందే వేసుకుని ఉంటే బాగుండేది అని వ్రాసాను. అంటే నా ఉద్దేశ్యం సొరంగం నిర్మిస్తున్నపుడు వెనువెంటనే ఆ పైపు కూడ వేసుకుని ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు అని. నిజానికి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా నిర్మాణాలు జరగవు. ఎక్కడో పొరపాటు జరిగింది.
రాజారావు మాస్టారూ, మీ “సుజన-సృజన” బ్లాగు “మాలిక” లో కనబడడం లేదే?
స్మార్ట్ ఫోనుతో టైప్ చేయడంలో కొన్ని మెళకువలు తెలిశాయి. Thank you.
May I know about the meaning of last line.
bonagiri2 December 2023 at 05:56
please see
https://kasthephali.blogspot.com/2023/12/blog-post_3.html
తాత్వికతతో కూడిన మంచి కథ. చదువుతుంటే కథలో లీనమై కళ్ళు తడిసాయి.
మహా భారత కథలు - అనుశాసనికపర్వము
https://archive.org/details/in.ernet.dli.2015.393804/page/n5/mode/2up
నా పేరు సౌజల్ కుమార్ ఎవర్గు వస్తుంది ఎదిక్కు శుభాన్ని ఇస్తుంది దయచేసి చెప్పండి
Good intentions are not fruitful. How do we motivate the younger generation to learn their native language? Or at least get awareness of their culture? I have tried but I became a babysitter!
తాటిపాములగారు,
మీ అభినందనలకు వినయ నమస్సులు!
1. నగరము అన్న అర్థంలో ఉండే పుర- (పురం) అన్నది నపుంసక లింగంలో ఉంటుంది. పురః అన్న పుల్లింగంలో ఉన్న శబ్దానికి ముందు-, ప్రథమ అన్న అర్థాలే తప్ప నగరము అన్న అర్థం లేదు. పురానికి హితము కలిగించేవాడు అన్న అర్థంలో పురహితుడు అన్న సమాసమే అవుతుంది తప్ప పురోహితుడు (పురః + హిత) అన్నదానికి ఆ అర్థం రాదు.
2. మీరు చెప్పింది నిజమే. రత్నరాశులనిచ్చు అన్నది మూలంలో లేదు. కానీ ఈ సూక్తంలోనే అగ్ని ధనాన్ని, యశస్సును, వీరవంతులైన సంతానాన్ని ఇస్తాడని తరువాతి శ్లోకాలలో ఉంది కదా. అలాగే ఇతర అగ్ని సూక్తాలలో కూడా అగ్ని సంపదలను, తురగ ధేనువులను ఇస్తాడని ఉంది కాబట్టి కొంత స్వతంత్రించి రత్నరాశులనిచ్చు అని రాసాను. కనీసం మొదటి రెండు శ్లోకాలతో సీసపద్యం పూర్తి చేయాలని ఆ రకంగా చేసాను.
మంచి ప్రయత్నం. మొదటిసారిగా పురోహితుడంటే ‘పురానికి హితము కలిగించేవాడు ‘ అన్న లౌకిక అర్థం కాకుండా (పురః = ముందు; హితం = నడుచువాడు. ప్రథమహితుడు) అన్న అసలైన అర్థం తెలుసుకొన్నాను. ధన్యవాదాలు!
వేదాలను అపౌరుషేయాలు అంటారనే మాట ప్రసిద్ధి. అరిషడ్వర్గాలనుండి బయటపడలేని మనం మన భావాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉంటే చాలా నయం.
ఉదాహరణకు, మొదటి పద్యంలో ‘రత్నరాశులనిచ్చు’. ఈ పదం ‘మోహం’, ‘లోభం’ సూచిస్తుంది. శ్లోకంలో ఈ అర్థం వచ్చే పదం లేదు. మీరు ఛందస్సు నడక కొరకు వాడారని అనుకొంటాను.
మీరు చేస్తున్న పని ఎంతో కఠినతరమైంది. అందుకోండి, అభినందనలు!
నా మాటల్లో ఏవైనా తప్పులుంటె అవి పూర్తిగా నావే!
పైన రమణి గారు “తప్పు” అని చెప్తున్న పద్ధతి– థర్డు పెర్సనులో మొదలుపెట్టి ఫస్టు పెర్సనులోకి జంప్ చేయటం– రచయిత ఉద్దేశపూర్వకంగా చేశారని స్పష్టంగా తెలుస్తున్నది (ఆ జంప్ చేసిన చోట చుక్కగుర్తుతో భాగం మారిందని చెప్పారు కూడా). ఉద్దేశపూర్వకంగా చేసినంతవరకు కథలు చెప్పే పద్ధతుల్లో తప్పొప్పులకు చోటు లేదు.
చక్కని అనువాదం కవితలో ‘శాంత్యోదయ’వ్యాకరణం ప్రకారం సరికాదు దానిని కూడా సరి చేస్తే మొత్తం బాగుంది.
[ సరిచేసాం. దోషం చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]
చాలా మంచి ప్రయత్నం. నాకు ఎప్పటి నుంచో కుతూహలంగా ఉంది. వేదార్థం తెలిస్తే బాగుండునని. చాలా వివరంగా ఉంది.
కథ చాలా బాగుంది గౌరీ కృపానందం గారికి ధన్యవాదాలు ముఖ్యంగా వృద్ధులు ఈ కథ నుండి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఆసక్తికరంగా రాశారు
బాబూ… భాషా ప్రవీణా! “ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి” అంటే ఇమ్మని అడుగుతున్న జేశ్వరాధములకు నేను నా భాగవతాన్ని ఇవ్వనుగాక ఇవ్వను అని పోతనగారు అనుకుంటున్నారు అని నువ్వనుకున్నావు… అదే నిజమైన పక్షంలో ‘ఇమ్మను’ కు… ‘జేశ్వరాధములకు’ మధ్య స్పేస్ రావాలి… కానీ రాలేదు… పోతనగారు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనికూడా అనుకోలేదు… ఎందుకంటే ఆయన పదాలు వేరు… ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అంటే… ఈ + మనుజ + ఈశ్వరులకు + ఇచ్చి అని… మనుజేశ్వరులు అంటే రాజులు… ఈ రాజులు గనక ఎవరైనా తన భాగవతాన్ని అంకితం ఇవ్వమని అడిగితే… చచ్చినా అటువంటి పనిని చెయ్యను. భాగవతం శ్రీహరిది… కాబట్టి నా భాగవతమనే కావ్యలక్ష్మిని ఆయనకే ఇస్తాను అని…
ఇంకో మాట అన్నావ్… ఆయన్ని ఎవరైనా అడిగారా ఇమ్మని అని… ఆ రోజుల్లో కావ్యాల్ని ప్రబంధాల్ని అంకితం పుచ్చుకోవడం ఒక సత్కారంలా ఉండేది రాజులకు… అలా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్రలో… పోతరాజులవారిని కూడా సింగభూపాలుడు అనే రాజు చాలా బ్రతిమిలాడాడు… భయపెట్టాలని అనుకున్నాడు, ఇబ్బందులకు గురిచేశాడు… అయినా సద్భాగవతుడైన పోతన దేనికి చెణకకుండా ఆ శ్రీహరి స్వరూపం అయిన ఒంటిమిట్ట రామచంద్రులవారికి అంకితం ఇచ్చి తన జన్మను చరితార్థం చేసుకున్నాడు…
మహనుభావులలో తప్పులు వెతికి అదేదో ఘనకార్యం అనుకోకు… నాలాంటి అడ్డుగోడలు తగుల్తాయి…
ఒక గొప్ప వ్యాసానికి చక్కని అనువాదం. ఈ ప్రసంగం లో పంచతంత్రం ప్రస్తావన ముందు చెప్పబోతే విషయానికి శ్రోత/పాఠకుడిని తను చెప్పబోయే విషయానికి ఉన్ముఖీకరణగా ఉంది. ఇతః పూర్వం శాంతి గురించిన విశ్లేషణ ఈ విధంగా ఎప్పుడూ చదివిన అనుభవం నాకు లేదు. కాని చదువుతుంటే రష్దీ ఎంతగా దాని గురించి ఆలోచించారో అవగతమౌతుంది. తాను పురస్కారానంతరం ఒకవేళ రాస్తానేమో అంటూ చెప్పిన కథలో నేటి సమాజం ప్రతిబింబిచింది. ఇక స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు మనసును ఆకట్టుకున్నాయి. అన్యాపదేశంగా కవులు కళాకారులకు ఆయన ఇచ్చిన సూచన కూడా మనసును అలరించింది. అమానవీయతతో మానవీయతకో జవాబు ఇవ్వటం అన్నమాట చాలా సంయమనం తో చెప్పిన మాట. ఈ ప్రసంగం చదివిన తరువాత ఆ పురస్కారానికి ఎంతటి అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలుస్తున్నది.ఇంత మంచి వ్యాసాన్ని అనువదించి అక్షరాక్షరం మనసుకు హత్తుకునేలా అందించిన మీకు ధన్యవాదాలు. మీ అనువాద పటిమకు జోహార్లు.
Explore the Ultimate Glamour: #1 Mumbai Escorts at Unbelievable Rates – Just 3000! Dial 9967361537 for a rendezvous with the most exquisite Escorts in Mumbai. Indulge in luxury with your gateway to unrivaled companionship and excitement! Don't miss out on the hottest Mumbai Escorts – Dive into a world of pleasure now!
ఈ కవిత చాలా భావుకతతో కూడిఉంది.
“మత్తిలిన నిదురరాత్రి” పద ప్రయోగం అద్బుత మనిపినిచ్చింది. రచయితకు అభినందనలు, ధన్యవాదాలు.
Great website you have got here. Keep up the good work and thanks for sharing your blog site it really help a lot.
జీవితంలో పాపాలు, మోసాలు చేయకూడదు. చేస్తే కష్టాలొస్తాయని చెప్పాలి. ఆచారవ్యవహారాల విషయంలో ప్రతిదానికి పాటించకపోతే కష్టాలొస్తాయని చెప్పటం కాకుండా, వాటిని పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.
కటు కారము , వెటకారము
అటు నిటు కన్ఫ్యూజు జేసె , అరవ జిలేబీ ,
వెటకారపు సాంబారును
నిటలాక్షా ! తినుట లేన ? , నీవిక నుండీ !
కొందరు అనేక పూజలను, అనేక ఆచారవ్యవహారాలను చెబుతున్నారు. అవన్నీ సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదని చెప్పాలనిపించి వ్రాసానండి.
మతాల విషయంలో నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం అందరికీ ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సంస్కృతులు, విభిన్న పరిస్థితులున్నాయి. అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది.
-
అది యిదియే ను జిలేబీ
మదమ్ము వెటకారమై ప్రమాదంబాయెన్
సదనమ్మున నెల్లరు సి! య
నెదరు వినవె పడతి ! మానిని! మదిరనయనా !
జిలేబి
-
అది యిదియే ను జిలేబీ
మదమ్ము వెటకారమై ప్రమాదంబాయెన్
సదనమ్మున నెల్లరు సి! య
నెదరు వినవె పడతి ! మానిని! మదిరనయనా !
చిన్న పిల్లవాని చేయి పట్టుకుని వాళ్ళమ్మో, నాన్నో అదిగో అటు చూడు నాన్నా అంటూ వివరం చెబుతూ, చూపిస్తూ తనకు అనిపించిన దాన్ని ఆ పిల్లవానికి కూడా అనిపించేట్లుగా, కనిపించేట్లుగా, వినిపించేట్లుగా ఉన్న ఆ శైలీ అంతకు మించి అందులోని భావనలు అద్భుతం, ఆహా, ఒహో అనడం తప్ప.
పువ్వు కొమ్మ మీద కూచున్న చిటికెన వ్రేలంత పిట్ట గొంతులో అంత పుట్ట తేనె తీపి రాగం నిర్విరామంగా ఎలా పలుకుతుంది? ఉండుండి వచ్చే చల్లగాలి శరీరానికి ఏ వేపు నుంచి ఎలా తగులుతుంది? ఎక్కడికో తీసుకెళ్ళారుగా ఈ వాక్యాలతో.
ఏమి చెప్పగలం, ఆస్వాదించడం తప్ప, ధన్యవాదాలు సార్.
కొందరు అనేక పూజలను, అనేక ఆచారవ్యవహారాలను చెబుతున్నారు. అవన్నీ సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదని చెప్పటానికి వ్రాసాను. ఏం చేయగలం? దైవమే వీటికి పరిష్కారం చూపించాలి.
మతాల విషయంలో నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం అందరికీ ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సంస్కృతులు, విభిన్న పరిస్థితులున్నాయి. అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది.
కొందరు అనేక పూజలను, అనేక ఆచారవ్యవహారాలను చెబుతున్నారు. అవన్నీ సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదని చెప్పటానికి వ్రాసాను.
మతాల విషయంలో నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం అందరికీ ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సంస్కృతులు, విభిన్న పరిస్థితులున్నాయి. అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ మానవత్వంతో ఉంటే బాగుంటుంది.
కొందరు అనేక పూజలను, అనేక ఆచారవ్యవహారాలను చెబుతూ.. అలా చేయకపోతే కష్టాలు వస్తాయంటున్నారు. చాలావాటిని పాటించలేం.. అని చెప్పటానికి వ్రాయటం జరిగింది. ఏం చేయగలం? దైవమే వీటికి పరిష్కారం చూపించాలి.
మతాల విషయంలో నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం అందరికీ ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సంస్కృతులు, విభిన్న పరిస్థితులున్నాయి. అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది.
Zilebi2 December 2023 at 10:26
వెటకారమను కారమును సాంబారు, కూటులలో ఎక్కువగా వాడుదురని వినికిడి.
అవును సార్ ,
పెద్దలు తమబోంట్ల ఆశీస్సులతో ,
మా అమ్మవారి సంకల్పంతో ,
ఊరివారి సహకారంతో ,
నా ఈ జన్మలో ఒనగూరిన అదృష్టంతో
ఆలయ నిర్మాణం పూర్తికావచ్చింది .
-
మోతాదున ఉండాలోయ్
తాతల పలికిరచట వెటకారమ్ము ! జిలే
బీ తగు మోతాదు వలయు
నేతావాతా సకలము నీ పై కలదోయ్
జిలేబి
ఏమండీ
వెటకారమనగా ఏమిటి ?
ఈ కారము సాంబారు రసములో వేస్తారా ? దయచేసి తెలుపగలరు
ఇట్లు
క్యూరియస్
జిలేబి
తెలుగులో ఇంత సంక్లిష్టమైన ఆధునిక భావాలని వ్యక్త పరచడం కష్టమే. ఆ ఒరవడి మనకి పోయింది. ఈ వ్యాసం నాకు ఒక మార్గదర్శిని గా కనిపిస్తుంది. ధన్యవాదాలు.
విన్నకోట నరసింహా రావు2 December 2023 at 09:09
తగుమోతాదు అంటే ఎవరిమటుకు వారేర్పర్చుకోవలసిన సభ్యత హద్దు,సర్వం హద్దుల్లోనే ఉండాలి, అప్పుడే అందం. ఏది ఎక్కువైనా బావోదుకదండీ. అందుకే అన్నారు వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ కావాలని. వెటకారానికి హద్దు లేదనుకుంటే.....
శర్మ గారు,
// “ తగుమోతాదులో ఉండాలి, ” //
వెటకారం కూడా తగు మోతాదులోనే ఉండాలి.
neo2 December 2023 at 03:57
అందుకే మా గోదావరి పరిభాషలోనే సమాధానమిచ్చా!సరిగ్గా అందేలా చెప్పేరని. :)
bonagiri2 December 2023 at 05:53
పాయింటే సుమా!గర్వాంధులు,మదాంధులు అంటాం కాని వారు నిజంగా అంధులా? కాదుగా!గర్వంతో కనులు మూసుకుపోయాయంటే బుద్ధి అనే కన్ను మూసుకుపోయిందనుకుంటా. కనులు నెత్తి కెక్కడం అంటే గర్వం తలకెక్కడం అనుకుంటా! నాకుతోచింది చెప్పేసేను. మాస్టరేం చెబుతారో మరి.
వెంకట రాజారావు . లక్కాకుల1 December 2023 at 18:47
గర్వాంధులు మదాంధులు అంతే కదండీ
Zilebi1 December 2023 at 15:38
ఆ పద్యం తమరికంతే అర్ధమయిందా! మేలు! మేలు!!
ఉప్పు తక్కువైనా ప్రమాదమే,ఎక్కువైనా ప్రమాదమే బుజ్జమ్మా! తగుమోతాదులో ఉండాలి, అలాగే రసజ్ఞత కూడా! తెరియమా?
కథా బాగుంది. రాసిన తీరు తప్పు. థర్డ్ పర్సన్లో మొదలుపెట్టి — ఎవరి కథో అన్నట్టు — నేను అంటూ ఉత్తమ పురుషలో ముగించారు. అదే ఇబ్బంది పెట్టింది. భావం, భాష చాలా బాగున్నాయి.
మిత్రలాభం, మిత్ర భేదం, సంధివిగ్రహం కథల రూపంలో చెప్పిన పంచతంత్రం నుంచి విజార్డ్ ఆఫ్ ఆజ్ ఇచ్చిన శాంతి స్వేచ్ఛసీసాల బహుమతుల దాకా అతి హృద్యంగా సాగింది రష్దీ ఉపన్యాసం. ఈ రోజున కుడి నుంచి ఎడమవైపు నుంచి, ప్రజారాజ్యం నుంచి, నియంతపాలనలనుంచి, రాజరికాలనుంచి మతప్రభుత్వాలనుంచి అధునాతనాలనుంచి కూడా వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ దాడులు ఎదుర్కొంటున్నాయి.అందుకు సల్మాన్ రష్దీ జీవితం, రచనలే ఉదాహరణ. ఆశ్చర్యంగా ఇంటర్నెట్ లాంటి సమాచార మాథ్యమాలు అద్భుతంగా అభివృథ్థి చెందిన ఈ రోజుల్లో కూడా సత్యాన్ని స్వేచ్ఛ నీ గొంతు బట్టి నులిమేయడానికి ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. మనిషి మూల ప్రవృత్తి అశాంతి, స్వార్థం హింస ఏమో. చరిత్ర అంతా దీనికోసమే హింస యుథ్థాలు అనిపిస్తోంది. కానీ నిజమైన స్వేచ్ఛ శాంతి అసాధ్యం. అందుకు వాటిని సాథించుకోవడానికి రచనలు సాహిత్యం ఎలా దోహదం చేస్తాయో రష్దీ బాగా ఉదాహరించారు.తల మీద వెలకట్టబడి జీవిత మంతా అజ్ఞాత వాసం లో గడిపి ఈమధ్య కూడా కత్తిపోటు దాడికి లోనయిన సల్మాన్ కంటే స్వేచ్ఛ కోసం పోరాటం గురించి మాట్లాడగలిగిన వారు ఎవరు వుంటారు?మంచి అనువాదం చేశారు.ఈ ఉపన్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
గురువు గారూ, మీ నిరంతర ఆదరణకు, అభిమానానికి,
ప్రోత్సాహానికి, మార్గనిర్దేశానికి హృదయపూర్వక వందనం.
గొప్ప సందేశం..
గొప్ప సాహిత్య తత్త్వ ప్రబోధం..
ఆ గొప్పదనాన్ని సూటిగా గుండెకు చేరవేసే హృద్య అనువాదం…
స్పష్టత లేకపోవటమే సమస్య. రచనలో రామాయణం పట్ల అగౌరవం లేకపోవటం వల్లే ప్రచురించామన్నారు. జెండాని తగులపెట్టే హక్కూ ఉండాలనుకుంటున్నారు. రామాయణం పట్ల అగౌరవం చూపించే హక్కూ ఉండాలంటున్నారనుకోవచ్చా?
ఒక్కమాట- జెండాని గౌరవించేవాడే దాన్ని తగులపెడితే అమ్మానాన్నలపై ఎపుడో ఒకసారి వచ్చే కోపంగా పోల్చవచ్చు. ఎపుడూ విద్వేషంతోనో, అక్కసుతోనో రగిలిపోయేవాడు కొడుకైనా తల్లిదండ్రులు ఆత్మరక్షణకై దూరంలోనే ఉండాల్సి ఉంటుంది. దేశమైనా, మతమైనా అంతే. భిన్న కోణాలు వినిపించటం మంచిదే. కానీ, సాహిత్యపరంగా రచయిత్రి ఏం చెప్పాలనుకున్నారనేది మీకయినా అర్థమయిందా? సాహితీపరంగా ఆకట్టుకున్నదేముంది ఆ కథలో? ఎక్కడికక్కడ అస్పష్టంగా కదులుతున్న ఆలోచనలని పట్టగలిగారా? మార్మికతకూ, అస్పష్టతకూ స్పష్టమైన తేడా ఉంది. రచయిత్రి ఆలోచనలని సరిగ్గా పట్టి, తగ్గట్టుగా ఎడిట్ చేసి, మీకు నచ్చిన ‘సంఘర్షణ ‘ అనే అంశాన్ని సరైన రీతిలో చూపి ఉంటే సీతమ్మపై గౌరవం పాఠకులూ గమనించి ఉండేవారేమో. అన్ని అభిప్రాయాలని ప్రచురించండి, మంచిదే, కానీ, అదే సమయంలో సాహితీపరంగానూ కథలని పరిష్కరించి ప్రచురించండి.
మీరే అన్నట్టుగా అభివ్యక్తీకరణలో, భాషలో సౌందర్యం ఉన్నంతమాత్రాన డొల్లగా ఉండే రచనలకి సాహిత్యపరమైన విలువ లభించదు.
Thanks to Suresh Kolichala and Sreenivas Paruchuri for making this speech available. I thoroughly enjoyed reading it, both because of its thought provoking conent, and the excellent translation by Suresh. It seemed like Rushdie was speaking in native Telugu.
Brilliant. And, thank you for being so patient. Hopefully, the readers are deserving of such thoughtful response.
There is a corollary to this note: It is not just we encourage free speech. It comes with caveats. The best way to understand those limits are through the concept of fairness. That means, free speech (including via fictional means) should not punch down. Equal treatment is meaningless; my favorite quote being “Law in its magnanimity prevents rich and poor alike to sleep under the bridges”.
That means, one cannot hide under free speech and threaten a single author. Unless, that author is in the position of authority. Even then, if the people form a mob, then they are more powerful.
బాపుగారికి ఇంత అందమైన నివాళి ఇంత వరకు చూడలేదు, చదవలేదు, వినలేదు. అన్వర్, మీ ఈ సృష్టిని అందమైన చిత్తరువు అనాలో, శ్రావ్యమైన సంగీతం అనాలో లేక అద్భుతమైన కావ్యం అనాలో అర్ధం కావడం లేదు.
చిరంజీవ. సుఖీభవ.
మీ అనువాదంలో ప్రతి అక్షరం తెలుగు భాష లోని ఆకర్షణీయతను, మీకు తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం తెటతెల్లం చేస్తోంది.
పైన వ్రాసిన కామెంట్ నేనే వ్రాసాను. అనానిమస్ అని రావటం హడావిడిలో చూసుకోలేదు.
అయితే, జీవితంలో కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిలో హింస చేయవలసి వస్తుంది. ఎవరికైనా హాని కలిగే సందర్భాలలో కాపాడుకోవాలి. శత్రువులు దాడి చేసినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోలేరు కదా..
క్రూరమృగాలు ఎదురైనప్పుడు వాటిని చంపక తప్పదు. దోమల్ని , బొద్దింకల్ని కూడా చంపుతాము. అయితే, దోమలు, బొద్దింకలు ..వంటివి పెరగకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు ఉంటాయి. ఇంట్లో సామాను ఎక్కువ ఉండకుండా శుభ్రంగా ఉండటం, మురుగునీరు లేకుండా చూసుకోవటం వంటివి చేయాలి. అడవులు ఎక్కువగా నరకకుండా ఉంటే క్రూరమృగాలు ఊళ్ళోకి రావు.
కొన్నిసార్లు ఎంత చేసినా కొన్నింటిని చంపక తప్పదు. అలాంటప్పుడు ఎక్కువ బాధ లేకుండా తేలికగా ప్రాణం పోయేలా చంపాలి.
అయితే, జీవితంలో కొన్నిసార్లు హింస చేయవలసి వస్తుంది. మనకు హాని కలిగే సందర్భాలలో మనల్ని కాపాడుకోవాలి .శత్రువులు దాడి చేసినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోలేరు కదా..
క్రూరమృగాలు ఎదురైనప్పుడు వాటిని చంపక తప్పదు. దోమల్ని , బొద్దింకల్ని కూడా చంపుతాము. అయితే, దోమలు, బొద్దింకలు ..వంటివి పెరగకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు ఉంటాయి. ఇంట్లో సామాను ఎక్కువ ఉండకుండా శుభ్రంగా ఉండటం, మురుగునీరు లేకుండా చూసుకోవటం వంటివి చేయాలి. అడవులు ఎక్కువగా నరకకుండా ఉంటే క్రూరమృగాలు ఊళ్ళోకి రావు.
కొన్నిసార్లు ఎంత చేసినా కొన్నింటిని చంపక తప్పదు. అలాంటప్పుడు హింస లేకుండా తేలికగా ప్రాణం పోయేలా చంపాలి.
నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం ఒక్కరే..ప్రతి మనిషిని ఒక్కో దైవం సృష్టించరు.. అని నా అభిప్రాయం.
అయితే, ప్రపంచం విశాలమైనది, ఎన్నో విభిన్న పరిస్థితులున్నాయి. పరిస్థితిని బట్టి ఎవరి పద్ధతులు వారికి ఏర్పడ్దాయి. దైవం ఒక్కరే.. అని నా అభిప్రాయం కాబట్టి, ఇతర మతాల వారు ఆరాధించే దైవరూపాలంటే కూడా నాకు గౌరవమే. ఎవరి మతాలను వారు మంచిగా పాటిస్తూ , అందరూ మానవత్వంతో ఉండాలి. ప్రపంచంలో అన్ని జీవులు కూడా మంచిగా ఉండాలన్నదే నా అభిప్రాయం.
ఆధునిక కాలంలో కొన్ని ఆచారవ్యవహారాలు అందరూ సరిగ్గా పాటించే పరిస్థితి లేదు. కొందరికి ఎక్కువనియమాలు పాటిస్తూ ఎక్కువ పూజలు చేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ తెలిసి ప్రాచీనులు కలికాలానికి కొన్ని సడలింపులను తెలియజేసారు.
కనులు నెత్తి కెక్కె , కనరారు కంటికి ,
గౌరవించ దగిన వారు , తనకు ,
మిడిసి పడెడు వారి గడుసు దనాలను
గూర్చి పలుకు నపుడుగూడ యండ్రు .
The Central Board of Secondary Education (CBSE) released <a href="https://www.selfstudys.com/books/cbse-sample-paper/english/12th" rel="nofollow"> CBSE Sample Paper 2023-24 Class 12 </a> on their website.
శివలింగాలకు అభిషేకం చేయాలంటే కల్తీ కాని పదార్ధాలతో అభిషేకించాలి.కొందరు భక్తులు పాల పేకెట్ ను నోటితో కొరికి ఓపెన్ చేసి అభిషేకం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇలా చేయకూడదు కదా..
ఈ రోజుల్లో కొన్ని కెమికల్స్ కలిపి పాలను నిల్వ ఉంచి అమ్ముతున్నారు. నీటిలో కూడా ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు. కెమికల్స్ కలపకుండా ఉండే నీటిని అభిషేకానికి వాడితే మంచిది. కల్తీ పదార్ధాలతో అభిషేకాలు చేయటం వల్ల కొన్ని చోట్ల శివలింగాలు రూపుమారే అవకాశం ఉందని భావించి, శివలింగానికి కవచాన్ని అమర్చి, పైనుంచి అభిషేకాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇలా కవచాన్ని అమర్చటం మంచిది.
భక్తులు స్వయంగా అభిషేకం చేయాలంటే వాళ్ళు బయటనుంచి తెచ్చే అభిషేక ద్రవ్యాలు కాకుండా, దేవస్థానం వారే ఇవ్వవచ్చు కానీ, రద్దీ ఎక్కువగా ఉంటే అవన్నీ కష్టం. అందువల్ల మూలమూర్తికి అభిషేకాన్ని అందరూ చేయాలనుకుంటే కవచాన్ని అయినా అమర్చాలి. లేదంటే మూలమూర్తికి అర్చకులు మాత్రమే అభిషేకం చేసి, భక్తులు స్వయంగా అభిషేకం చేయడానికి ఇంకొక శివలింగానికి( అర్చామూర్తికి) అభిషేకం చేసేట్లు ఏర్పాట్లుచేయవచ్చు.
పాతకాలంలో దేవాలయాల్లో నుయ్యి ఉంటుంది. ఆ నూతి నీటిని ఎవరూ వాడకుండా దైవానికి మాత్రమే వాడుతారు.ఈ రోజుల్లో నుయ్యి కాకుండా, బోర్ ద్వారా భూగర్భజలాన్ని తీసి, మోటర్ ద్వారా టాంకుల్లోకి పంపి, పంపుల ద్వారా పట్టి ఆ నీటిని భక్తులకు ఇవ్వవచ్చు.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
అవునా ! అ ఆ ల తో , ఉ
న్నవ ? ఇన్నేసి పదములు ! ఘనంబిది , వాటిన్
సవరించి పాటలోనికి
దివిచిన మా బండిదొరల తీరులు కేకే !
తాళపు కప్పను మెష్షుకు
మాలవలెను కట్టివేసి తాళపు చెవి నే
జాలీ గా వేయ నదిని
బాలా ప్రేమ అమరమగు చాలా తెలియన్ :)
జిలేబి
అవునా ! అ ఆ ల తో , ఉ
న్నవ ? ఇన్నేసి పదములు ! ఘనంబిది , వాటిన్
సవరించి పాట పాటలోనికి
దివిచిన మా బండిదొరల తీరులు కేకే !
-
ఉప్పు ఉప్పటంచు ఉప్పును దట్టింప
వ్యాధు లెల్ల జేర పరితపించు
టేల భాస్కరా! విరివిగాను కాయగూ
రలను గైకొనండి రాధనమదె!
జిలేబి
ఉప్పు ఉప్పటంచు ఉప్పును దట్టింప
వ్యాధు లెల్ల జేర పరితపించు
టేల భాస్కరా! విరివిగాను కాయగూ
రలను గైకొనండి రాధనమదె!
జిలేబి
విన్నకోట నరసింహా రావు1 December 2023 at 14:39
అవునండి. అహంకారంతో మిడిసిపడుతూ మాటాడేవారి గురించి ముందు చెబుతారు.
చ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
అహంకారంతో మిడిసిపడుతున్నాడు అనే అర్థంలో కూడా వాడతారనుకుంటాను.
బెత్తాలకు జడియుదురా !
ఉత్తది , బెదరదు జిలేబి , ఓ యబ్బో ! ఆ
చెత్తల తాటాకుల , ఈ
జిత్తులు , మనకాడనా ! ఇసీ ! చెల్లదు లే !
1xBet is one of India’s best betting sites, with a mind-blowing in-play betting platform and fantastic betting options. It is one of the renowned betting brands for online gambling and betting.
https://baaziadda.in/betting-sites/1xbet/
1xBet is one of India’s best betting sites, with a mind-blowing in-play betting platform and fantastic betting options. It is one of the renowned betting brands for online gambling and betting.
https://baaziadda.in/betting-sites/1xbet/
వెటకారానికి హ
ద్దే విశ్వంకరమున కనదేమి జిలేబీ !
హా! వెరి బ్యాడ్! తెలుగు జనుల
వేవెల్గుల తలచరే కవిత్వపటిమలన్
జిలేబి
నేను వృత్తిపరంగా వ్యాఖ్యాతని ఇంకా గాయకుడిని. నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి దైవ స్తుతి దాని లింకు ఈ క్రింది విధంగా ఉంది…..
@anrd మీ అభిప్రాయాలు ఉత్తమంగా ఉన్నాయి.. హిందూ మతంలోని నియమాలకు భయపడి ఏ మడీ లేని క్రైస్తవంలోకి వెళ్ళిపోయిన జంట నాకు తెలుసు .. నిజానికి వేదాలలో.. పురాణాలలో అంటుముట్టు కోసం మరీ కటినమైన నియమాలు విధించలేదు .. ఈ కాలపు కుహానా సిద్ధాంతులు ఇలా డబ్బుకోసం , తమ పేరుకోసం ఇలా లేనిపోనివి సృష్టిస్తున్నారు .. ఇక యూట్యూబ్ ఛానల్లో అయితే మరీ ధారుణం .. తుమ్మినా, దగ్గినా స్నానం చేయాలి అంటున్నారు
మనవాళ్ళు చెప్పె
30,67,20,000 సంవత్సరాలు, 30,84,48,000 సంవత్సరాలు,
4,31,82,72,000 మానవ సంవత్సరాలు అంటు చెప్పే అశాస్త్రీయ లెక్కలను నమ్మేదెలా? మానవజాతి ఆవిర్భావం 3 లక్షల సంవత్సరాల క్రితం అని, నాగరికత ఐస్ ఏజ్ ముగిసిన 12000 సంవత్సరాలనుంచి అని సైన్సు చెబుతుంది. ఈ రెండిటికి కోట్ల సంవత్సరాల వ్యత్యాసం కనిపిస్తుంది. పొంతనే కుదరదు.
విశ్వాసం తర్కాన్ని మింగేస్తుందనే విషయం మీకు తెలియనిదా సర్?
శివలింగాలకు అభిషేకం చేయాలంటే కల్తీ కాని పదార్ధాలతో అభిషేకించాలి.కొందరు భక్తులు పాల పేకెట్ ను నోటితో కొరికి ఓపెన్ చేసి అభిషేకం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇలా చేయకూడదు కదా..
ఈ రోజుల్లో కొన్ని కెమికల్స్ కలిపి పాలను నిల్వ ఉంచి అమ్ముతున్నారు. నీటిలో కూడా ఎన్నో రసాయనాలు కలుస్తున్నాయి. పాతకాలంలో దేవాలయాల్లో నుయ్యి ఉంటుంది. ఆ నూతి నీటిని ఎవరూ వాడకుండా దైవానికి మాత్రమే వాడుతారు. కెమికల్స్ కలపకుండా ఉండే నీటిని అభిషేకానికి వాడితే మంచిది. కల్తీ పదార్ధాలతో అభిషేకాలు చేయటం వల్ల కొన్ని చోట్ల శివలింగాలు రూపుమారే అవకాశం ఉందని భావించి, శివలింగానికి కవచాన్ని అమర్చి, పైనుంచి అభిషేకాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇలా కవచాన్ని అమర్చటం మంచిది.
భక్తులు స్వయంగా అభిషేకం చేయాలంటే వాళ్ళు బయటనుంచి తెచ్చే అభిషేక ద్రవ్యాలు కాకుండా, దేవస్థానం వారే అభిషేకానికి నూతినీటిని ఇవ్వవచ్చు కానీ, రద్దీ ఎక్కువగా ఉంటే అవన్నీ కష్టం. అందువల్ల మూలమూర్తికి అభిషేకాన్ని అందరూ చేయాలనుకుంటే కవచాన్ని అయినా అమర్చాలి. లేదంటే మూలమూర్తికి అర్చకులు మాత్రమే అభిషేకం చేసి, భక్తులు స్వయంగా అభిషేకం చేయడానికి ఇంకొక శివలింగానికి( అర్చామూర్తికి) అభిషేకం చేసేట్లు ఏర్పాట్లుచేయవచ్చు.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
“జిలేబి” గారు,
మీ వెటకారానికి హద్దు లేదా?
గురజాడ తెలియనివారు “దున్నపోతై పుట్టున్”.
నేను కోరితే పద్యం కట్టారా ? ఎవరూ కోరక పోతే తెలుగు తేజాల్ని పట్టించుకోరా? వెరీ బాడ్.
సంస్కృతం మృత భాష గట్రా అని చెబ్తున్నారే ?
మీరేమండి దాని వెనుక పడ్డారు ?
BTW, course, level, office work, fridge laptop వీటిని
సంస్కృతంలో ఏమని చెబ్తారండీ ?
:)
జిలేబి
పెద్ద గురువు లెల్లరు వచ్చి
బెత్తము తో వాయించక మునుపే
ఓ కితాబు పడేయడం మంచిది :)
గురజాడ తెలుగు వారికి
దొరికిన ముత్యాలసరము! దోచెను కవిశే
ఖరుడై కన్యాశుల్కమ
ను రచన తోడెల్లకాలము నిలచి మదిలోన్
వికోనరా
వారి కోర్కెగా
జిలేబి
సంస్కృతం ప్రగత స్థాయిని పూర్తి చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. అది సాధారణ విషయం కాదు
చూసారా మన చరిత్రను మనం పాశ్చాత్యులు చెప్పినట్లే తెలుసుకోవాలి. Wendy Doniger may have done some good work. A lot of westerns have done a lot of good work. They told us who we are and we know about ourselves only after they told us and not before. Any knowledge that existed before these westerners enlightened us is considered unauthentic and called useless. Great.
“జిలేబి” గారు,
ఇవాళ (నవంబరు 30) గురజాడ అప్పారావు గారి వర్ధంతి 🙏. ఆయన మీద మీరో పద్యం కడతారేమో అనుకున్నానే 😏.
హిందూపురాణాలు ఎప్పుడు రాయబడ్డాయో ఒకసారి తెలుసుకోండి. చాలామట్టుకు పురాణాలు క్రీశ 3 నుండి 10 వ శతాబ్దాల మధ్య రాయబడ్డాయి.
రిఫరెన్స్- ON HINDUISM by Wendy Doniger chapter: A CHRONOLOGY OF HINDUISM, pn 22
ఇక్కడ మాట్లాడుతున్నది క్రీపూ 3 వ శతాబ్దం నుండి లభిస్తున్న ఆర్కియలాజికల్ ఆధారాలు.
హిందూపురాణాలు ఎప్పుడు రాయబడ్డాయో ఒకసారి తెలుసుకోండి. దాదాపు అన్నీ పదొశతాబ్దం తరువాత రాయబడ్డాయి.
ఇక్కడ మాట్లాడుతున్నది క్రీపూ 3 వ శతాబ్దం నుండి ఉన్న విషయాలు.
హిందూ పురాణాలను కాపీ చేసి పేష్టు చేసుకుంటే పోలికలు రాక ఎలా ఉంటాయి?
Aviatrix Game Online is gaining popularity exponentially in the online gaming arena. As a crash game, Aviatrix is way better in payouts, design, interface, features and gameplay.
https://www.yolo247.com/blog/aviatrix-game-online/
Aviatrix Game Online is gaining popularity exponentially in the online gaming arena. As a crash game, Aviatrix is way better in payouts, design, interface, features and gameplay.
https://www.yolo247.com/blog/aviatrix-game-online/
bonagiri30 November 2023 at 14:12
సరిగ్గా అందేలా చెప్పేరు. ధన్యవాదాలు.
ఏ విద్యా నీచమైనదికాదు.సనాతనమే గొప్పకాదు, ఆధునికమే అనుకోడమూ గొప్పకాదు. రెండిటి మేలుకలయిక సత్ఫలితాలిస్తుందన్నదే జరిగినదానిలో విశేషం.
ధర్మం విషయంలో ఏ కాలమైనా ఒకటిగానే ఉంటుంది, పెద్దగా తేడాలుండవు. ఉదా..చెడుగా ప్రవర్తించకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, అత్యాశ ఉండకూడదు..ఇలాంటి వాటి విషయంలో ఏ కాలమైనా తేడాలుండవు.
అయితే, ఆచారవ్యవహారాల విషయంలో దేశకాలమానపరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు,మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రాచీనకాలంలో పాటించే కొన్ని ఆచారవ్యవహారాలను ఇప్పుడు అలాగే చెప్పినట్లు పాటించటంలేదు. ఎన్నో ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు ఉన్నాయి.
కలికాలంలో పరిస్థితులను బట్టి, చాలామంది ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనులుగా ఉంటారని గ్రహించిన ప్రాచీనులు .. కలికాలంలో కొన్ని సడలింపులను తెలియజేసారు.
నెలసరి విషయంలో.. ప్రాచీన కాలంలో సంగతి నాకు తెలియదు కానీ, ఈ రోజుల్లో నాకు తెలిసినంతవరకూ కొందరు శూద్రుల ఇళ్ళలో స్త్రీలు నెలసరి రోజుల్లో విడిగా కూర్చోవటం..అనే పరిస్థితి ఉండదు.
శూద్రులు కూడా రజస్వల సమయంలో నాలుగురోజులు దైవపూజ చేయకుండా దూరంగా ఉంటారు. అయితే, చాలామంది స్త్రీలు ఆ సమయంలో వంట చేస్తారు. 4 రోజులు తరువాత ఇల్లు శుభ్రం చేసి, తలస్నానం చేస్తారు.
పాతకాలంలో శూద్రులలో జన్మ సమయమే సరిగ్గా చూసుకునే వారు కాదు. ఇక, వివాహం విషయంలో జాతకాలు చూడటం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది శూద్రులు వివాహానికి జాతకాలు కలవలేదంటూ.. నచ్చిన సంబంధాలను వదలుకుంటున్న వారెందరో ఉన్నారు. ఆచారవ్యవహారాలు ఒకరిని చూసి ఒకరు ఎక్కువ చేసుకుంటున్నారు. వంశాచారాలు..వంటివి ఎవరివి వారికి ఉంటాయి.కులాలు, ప్రాంతాల వారీగా కూడా కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని తేడాలు ఉంటాయనిపిస్తుంది.
.............
జీవితంలో నియమాలు అవసరమే, అయితే, నియమాలంటూ అతిగా ఆంక్షలు ఉంటే, అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది.
కరోనా సమయంలో అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదంటే కొంతకాలానికి జనాలకు విసుగొచ్చి, కరోనా కొంత తగ్గుముఖం పట్టగానే పొలోమంటూ బయటకొచ్చేసి విపరీతంగా తిరిగారు.
ఎంతో మారింది. బస్సులు, రైళ్లు వచ్చి అందరూ దగ్గరగా తిరుగుతున్నారు. స్త్రీలు బయటకెళ్లి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు..చేస్తున్నారు. ఇలాంటప్పుడు అంటుముట్టు అని ఇంట్లో కూర్చోమంటే వినే పరిస్థితి ఉందా? ఆ నాలుగు రోజులూ పక్కన కూర్చుంటే మంచిదే, అయితే వినే వారెందరు? విడిగా కూర్చోకపోతే ఏం కష్టాలొస్తాయో? అని భయపడటం తప్ప చేయగలిగింది లేదు.
........
గ్రంధాలలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాలు గత యుగాలకు సంబంధించినవి అయి ఉంటాయేమోనని అనిపిస్తుంది.
ప్రాచీనకాలంలో ఉన్న వ్యవస్థలో నెలసరి సమయంలో విడిగా కూర్చోవటం వంటి ఆచారవ్యవహారాలు పాటించగలిగే వెసులుబాటు ఉండేది. ఈ కాలంలో మారిన వ్యవస్థలో అవన్నీ పాటించాలంటే చాలా కష్టం.అలా పాటించకపోతే కష్టాలొస్తాయంటే ప్రజలు భయపడి, ఎందుకొచ్చిన గోల..అంట్లుముట్లు..అంతగాలేకుండా తేలికగా దైవపూజ చేసుకునే మార్గాలు చూసుకుంటే మంచిది.. అనుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు.
ఇలా చేస్తే తప్పు, అలా చేయకపోతే కష్టాలు వస్తాయంటూ కొందరు హిందువులు చెబుతుంటే.. మా విధానంలో నెలసరి అంటుముట్లు వంటి నియమాలు ఉండవు.. అని కొందరు చెబుతున్నారు.
అన్ని ఆచారాలనూ పాటించలేని వారూ సమాజంలో ఉంటారు. పాటించకపోతే కష్టాలొస్తాయంటే భయపడతారు. కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..
కష్టాలలో ఉన్నవారి పరిస్థితి కొంత అయోమయంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎవరైనా వచ్చి, తేలికగా కష్టాలు పోయే విధానాలు చెప్తాం ..అంటే ఆశతో వెళ్ళేవారుంటారు.
అంటుముట్టు సరిగ్గా పాటించకపోతే కొత్త కష్టాలొస్తాయంటే , ఎందుకొచ్చిన కష్టాలు..నెలసరి నియమాల వంటివి లేని మతాలను పట్టుకుంటే బాగుండనిపించవచ్చు. ..నేను ఈ విషయాలను ఎవర్నీ విమర్శించాలని వ్రాయలేదండి. ఈ విషయాన్ని దయచేసి గమనించండి.
నెలసరి ఇంట్లో కలుపుకోకూడదనే ఆచారాన్ని సరిగ్గా పాటించాలంటే ..అంటుముట్టును ఇంట్లోను కలపకూడదు.. బయట కూడా కలపకూడదు. అంటే, నెలసరి ఉన్నవారు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే, నెలసరిలో ఉన్నప్పుడు బస్సులో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తే బయట అందరికీ ఆ అంటుముట్టు సోకుతుంది, బయటకెళ్ళినప్పుడు లిఫ్ట్ తలుపులను, కాలేజీలు, ఆఫీసులలో కుర్చీలను తాకుతారు. అవన్నీ శుద్ధి చేయలేరు. అందువల్ల అలా అంటుముట్టు కలవకూడదంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఒక పక్కన కూర్చోవాలి..మరి ఈ రోజుల్లో ఎంతమంది ఈ విధంగా పాటిస్తారు?
......
యూట్యూబ్లో చెప్పేవారి నుండి నేను ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాను. అయితే, మంచి విషయాలైనా కూడా కొన్ని విషయాలను నేను పూర్తిగా పాటించలేకపోవచ్చు. నేను వ్రాస్తున్న విషయాలను కూడా అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.
కరోనా సమయంలో మనుషులు చనిపోకుండా ఆరోగ్యంగా ఉండటానికే ఎన్నో కఠిననియమాలను చెప్పారు. అయినా కూడా అవి పాటించలేక జనం అల్లాడిపోయారు. దైవం దయవల్ల, ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి జనం బ్రతికిపోయారు. ఇంకా కరోనా ఉంటే, ఏమైతే అయ్యిందని బయటకు వచ్చేస్తారు కానీ, నియమాలు అంటూ అస్తమాను కడగటం, తుడవటం..అలా చేయలేరని నాకు అనిపిస్తుంది.
అన్ని ఆచారవ్యవహారాలను వదిలేయమని నా అభిప్రాయం కాదు. ఆచారవ్యవహారాలలో ఎంతో విజ్ఞానం ఉంది. మన మంచికొరకు ప్రాచీనులు ఏర్పరిచిన ఆచారవ్యవహారాలను పాటించాలి. అయితే, మన మంచికి అయినా కూడా , ఈ కాలంలో మారిన వ్యవస్థలో కొన్ని ఆచారవ్యవహారాలను పాటించే పరిస్థితి అందరికీ లేదు. పాటించగలిగినవారు పాటించగలరు.
చాలాకాలం అన్నపానీయాలు సరిగ్గా తీసుకోకుండా తీవ్రమైన తపస్సులు చేసేవారు కొందరు ఉంటారు. అలా చేయటం అందరికీ సాధ్యమవదు. కొందరు తేలికగా పూజలు చేసుకుంటారు. ఎవరి శక్తి వారిది, ఎవరి పరిస్థితి వారిది.
నెలసరి రోజుల్లో వంట చేయటం తప్పనిసరి అయినవారు కొన్ని పనులు చేయవచ్చు.
గ్రహణాలు వచ్చినప్పుడు దర్భను పదార్ధాలపై వేసి గ్రహణం తరువాత తీసివేస్తారు. గ్రహణం ద్వారా వచ్చే నెగటివిటిని పోగొట్టే శక్తి దర్భకు ఉందని కనుగొన్నారు. నెలసరి వచ్చినవాళ్లు దర్భను ముట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు. అయితే, శుద్ధి కొరకు పసుపునీటిని కూడా వాడుతారు..పసుపు నీటిని చల్లుతారు కదా.
పసుపు నీటిని పప్పుదినుసులపై జల్లితే పురుగు వచ్చే అవకాశముంది కాబట్టి పసుపు కొమ్ములు వేయవచ్చు. చిన్న కాటన్ క్లాథ్ లో పసుపుకొమ్మును వేసి , దానిని బియ్యం, పప్పులు..వంటి వాటిలో వేసి నెలసరి శుద్ధి తరువాత తీసి పడవేయొచ్చని నాకు అనిపిస్తోంది..లేదంటే, శుద్ధి రోజున అన్నింటిపైన పసుపు కలిపిన నీటిని జల్లవచ్చు. ఆ నీటి చుక్కలతో ఇల్లు అంతా శుద్ధి అయిందని భావించవచ్చు.
భావన ముఖ్యమని అంటారు .. పూజలు చేసేటప్పుడు దైవానికి రత్నసింహాసనం సమర్పించినట్లుగా భావించి పుష్పాలను, అక్షతలను సమర్పిస్తారు కదా.
గ్రహణం, నెలసరి..వంటి సందర్భాలలో క్రింద ఉన్న వాటిని నీటితో శుద్ధి చేయగలం కానీ, ఇంటి గోడలను,అలమరాలను ..అన్నింటినీ తడిపి శుద్ధి చేయలేం. పసుపు నీటిని కానీ, గోపంచకం కలిపిన నీటిని కానీ ఇంట్లో చిలకరిస్తారు. శుద్ధి పేరుతో విపరీతంగా నీటిని వాడకూడదు.
ఇంకో పద్ధతి ఏమిటంటే, నెలసరి రోజుల్లో వంట చేయాలంటే ముందే కొన్ని సరుకులను పక్కన పెట్టి వంట చేసుకోవచ్చు..ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.
కొన్ని దేవాలయాల్లో మూలమూర్తులను భక్తులు తాకి పూజించుకోవచ్చు. శ్రీశైలంలో స్వామివారి వద్ద స్పర్శ దర్శనం ఉంటుంది. వైజాగ్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వద్ద కూడా భక్తులు స్వయంగా పూజించుకోవచ్చు. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయంలో శివలింగం వద్ద భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఇలా కొన్ని ఉంటాయి.
తిరుమలలో దైవదర్శనం తరువాత కొంతదూరం వచ్చాక తీర్ధం ఇస్తారు.. తరువాత లైన్లో ప్రసాదం ఇస్తారు. దేవాలయాలలో భక్తులకు శఠగోపం ఇస్తారు. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు అర్చకులు చాలాసార్లు చేతిని పైకి ఎత్తి శఠగోపం ఇవ్వవలసి వస్తుంది. అన్నిసార్లు చేతిని పైకి ఎత్తడం వల్ల వారికి భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది.
శఠగోపం ఇచ్చేటప్పుడు భక్తులు కొంచెం వంగితే దైవం పట్ల వినమ్రతను తెలిపినట్లు ఉంటుంది. అర్చకులకు చేతిని మరీ పైకి ఎత్తే పరిస్థితి ఉండదు.
కులాలు, ప్రాంతాల వారీగా కూడా కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని తేడాలు ఉండవచ్చనిపిస్తుంది.
రోజూ మాంసాహారం తినే వారింట్లో వంట చేసేటప్పుడు ఆ చేత్తోనే సీసాలోనుండి స్పూన్ తో ఉప్పు, కారం వేస్తూ ఉంటారు. మాంసాహారం వండేటప్పుడు ఒక ఉప్పు సీసా, శాకాహారానికి ఒక ఉప్పు సీసా.. అలా చాలామంది పాటించరు. ఇక అంటుముట్టు ఏముంటుంది.
మాంసాహారాన్ని నూనెలో వేయించితే, ఆ నూనెను వేరేగా ఉంచి, మాంసాహార వంటలకే ఆ నూనెను వాడాలి. శాకాహార వంటలో ఆ నూనెను వేయకూడదు. ఈ మధ్య గుడ్డు శాకాహారం అని కొందరు తింటున్నారు. ఎగ్ బోండాలను వేస్తున్నారు. వ్యవస్థ ఇలా మారింది.
ఇలాంటి భయాల వల్లే శాకాహారులు హోటల్స్ లో తినాలన్నా, మాంసాహారుల ఇంట్లో భోజనం చేయాలన్నా భయపడతారు. మాంసాహారం ఒకప్పుడు తిని తరువాత మానివేసిన వారు కూడా భయపడుతారు.
నెలసరి రోజుల్లో వంట చేయటం తప్పనిసరి అయినవారు కొన్ని పనులు చేయవచ్చు.
గ్రహణాలు వచ్చినప్పుడు దర్భను పదార్ధాలపై వేసి గ్రహణం తరువాత తీసివేస్తారు. గ్రహణం ద్వారా వచ్చే నెగటివిటిని పోగొట్టే శక్తి దర్భకు ఉందని కనుగొన్నారు. నెలసరి వచ్చినవాళ్లు దర్భను ముట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు. అయితే, శుద్ధి కొరకు పసుపునీటిని కూడా వాడుతారు..పసుపు నీటిని చల్లుతారు కదా.
పసుపు నీటిని పప్పుదినుసులపై జల్లితే పురుగు వచ్చే అవకాశముంది కాబట్టి పసుపు కొమ్ములు వేయవచ్చు. చిన్న కాటన్ క్లాథ్ లో పసుపుకొమ్మును వేసి , దానిని బియ్యం, పప్పులు..వంటి వాటిలో వేసి నెలసరి శుద్ధి తరువాత తీసి పడవేయొచ్చని నాకు అనిపిస్తోంది..లేదంటే, శుద్ధి రోజున అన్నింటిపైన పసుపు కలిపిన నీటిని జల్లవచ్చు. ఆ నీటి చుక్కలతో ఇల్లు అంతా శుద్ధి అయిందని భావించవచ్చు.
భావన ముఖ్యమని అంటారు .. పూజలు చేసేటప్పుడు దైవానికి రత్నసింహాసనం సమర్పించినట్లుగా భావించి పుష్పాలను, అక్షతలను సమర్పిస్తారు కదా.
గ్రహణం, నెలసరి..వంటి సందర్భాలలో క్రింద ఉన్న వాటిని నీటితో శుద్ధి చేయగలం కానీ, ఇంటి గోడలను,అలమరాలను ..అన్నింటినీ తడిపి శుద్ధి చేయలేం. పసుపు నీటిని కానీ, గోపంచకం కలిపిన నీటిని కానీ ఇంట్లో చిలకరిస్తారు. శుద్ధి పేరుతో విపరీతంగా నీటిని వాడకూడదు.
ఇంకో పద్ధతి ఏమిటంటే, నెలసరి రోజుల్లో వంట చేయాలంటే ముందే కొన్ని సరుకులను పక్కన పెట్టి వంట చేసుకోవచ్చు..ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.
.......
నెలసరి ఇంట్లో కలుపుకోకూడదు.. ఇంకా బయట కూడా కలపకూడదు. అంటే, నెలసరిలో ఉన్నప్పుడు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తే బయట అందరికీ ఆ అంటుముట్టు సోకుతుంది, బయటకెళ్ళినప్పుడు లిఫ్ట్ తలుపులను, కాలేజీలు, ఆఫీసులలో కుర్చీలను తాకుతారు. అవన్నీ శుద్ధి చేయలేరు. అందువల్ల అలా అంటుముట్టు కలవకూడదంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఒక పక్కన కూర్చోవాలి..మరి ఈ రోజుల్లో ఎంతమంది ఈ విధంగా పాటిస్తారు?
......
యూట్యూబ్లో చెప్పేవారి నుండి నేను ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాను. అయితే, మంచి విషయాలైనా కూడా కొన్ని విషయాలను నేను పూర్తిగా పాటించలేకపోవచ్చు. నేను వ్రాస్తున్న విషయాలను కూడా అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.
కరోనా సమయంలో మనుషులు చనిపోకుండా ఆరోగ్యంగా ఉండటానికే ఎన్నో కఠిననియమాలను చెప్పారు. అయినా కూడా అవి పాటించలేక జనం అల్లాడిపోయారు. దైవం దయవల్ల, ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి జనం బ్రతికిపోయారు. ఇంకా కరోనా ఉంటే, ఏమైతే అయ్యిందని బయటకు వచ్చేస్తారు కానీ, నియమాలు అంటూ అస్తమాను కడగటం, తుడవటం..అలా చేయలేరని నాకు అనిపిస్తుంది.
అన్ని ఆచారవ్యవహారాలను వదిలేయమని నా అభిప్రాయం కాదు. ఆచారవ్యవహారాలలో ఎంతో విజ్ఞానం ఉంది. మన మంచికొరకు ప్రాచీనులు ఏర్పరిచిన ఆచారవ్యవహారాలను పాటించాలి. అయితే, మన మంచికి అయినా కూడా , ఈ కాలంలో మారిన వ్యవస్థలో కొన్ని ఆచారవ్యవహారాలను పాటించే పరిస్థితి అందరికీ లేదు. పాటించగలిగినవారు పాటించగలరు.
చాలాకాలం అన్నపానీయాలు సరిగ్గా తీసుకోకుండా తీవ్రమైన తపస్సులు చేసేవారు కొందరు ఉంటారు. అలా చేయటం అందరికీ సాధ్యమవదు. కొందరు తేలికగా పూజలు చేసుకుంటారు. ఎవరి శక్తి వారిది, ఎవరి పరిస్థితి వారిది.
ధర్మం విషయంలో ఏ కాలమైనా ఒకటిగానే ఉంటుంది, పెద్దగా తేడాలుండవు. ఉదా..చెడుగా ప్రవర్తించకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, అత్యాశ ఉండకూడదు..ఇలాంటి వాటి విషయంలో ఏ కాలమైనా తేడాలుండవు.
అయితే, ఆచారవ్యవహారాల విషయంలో దేశకాలమానపరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు,మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రాచీనకాలంలో పాటించే కొన్ని ఆచారవ్యవహారాలను ఇప్పుడు అలాగే చెప్పినట్లు పాటించటంలేదు. ఎన్నో ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు ఉన్నాయి.
కలికాలంలో పరిస్థితులను బట్టి, చాలామంది ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనులుగా ఉంటారని గ్రహించిన ప్రాచీనులు .. కలికాలంలో కొన్ని సడలింపులను తెలియజేసారు.
నెలసరి విషయంలో.. ప్రాచీన కాలంలో సంగతి నాకు తెలియదు కానీ, ఈ రోజుల్లో నాకు తెలిసినంతవరకూ కొందరు శూద్రుల ఇళ్ళలో స్త్రీలు నెలసరి రోజుల్లో విడిగా కూర్చోవటం..అనే పరిస్థితి ఉండదు.
శూద్రులు కూడా రజస్వల సమయంలో నాలుగురోజులు దైవపూజ చేయకుండా దూరంగా ఉంటారు. అయితే, చాలామంది స్త్రీలు ఆ సమయంలో వంట చేస్తారు. 4 రోజులు తరువాత ఇల్లు శుభ్రం చేసి, తలస్నానం చేస్తారు.
పాతకాలంలో శూద్రులలో జన్మ సమయమే సరిగ్గా చూసుకునే వారు కాదు. ఇక, వివాహం విషయంలో జాతకాలు చూడటం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది శూద్రులు వివాహానికి జాతకాలు కలవలేదంటూ.. నచ్చిన సంబంధాలను వదలుకుంటున్న వారెందరో ఉన్నారు. ఆచారవ్యవహారాలు ఒకరిని చూసి ఒకరు ఎక్కువ చేసుకుంటున్నారు. వంశాచారాలు..వంటివి ఎవరివి వారికి ఉంటాయి.
.............
జీవితంలో నియమాలు అవసరమే, అయితే, నియమాలంటూ అతిగా ఆంక్షలు ఉంటే, అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది.
కరోనా సమయంలో అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదంటే కొంతకాలానికి జనాలకు విసుగొచ్చి, కరోనా కొంత తగ్గుముఖం పట్టగానే పొలోమంటూ బయటకొచ్చేసి విపరీతంగా తిరిగారు.
నియమాలంటూ అదేపనిగా శుద్ది చేయవలసి రావటం వల్ల నీటికొరత కూడా ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలలో నీటికొరత ఎక్కువగా ఉంటుంది. నీటిని పొదుపుగా వాడాలని కూడా ప్రాచీనులు తెలియజేసారు.
ఈ రోజుల్లో వ్యవస్థ ఎంతో మారింది. బస్సులు, రైళ్లు వచ్చి అందరూ దగ్గరగా తిరుగుతున్నారు. స్త్రీలు బయటకెళ్లి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు..చేస్తున్నారు. ఇలాంటప్పుడు అంటుముట్టు అని ఇంట్లో కూర్చోమంటే వినే పరిస్థితి ఉందా? ఆ నాలుగు రోజులూ పక్కన కూర్చుంటే మంచిదే, అయితే వినే వారెందరు? విడిగా కూర్చోకపోతే ఏం కష్టాలొస్తాయో? అని భయపడటం తప్ప చేయగలిగింది లేదు.
........
గ్రంధాలలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాలు గత యుగాలకు సంబంధించినవి అయి ఉంటాయేమోనని అనిపిస్తుంది.
ప్రాచీనకాలంలో ఉన్న వ్యవస్థలో నెలసరి సమయంలో విడిగా కూర్చోవటం వంటి ఆచారవ్యవహారాలు పాటించగలిగే వెసులుబాటు ఉండేది. ఈ కాలంలో మారిన వ్యవస్థలో అవన్నీ పాటించాలంటే చాలా కష్టం.అలా పాటించకపోతే కష్టాలొస్తాయంటే ప్రజలు భయపడి,
ఎందుకొచ్చిన గోల..అంట్లుముట్లు..అంతగాలేకుండా తేలికగా దైవపూజ చేసుకునే మార్గాలు చూసుకుంటే మంచిది.. అనుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు.
ఇలా చేస్తే తప్పు, అలా చేయకపోతే కష్టాలు వస్తాయంటూ కొందరు హిందువులు చెబుతుంటే.. మా మతంలో నెలసరి అంటుముట్లు వంటి నియమాలు ఉండవు.. అని కొందరు చెబుతున్నారు.
అన్ని ఆచారాలనూ పాటించలేని వారూ సమాజంలో ఉంటారు. పాటించకపోతే కష్టాలొస్తాయంటే భయపడతారు. కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..
కష్టాలలో ఉన్నవారి పరిస్థితి కొంత అయోమయంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎవరైనా వచ్చి, తేలికగా కష్టాలు పోయే విధానాలు చెప్తాం ..అంటే ఆశతో వెళ్ళేవారుంటారు.
అంటుముట్టు సరిగ్గా పాటించకపోతే కొత్త కష్టాలొస్తాయంటే , ఎందుకొచ్చిన కష్టాలు..నెలసరి నియమాల వంటివి లేని మతాలను పట్టుకుంటే బాగుండనిపించవచ్చు. ..నేను ఈ విషయాలను ఎవర్నీ విమర్శించాలని వ్రాయలేదండి. ఈ విషయాన్ని దయచేసి గమనించండి.
స్త్రీలకు నెలసరి సమయంలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, రక్తస్రావం ఉంటుంది కాబట్టి.. విశ్రాంతి తీసుకుంటే మంచిది . ఇంట్లో పని చేయటం, పూజలు చేయటం, దేవాలయాలకు వెళ్ళటం చేయకూడదు.
అయితే తప్పని పరిస్థితిలో ఇంటిపని చేయటం, స్కూల్స్, కాలేజ్, బయట పనికి వెళ్ళటం ఉన్నప్పుడు మరి వెళ్తారు కదా..
అంతేకానీ, నెలసరి సమయంలోనే గుడికి ఎందుకు వెళ్ళకూడదు? పూజలు ఎందుకు చేయకూడదు? అని పంతానికి పోనవసరం లేదు. ఆ సమయంలో పూజలు చేయకుండా దైవధ్యానం చేసుకోవచ్చు.
ఆచారవ్యవహారాలు ఎందుకు పాటించాలంటూ పంతాలుపట్టుదలలూ ఉండటమూ అవసరం లేదు.
ఆచారవ్యవహారాలంటూ భయపడటమూ అవసరం లేదు.
దైవాన్ని, ధర్మాన్ని నమ్మి పరిస్థితిని బట్టి విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి.
'Jugaad' is a Hindi word that means to find a way to solve a problem using whatever resources are available. In the Oxford Dictionary, 'jugaad' is defined as “a flexible approach to problem-solving that uses limited resources in an innovative way.”
ఈ మధ్య కొందరు పురుషులు, కొందరు స్త్రీలు కూడా సమాజంలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాల గురించి వివరిస్తూ చక్కగా చెబుతున్నారు. ప్రజలలో మూఢనమ్మకాలను , ఎన్నో భయాలను పోగొడుతున్నారు. వారికి ధన్యవాదములు.
అయితే, నెలసరి విషయంలో నాకు అనిపించిన కొన్ని విషయాలను వ్రాయాలనిపించింది.
నెలసరి సమయంలో విడిగా కూర్చోవటం మంచిదే. అయితే, అలా కూర్చోవటం కొందరికి కుదరదు.
అలాంటప్పుడు పాటించలేకపోతున్నామని భయపడకుండా కుదిరినంతలో పాటించాలి.
మాంసాహారం ముట్టకుండా, ఎన్నో నియమాలతో జీవిస్తున్న వారు ..అనేక పూజలు, మడి ఆచారాలు, అంటుముట్టు వంటివి..సరిగ్గా పాటించగలరేమో కానీ, అన్నింటిని సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదు.
మాంసాహారం తింటూ, మడి ఆచారాలు వంటివి అంతగా అలవాటులేని వారికి, అంటుముట్టు వంటివి సరిగ్గా పాటించటం కష్టం.
ఈ రోజుల్లో చాలామంది ఎన్నో పాపాలు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేసేస్తున్నారు. వీరిలో చాలామందికి తాము చేసే పాపాల పట్ల పశ్చాత్తాపం కూడా ఉండదు. పాపాలు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేయటం దోషం.ఇలాంటి పాపాత్ముల పట్ల కూడా అంటుముట్టు ఉండాలి.
ఇక, ప్రకృతి ధర్మంగా వచ్చే నెలసరికే అంత అంటుముట్టు ఉంటే, పశుపక్ష్యాదులను చంపి ఆ శవాలను వండుకుతింటే ఎంత అంటుముట్టు ఉండాలి? అనిపిస్తుంది.
ఎన్నో మోసాలు, పాపాలు చేయటం ద్వారా కలిగే దోషాలు, మాంసాహారం తినడంద్వారా కలిగే దోషాలు..వీటితో పోలిస్తే , నెలసరి రోజుల్లో తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో తిరగటం..వంట చేయటం . పెద్ద తప్పు కాదని నాకు అనిపిస్తుంది.
టీవీల్లో, యూట్యూబులో బోలెడు పూజలు, ఆచారవ్యవహారాల గురించి చెబుతున్నారు. ఎన్నో ఉపాసనలు, పూజలు అందరూ చేయగలరా? హిందువులకు ఇప్పటికే చాలా పండుగలు, పూజలు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఆచరిస్తే చాలా గొప్ప.
నేను కూడా కొంతకాలం క్రిందట టీవీలో విని, కొంతకాలం నాకు కుదిరినంతలో కొన్ని పాటించాను. అయితే, ఎక్కువగా చేయలేక కొంతకాలం నుంచి మనరాష్ట్రం, ఇతరరాష్ట్రం పూజలు, ఆచారవ్యవహారాలు అలా ఎవరేది చెపితే అది చేయటం లేదు. ఉపవాసాలు శక్తి మేరకు ఉంటున్నాను. ఉదా..మధ్యాహ్నం 12 వరకు ఉంటాను. కుదిరినంతలో, దైవస్మరణ, దైవనామస్మరణం చేసుకుంటున్నాను.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆచార వ్యవహారాలు ఉంటాయి. తమిళనాడులో మౌఢ్యాన్ని పాటించరు. తెలుగువాళ్లు మౌఢ్యాన్ని పాటిస్తారు. మనకు చాలా దేవాలయాలలో అందరినీ గర్భగుడిలోకి అనుమతించరు. నార్త్ ఇండియాలో మేము ఒక దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అందరూ గర్భగుడిలో ఉన్న శివలింగం వద్దకు వెళ్ళి ప్రార్ధించుకుంటున్నారు. గర్భగుడిలోకి వెళ్లవచ్చో లేదోనని సందేహంతో మేము నిల్చుంటే, అక్కడి వారు లోపలకు వెళ్లి ప్రార్ధించుకొమ్మనారు. పంతులు గారు గర్భగుడి బయట కూర్చుని తీర్ధప్రసాదాలు ఇస్తున్నారు. అక్కడ గోత్రనామాలు అడగటం, కుటుంబంలో పేర్లన్నీ చాంతాడంత చెప్పటం లేవు.ఇంకో దేవాలయంలో అమ్మవారి గుడిలో మమ్మల్ని గర్భగుడిలోకి పిలిచి హారతి కూడా ఇమ్మన్నారు.
కొందరు.. వైష్ణవులు, శాక్తేయులు, శైవులు..ఇలా ఉంటారు. వారు ఆ విధంగా పూజించుకుంటారు. కొందరు.. వినాయకచవితి, కృష్ణాష్టమి, దశరా, శివరాత్రి..వంటి అనేక పండుగలు చేసుకుంటారు. ఇలా వారివారి విధానాలను బట్టి వారు ఆచరించే విధానాలుంటాయి.
శూద్రులే కాకుండా కొందరు క్షత్రియులు కూడా మాంసాహారం తింటారు. బెంగాల్ లో బ్రాహ్మణులు కూడా చేపలు తింటారట.
కష్టాలు పోవటానికి దైవపూజలు చేస్తారు చాలామంది. కొందరు వామాచారం అంటూ పూజలు చేస్తారు. వీరు మాంసాహారం, ఇంకా..చాలా నియమాలతో పూజలు చేస్తారనిపిస్తుంది. ఇవన్నీ ఏంటో ఆ విషయాలు దైవానికే తెలియాలి.
దైవం జీవులకు ఎన్నో ఇచ్చారు. గాలి, నీరు, అందమైన పువ్వుల మొక్కలు, అందమైన దృశ్యాలతో కూడిన ప్రకృతి, ఆహారంగా రుచికరమైన పండ్లచెట్లు, కాయకూరలు....ఇలా ఎన్నింటినో సృష్టించి ఇచ్చారు. మనుషులు చక్కగా హాయిగా సంతోషంగా జీవించవచ్చు.
మనుషులు అత్యాశలతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. మనుషులు ఎన్ని తప్పులు చేసినా మంచిగా మారడానికి దైవం ఎన్నో అవకాశాలను ఇస్తున్నారు. అయినా కూడా, మనుషులు బుద్ధి తెచ్చుకోవటం లేదు
చాలామంది అనేక కారణాలతో ఇతరులను కష్టపెడుతుంటారు. కొందరు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. క్రూరత్వం వంటివి దైవానికి ఇష్టం ఉండవు.
క్రూరత్వం గురించి వింటేనే మామూలు మనుషులకే కండ్ల వెంట నీరు వస్తుంది. మరి మనుషులకే ఇలా జాలి, దయ వంటి లక్షణాలు ఉన్నప్పుడు, అపార దయామయుడైన దైవానికి ఎంతో జాలి, దయ ఉంటాయి. దైవాన్ని నమ్మేవారు క్రూరమైన పనులు చేయకూడదు.
జీవితంలో కొన్ని గొడవలు వస్తుంటాయి. పట్టువిడుపుతో సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది. అయితే, కొందరికి పట్టువిడుపు ఉండదు.
అనంత విశ్వంలో మనిషి బ్రతుకెంత? శక్తి ఎంత? గట్టిగా నూరేళ్ళు జీవించలేని మనుషులు ఎన్ని పట్టుదలలు చూపిస్తారో కదా..చనిపోతే శిధిలమయ్యే శరీరం, మరణం తరువాత ఎవరు ఏమవుతారో తెలియదు.
బ్రతికినంత కాలం తాము సంతోషంగా ఉంటూ, ఇతరులను కష్టపెట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకరితో ఒకరు గొడవలు లేకుండా, అందరూ సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి మంచిరోజులు ఎప్పుడు వస్తాయో?
.....
ప్రపంచంలో హింసాత్మక పరిస్థితులు ఏర్పడటం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి సందర్భాలలో చిన్నపిల్లలకు రక్షణ ఉండాలి. హింసను వ్యతిరేకించే స్త్రీలకు, మగవారికి కూడా ముప్పు ఉండకూడదు.
హింసాత్మక పరిస్థితుల వల్ల కుటుంబాలు కకావికలు అయితే చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? చిన్నపిల్లలు ఏమీ తెలియని నిస్సహాయులు. ఇలాంటివి తలచుకుంటేనే తట్టుకోలేని బాధ కలుగుతుంది.
కొందరు మనుషులు.. జంతువుల విషయంలో కూడా క్రూరంగా ఉంటున్నారు. కొందరు మనుషులు చేపలు వంటి వాటిని పట్టుకుని, అవి బ్రతికుండగానే కత్తితో కోస్తుంటారు.
కరోనా వంటివి వచ్చి ఎందరో చనిపోయినా కూడా మనుషులు బుద్ధి తెచ్చుకోవటం లేదు. మనుషులు క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అర్ధం కావటం లేదు. మనుషులు మానవత్వంతో ప్రవర్తించాలి, ప్రపంచంలో శాంతి నెలకొనాలి.
రాజస్థాన్ లోని ఒక కాళీమాత ఆలయం వద్ద పులులు స్వేచ్చగా తిరుగుతాయట. అవి భక్తులకు ఏమీ హాని చేయవట. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరగటం దైవలీల.
దైవం తలచుకుంటే ఏమైనా చేయగలరని
తెలుస్తుంది.
దైవశక్తి మహాశక్తి. ఆ శక్తి స్త్రీనా పురుషుడా అని అనుకోనక్కరలేదు.ఆ శక్తి ఏ విధంగానైనా ఉండగలరు. దేవతారూపాలను ఎన్నివిధాలుగా అయినా ఆరాధించుకోవచ్చు.
శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః.. అనుకుంటే.. అన్ని దేవతారూపాలను అనుకున్నట్లే అని నాకు అనిపిస్తుంది.
అందరు దైవరూపాలను ఆరాధించేవారు అందరు దేవతలను చక్కగా ఆరాధిస్తారు. అయితే, కొందరు మేము ఆరాధించే దేవతా రూపాలే గొప్ప అంటారు. అలా భావించటం తప్పు అని ప్రాచీనులు తెలియజేసారు.
Nice post !! Great idea, people have faced astro problem many times in life. They can get good result by help of astrologer..For more information please visit our website
చాలా బాగుంది. భిన్నమైన కథ. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల కథలు చదివాము. పెద్దలున్న పిల్లల కథ ఇది. బాగుంది
bonagiri30 November 2023 at 08:15
జుగాడ్ శబ్దానికి అర్ధం తెలియలేదండి.సెర్చ్ లో ప్రాంతాన్ని బట్టి అర్ధం చెప్పుకుంటారంది.
Nice post !! Great idea, people have faced astro problem many times in life. They can get good result by help of astrologer..For more information please visit our website
Nice post !! Great idea, people have faced astro problem many times in life. They can get good result by help of astrologer..For more information please visit our website
తాళం కప్పను మెష్ కు కట్టేసి తాళాన్ని నదిలోకి విసిరేస్తే ఆ ప్రేమ కలకాలం నిలుస్తుందట. హౌ రొమాంటిక్! :)
ఎవరి పిచ్చి వారికానందం :)
జిలేబి
రాజస్థాన్ లోని ఒక కాళీమాత ఆలయం వద్ద పులులు స్వేచ్చగా తిరుగుతాయట. అవి భక్తులకు ఏమీ హాని చేయవట. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరగటం దైవలీల.
దైవం తలచుకుంటే ఏమైనా చేయగలరని
తెలుస్తుంది.
దేవతారూపాల మధ్యన ఎక్కువతక్కువ తేడా చూపిస్తే మహాపాపం.. అని గ్రంధాల ద్వారా ప్రాచీనులు తెలియజేసినా కూడా కొందరు శైవులు, వైష్ణవుల మధ్యన గొడవలు జరిగి ఎంతోమంది మరణించిన ఘటనలు గతంలో జరిగాయి.
అందరు దైవరూపాలను ఆరాధించేవారు అందరు దేవతలను సమానంగా ఆరాధిస్తారు.
దైవశక్తి మహాశక్తి. ఆ శక్తికి స్త్రీనా పురుషుడా అని అనుకోనక్కరలేదు.ఆ శక్తి ఏ విధంగానైనా ఉండగలరు. దేవతారూపాలను ఎన్నివిధాలుగా అయినా ఆరాధించుకోవచ్చు.
శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః అనుకుంటే.. అన్ని దేవతారూపాలను అనుకున్నట్లే అని నాకు అనిపిస్తుంది.
తిట్టితిరో మరి కొట్టితిరో పట్టు గనే మెలిపెట్టితిరో
గట్టిగనే చూపెట్టితిరో గుట్టుగ నా పని పట్టితిరో
రట్టును చే తలపెట్టితిరో ఉట్టిగనే చెవి చుట్టితిరో
ఎట్టుల నే మది పెట్టనయా విట్టల విట్టల రాజ ప్రభో
జట్టునిట్ట వదిలెట్టకయా ఒట్టుగ పెట్టితి దండమయా 😩🙏🍹
మీపై కోపమా గురువర్యా !? కలనైన ఆ సాహసం నే చేయగలనా !?
ఉద్దండులనే గిరికీలు కొట్టించే మీతో పెట్టుకుని బట్ట కట్ట గలనా !?
నమ్ముండ్రి, కేవలం సరదా మాటలే సారూ ... 🙏🙏🙏
అనురాగ రాగ వల్లిత
ఘన మానస మున్న ఘనులు గాన , జిలేబీ
ఘనులకు , వందనములు , హిత !
మును మీ రగుపడమికి , మనములు కలతవడెన్ .
దొరవారికి కోపం వ
చ్చె , రగడ రా(చే)సింది వారె , ఛీఛీ - ఛాఛా
వరకూ , ఫుల్లూ వూటూ
వరకూ , మాటనుట నన్ను , వారేవా , సార్ 🙏 .
చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే, ఇప్పటికిప్పుడు ఈ లింక్ మా మామయ్యకి పంపాలన్నంతగా. కానీ ఆ తర్వాత జరిగే చర్చలు పడలేక ఊరుకున్నా. అనీల్ గారూ! నేనూ అక్కా ఎన్నిసార్లు అనుకుంటామో, “ఇంతకన్నా మనం చేయలేము. Atleast మన పిల్లల పట్ల మనం ఇలా ఉండకూడదు. అది నేర్చుకుంటే చాలు” అని.
డిసంబరు నెలలో సూర్యుని వెచ్చదనమ్ము బయటపడె :)
ఎలా ప్రభావితం చెయ్యాలని....
కాదండోయ్ ఎలా కొల్లగొట్టాలని మార్చాలి. :)
జిలేబి
-
రండి రాజన్న ! మా బ్లాగ్పురమ్ము నకిదె
స్వాగతమ్ము! చాన్నాళ్లకు సదనమందు
దర్శనమ్ము! బండివరు మధ్వాసవంపు
కొప్పరింత, ఘాటు, తెలిసె కొల్లకొల్ల!
కుశలమాండీ !
జిలేబి
వచ్చామా, గిల్లి గిచ్చామా అన్నట్లన్న మాట :)
(ఎప్పట్లానే ఇదో "నా లాజిక్కు కందని మీ చేజిక్కు" సమస్య లక్కాకుల గురువర్యా!!
అయ్యోరు తిట్టారో' కొట్టారో (రెండిట్లో ఒహటి ఖాయమన్నది మాత్రం ఖాయం)
తన్నుకున్నా తెలిస్చావదయ్యె, ఇన్నాళ్ళున్నా!!)
((పైనేదో ఏసో, కోసో, 'తీసే'సినట్టున్నారుగా సారు గారూ?!) 🙂
ఏమైతేనేం లెండి మళ్ళీ మిమ్మల్ని జనజీవన స్రవంతి లోకి తెచ్చిన ఖ్యాతన్నా దక్కనివ్వండి నాకు 🙂
ఐననూ ... మీ యొక్క అజరామరమైన వ్యాఖ్యకు నెనరులు :)
(థాంక్స్ బామ్మో 🙂)
My surname is Mulamraju of same gothram
నడుచునది జరా రుజలన్ ,
పడుచు దనపు రుచులు నాల్కపై కనబడునా !
తడబడిరి బండి దొర , లి
క్కడ నరసన్నా ! తమరిని కాదు గదన్నా !
తాగునది మంచి తీర్థము ,
జోగునది ముదిమి వలన , వచో విభవాలా !
పోగు పడె యవ్వనానివి ,
ఆగాగుడు బండి దొరలు ! అంత వలదులే !
రుజలో రుచులో బండి వారి కిక్కు చాన్నాళ్లకి కనబడని శ్రీమాన్ రాజారావు గారికి ఘాటుగా తగిలి వారిని
లాక్కొచ్చేసిందక్కిడికి :)
రాజారావు మాస్టారు,
అంత మాటనేశారు 😏?
మీ ఉద్దేశం “రుజల్” అనా, రుచుల్ అనా?
🙂
' అందరును తాగుబోతులె '
కందమ్మకు కందమల్లగా దొరికెన్ ,
అందున , అరవై డెభ్భై
కిందెవ్వరు లేరు , ఎందుకీ నాల్క రుజల్ ?
This is one of the most beautiful blogs I've ever seen, and it's quite enjoyable. For me, this is a very useful site, and one of the most useful blogs I've ever seen.
విందుల విధుషీమణి , రా
కం దలచి , కనులు చెమర్చె , గతము స్మరించన్ ,
అందు కొనుడు , హిత భాషిత
కందమ్మా ! మంగిడీలు 🙏 , ఘనులు , జిలేబీ !
విన్నకోట నరసింహా రావు29 November 2023 at 15:18
చంద్రయాన్-౩, చంద్రుని ఒక పగటి కాలానికోసం మాత్రమే ఉద్దేసింపబడింది.అది శుక్ల సప్తమినాటికి దిగింది, కృష్ణ సప్తమిలోపు దానికై ఉద్దేసింపబడిన పని పూర్తి చేసింది. ( పదునాల్గు భూమి దినాలు చంద్రుని ఒక పగలు, పదునాల్గు భూమి దినాలు చంద్రుని ఒక రాత్రి) ఆపై నిద్రలోకి జారుకుంది. ఉదయం లెస్తే అదో వింతవుతుందని,అద్భుతమవుతుందని ముందనుకున్నదే! అనుకున్నట్టే లేవలేదు. కథ ముగిసినట్టే!!
శర్మ గారు,
చంద్రయాన్-3 / లేండర్ / రోవర్ ల కథ ముగిసినట్లే అనుకోవాలా?
విన్నకోట నరసింహా రావు29 November 2023 at 12:42
మీ కామెంట్ కి నా సమాధానం శోధిని తీసుకోలేదు, ప్రచురించలేదు, కారణం తెలియదు. బ్లాగులో చూడగలరు.
Zilebi29 November 2023 at 14:05
Zilebi29 November 2023 at 14:06
Rat-hole drilling. For details search google
విన్నకోట నరసింహా రావు29 November 2023 at 12:42
లోపల చిక్కుకున్నవారు తెలివిగా వ్యవహరించారు. చిక్కుకున్నవారం 41మంది అని,అంతా క్షేమమని బయటికి ఒక నీటి గొట్టం ద్వారా కబురందించారు. దానితో బయటవారు ఉద్విగ్నత చెంది లోపలవారికి ఆహారం పంపేందుకు ఒక ఆరంగుళాల పైప్ ని కూలిపోయినదానిలోంచి డ్రిల్ చేసి ప్రవేశపెట్టేరు. ఈ పైప్ కి అడ్లు తగలకపోవడం అదృష్టం. దీనిలోంచి వాకీ టాకీ లోనికి పంపేరు. దానితో లోపలవారితో బయటవారికి పూర్తి సమాచారం అందింది. కూలిన ప్రదేశం నుంచి ఇంకా ముందుకి తవ్విన సొరంగం రెండు కిలో మీటర్లు ఉండడంతో ప్రాణవాయువు సమస్య లేకపోయింది. గొట్టం లోంచి ఒక కెమెరాని పంపి అందరిని వీడియో తీసారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అవసరమైనవారికి మందులు పంపించారు. దాని ద్వారానే ఆహారం పంపించారు, డాక్టర్ల సలహామేరకు. చిక్కుకున్నవారు మలవిసర్జనకి చాలా చోటు వుండటంతో సమస్య లేకపోయింది. వ్యాయమం చేయమని డాక్టర్ల సలహాతో నడిచారు. జట్లుగా కూడి మాటాడుకున్నారు. యోగా చేసేరు. లోపలనుంచే మంచినీరు బయటికి ప్రవహిస్తున్నందున నీటి సమస్య లేకపోయింది. ఒక్క స్నానం మినహా అన్ని సౌకర్యాలు రెండురోజులలోపే లోపలివారికి అందాయి. ఈలోగా చిక్కున్నవారిని బయటకు తీసుకురావడానికి మూడడుగులస్టీల్ పైప్ లోపలికి ప్రవేశపేట్టడానికి జరిగిన ప్రయత్నాలకే అడ్డంకులు కలిగాయి.చివరికి ఎలుకబొరియ విధానంలో (మాన్యుయల్ డ్రిల్లింగ్) తవ్వకం సాగించి చివరికి విజయం సాధించారు.
ప్రభుత్వం ఒక వ్యక్తిగా శక్తిగా కదిలింది, అద్భుతమే సాధించింది, జేజేలు.
అద్భుతం 👏👏.
ప్రభుత్వానికి వందనాలు 🙏.
ఆ చిక్కుకున్నవారికి ఆహారపానీయాలు కూడా ఆ పైపు ద్వారానే అందించారేమో?
Great Expectations Supplementary Reader I unte pettagalaru.
Nice post !! Great idea, people have faced astro problem many times in life. They can get good result by help of astrologer..For more information please visit our website
ఈ కాలంలో తెలుగే సరిగ్గా పలకలేరు. అంతా ఆంగ్లంతో సంకరమే కదా. మీరేదో పాతకాలం నాటి పదం “పూటుగా” తీసుకొచ్చి వాడమంటే ఎలా? పూటుగా అంటే ఏమిటి అంకుల్ అని అడుగుతారు. కాబట్టి ఆ పదం వాడలేదు.
ఇక ఇక్కడ సందర్భాన్ని బట్టి ఫుల్లుగా అన్నాను. శర్మ గారికి అందాలీ అన్నారు బండి వారు. ఫుల్లుగా అందాలీ అన్నాను నేను. అంటే నిండుగా సరుకున్న పెద్ద 🍾 అందాలీ అని భావం. దాన్ని తెరిచి వాడిన తరువాత “పూటుగా” పట్టించారు అనే అవకాశం వస్తుంది 🙂.
మ్యాంగో, పిస్టాచియో కూడా బావున్నాయండి. వస్తువులేవీ జేబులో కాకుండా గట్టి పర్సులో పెట్టుకున్నాం లెండి. కాస్త ఎక్కువ మంది జనం ఉన్నదగ్గరే సస్పెన్స్ మూవీ చూస్తున్నట్లుగా ఉండేది. పాస్పోర్ట్ పోయిందంటే నానా హడావిడీ అవుతుంది మరి.
మంచి పుస్తకం గుర్తు చేసారు. :) ధన్యవాదాలు నరసింహారావు గారు.
మీరాబెన్ గురించి అంతకు ముందు చదివాను. ఆవిడ మెమోరియల్ వియన్నాలో లేదనుకుంటానండి.
మేము వియన్నా నుండి హాల్ స్టాట్ మీదుగా సాల్జ్ బర్గ్ కే వెళ్ళాము. అది కూడా చాలా అందమైన ప్రాంతం.
:) మంచి ప్రశ్నే వేసారు. మేము చూసినంతవరకూ లేవు. అక్కడ స్వీట్ షాప్స్ లో ఉన్నాయేమో తెలియదు. ఎవరైనా వెళ్తుంటే వాకబు చేయమని చెప్దా౦. జిలేబీలు లేకుండా అంత గర్వంగా చెప్పుకోకూడదు కదా.
ఫుల్లుగా” అనడం కన్నా "పూటు" గా అంటే బావుంటుందేమో ఓ మారు రెవ్యూయించండి వికోనరా గారు :)
లత (అనబడే తెన్నేటి హేమలత) ఒక అయోమయం. ఆవిడ రచనలలు కొన్ని చదివాను. ఒకటి రెండు ఆట్టే విషయం లేని నవలలు. ఆవిడ విషవృక్షఖండనం - లత రామాయణం అని ఒక పుస్తకం వ్రాసి అందులో మొదటిభాగం అంతా రంగాఅయకమ్మను చీల్చి చెండాడటానికి ఉపయోగించి రెండవభాగంలో రామాయణం అంటూ సొంతపైత్యం వ్రాసింది చాలా విడ్డూరమైన ధోరణిలో. ఆరామాయణం గోలను కొన్నిపేజీలకు మించి భరించలేక పుస్తకం ప్రక్కన పెట్టాను. ఒకప్పుడు అవిడ ఉత్తరరామాయణం ఇతివృత్తంగా ఒక రచనను ఏదో పత్రికలో సీరియల్ వ్రాసింది - అప్పట్లో అది నాదృష్టికి వచ్చిన ఒకటి రెండు సంచికలలోని కథనమే చాలా వికారంగా ఉంది. చూడబోతే ఆవిడ తనకు అంతా తెలుసుననుకొనే ఏమీ తెలియని మనిషిలాగా అనిపిస్తోంది.
ఈలత ఇలా ఎందుకు వ్రాస్తుందీ అంటే అవిడ ఒక కమ్యూనిష్టు(ను అనుకుంటుంది) కాబట్టి. రంగనాయకమ్మను ఎందుకు తిడుతుందీ అంటే అంగనాయకమ్మ కమ్యూనిష్టు అని తాను ఒప్పుకోదు కాబట్టి. వికారంగా పౌరాణికవిషయాలపై నవలలను ఎందుకు వ్రాసిందీ అంటే కమ్యూనిష్టు దృక్పథంతో ఆ ఎర్ర కళ్ళజోళ్ళను పెట్టుకొని వాటిని చదివి తన గొప్ప అవగాహను తానే మురిసి మనని ఎడ్యుకేట్ చేయాలన్న దురదతో వ్రాసింది. ఇప్పటి ఆధునిక రచయితలు చేసేదీ ఇదే! అందుకే అప్పటి లతా ఇప్పటి మరొక మేతావీ కూడా పురాణాలను అకమ్యూనిష్టు భావజాలంతో కొత్తగా చెప్పాలన్న యావతోనే ఆ కథలనూ వాటిలోని పాత్రలనూ అష్టవంకర్లూ తిప్పి వికృతం చేస్తున్నారు.
ఇలాంటివి తగిలినప్పుడు మరొకసారి మూలకథలను చదువుకొని మనస్సును శుభ్రంచేసుకోవాలి.
ఒకప్పుడు బాలకృష్ణ వేసిన పాండురంగడు సినిమా చూసి తిక్కపుట్టి ఇంటికి రాగానే రామారావు గారి పాండురంగమాహాత్మ్యము సినిమాను ఆ అర్ధరాత్రి డిస్కు వేసుకొని చూసి మరీ పడుకున్నాం.
ఇప్పుడు మీరు చెప్పిన లతగారి వికారపు కృష్ణుణ్ణి గురించి చదివి నందుకు దశమస్కంథం చదువుకొని పడుకుంటా నన్న మాట.
Thanks for writing this blog, You may also like the , ,
చాలా బాగుంది సురేశ్ గారూ! శ్లోకాల పరిచ్ఛేదన, టీకాలు సమకూర్చారు. మీ అనువాదము అద్భుతము. ధన్యవాదములు.
తినొచ్చో లేదో తెలియదు కానీండి సుజాత గారు జిలేబి ప్రశ్న తో పరదా తీసారు :)
"అంతా కలిసి శర్మ గారి పుట్టినరోజుని మార్చేశారే?" ...
నాకు తెలియదు గురువు గారూ, మా బామ్మ అడుగు జాడల్లో నడిచానంతే. ప్లస్ గురువు గారు కూడా confirmed. anyway, కాలం కలిసొచ్చింది - తిథులు graced me/us 🙂
సరిగ్గా చెప్పారండీ👌.జీవితంలో పెళ్లిరోజు ఒక్కసారే వస్తుందని ఆరోజు కోసం ఏవేవో కలలు గంటూ కోరికలు పెంచేసుకునే అమ్మాయిలు మారాలి, ఆలోచించాలి. కథలో క్రాంతి లాగా...